Telangana
-
తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పిలవలేదట
తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామని,తప్పుడు సమాచారం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు ధాన్యాన్ని ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందన్నారు.అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల
Date : 21-12-2021 - 2:39 IST -
Inter results: ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి..
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం విచారణ కలిగించే విషయం.
Date : 21-12-2021 - 12:46 IST -
Telangana Ministers: ఢిల్లీలో తెలంగాణ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న కేంద్ర మంత్రులు
కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రులను కలవడానికి ప్రయత్నం చేయగా ఎవరూ కలవడం లేదని సమాచారం.
Date : 21-12-2021 - 7:00 IST -
Paddy Issue: కేసీఆర్ ఢిల్లీకి వెళ్తేనే ఏం కాలేదు, మంత్రులు పోతే ఏమైతది?
తెలంగాణాలో వరిధాన్యం అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది. అన్ని పార్టీల ఎజెండా ఇప్పుడు వరిధాన్యమే అయ్యింది. వరిధాన్యం అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై వరుస కార్యక్రామాలు చేస్తోంది.
Date : 21-12-2021 - 12:10 IST -
Telangana Ministers in Delhi : తెలంగాణ మంత్రుల ఢిల్లీ గేమ్
కేంద్ర మంత్రులను కలవాలంటే..ముందుగా అపాయిట్మెంట్ తీసుకోవాలి. పైగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్లేటప్పుడు ఇంకా పగడ్బంధీగా అపాయిట్మెంట్ ను ఫిక్స్ చేసుకుని ఢిల్లీ వెళ్లాలి.
Date : 20-12-2021 - 1:36 IST -
Telangana: నోటి మాట కాదు.. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి – నిరంజన్ రెడ్డి
కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లారు.
Date : 20-12-2021 - 1:27 IST -
Telangana: చీఫ్ జస్టిస్ ఎన్.వీ రమణ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులు సరిగా లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికను పంపించినా.. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని ఆయన తెలిపారు.
Date : 20-12-2021 - 12:32 IST -
Telangana: కేంద్రం తీరుకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నిరసనలు
వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు.
Date : 20-12-2021 - 10:57 IST -
BiggBoss5: బిగ్ బాస్5 విన్నర్ గా సన్నీ.. ఎంత డబ్బు గెలిచాడంటే
బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయింది. సీజన్5 లో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజులు నడిచిన ఈ గేమ్ లో మెదటి రోజు 19 మందితో ఆట మొదలైంది.
Date : 19-12-2021 - 10:54 IST -
BiggBoss: షణ్ముఖ్ కొంప ముంచిన ఓవర్ రొమాన్స్
ఏది బలంగా భావించి వెళ్లాడో.. అదే బలహీనతకు కారణమైంది. యస్.. బిగ్ బాస్ -5 కంటెస్టెంట్ షణ్ముఖ్ గురించి మాట్లాడితే ఇదే మాట వర్తిస్తుంది. అతని బలమే సోషల్ మీడియా..
Date : 19-12-2021 - 3:33 IST -
Revanth To KCR: కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి సంబందించిన ఎక్సైజ్ శాఖకి సంబందించిన విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
Date : 19-12-2021 - 2:05 IST -
Hyderabad Winter : 10 ఏళ్లలో అత్యంత చలి రోజు
హైదరాబాద్: హైదరాబాద్లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్చెరులో 8.4, రాజేంద్రనగర్లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Date : 19-12-2021 - 10:09 IST -
Dalit Bandhu: దళితబంధుపై కేసీఆర్ కలెక్టర్లతో ఏమన్నాడో చూడండి
తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Date : 19-12-2021 - 10:02 IST -
TRS Leaders: తెలంగాణ మంత్రులంతా ఇక ఢిల్లీలోనే
తెలంగాణ రైతుల వరిధాన్యం సమస్య మళ్ళీ ఢిల్లీకి చేరింది. కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు డిల్లీకి చేరారు.
Date : 19-12-2021 - 12:10 IST -
UoH: జైభీమ్ సినిమా ప్రదర్శన నిలిపివేత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వార్తలకెక్కింది. ఇటీవల రిలీజైన జైభీమ్ సినిమాను యూనివర్సిటీలో ప్రదర్శించి, సినిమా తర్వాత ఆ సినిమాకి మూలకారణమైన ఒరిజినల్ హీరో జస్టిస్ చంద్రుతో విద్యార్థులు చర్చ కార్యక్రమం చేయాలనుకున్నారు.
Date : 18-12-2021 - 11:37 IST -
Theatre Fined: సినిమా చూడ్డానికి వచ్చి థియేటర్ కి లక్ష రూపాయల ఫైన్ వేయించాడు
సమయానికి కాకుండా లేట్ గా సినిమా వేసిన సినిమా థియేటర్ కు వినియోగాదారుల ఫోరం భారీగా ఫైన్ వేసింది.
Date : 18-12-2021 - 11:16 IST -
KTR : కామెడీని సీరియస్గా తీసుకోవద్దు- ఫరూఖీ, కమ్రాలపై కేటీఆర్
హిందూ వ్యతిరేకులుగా ముద్రపడ్డ కమెడియన్ల ఫరూఖీ, కమ్రాల ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికాడు. వాళ్ల షోలను దేశంలోని 12 నగరాల్లో రద్దు చేసిన విషయం తెలిసినప్పటికీ హైదరాబాదులో షో నిర్వహించాలని కోరడం హిందూ గ్రూపుల్లో చర్చనీయాంశం అయింది.
Date : 18-12-2021 - 3:30 IST -
Railways: హారతులిచ్చే అయ్యప్ప స్వాములకు జైలు శిక్ష
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ కొల్లాం మధ్యలో నడుస్తాయని రైల్వే శాఖ సీపీఆర్వో తెలిపారు.అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే భక్తులకు పలు ప్రత్యేక సూచనలు చేసింది.
Date : 18-12-2021 - 1:10 IST -
Numaish : న్యూ ఇయర్ లో ‘‘నుమాయిష్’’ షురూ..!
ప్రతి ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే తెలంగాణకు ఓమిక్రాన్ ముప్పు ఉండటంతో నుమాయిష్ నిర్వహించాలా.. వద్దా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
Date : 18-12-2021 - 1:05 IST -
KCR Plan : హాట్రిక్ కోసం కేసీఆర్ జిడ్డాట!
మోడీ సర్కార్పై రాజకీయ దాడి చేయడానికి కేసీఆర్ తడబడుతున్నాడు. ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నాడు. హుజురాబాద్ ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అదే దూకుడుతో కేసీఆర్ వెళతారని ఆ పార్టీలోని వాళ్లు భావించారు. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లొచ్చిన తరువాత మౌనంగా ఉండిపోయాడు.
Date : 18-12-2021 - 1:00 IST