Telangana
-
Munugode by poll : ఇడికుడలో ఓటు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..!!
మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. కాసేపటిక్రితం అధికారటీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. తన భార్యతో కలిసి స్వగ్రామం అయిన లింగంవారి గూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి తన స్వగ్రామం అయిన ఇడికుడలో ఓటు
Published Date - 09:27 AM, Thu - 3 November 22 -
KA PAUL : ఈవీఎంలు పనిచేస్తాయా లేదా చూడటానికి వచ్చా…!!
మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు నెమ్మదిగా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరుతున్నారు. మునుగోడు ప్రజల చేతిలోనే 47మంది అభ్యర్థుల భవిష్యత్ ఉంది. అభ్యర్థుల భవిత్యం ఓటు రూపంలో ఈవీఎంలలో భద్రంగా ఉంది. కాగా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక
Published Date - 09:17 AM, Thu - 3 November 22 -
Palvai Sravanti: ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ కుట్రలు చేస్తోంది..నేను సీఎంను కలవలేదు..!!
సీఎం కేసీఆర్ తో తాను భేటీ అయినట్లు వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతి స్పందించారు. ఇదంతా బీజేపీ ప్రచారం చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు. తాను కేసీఆర్ కలవలేదని స్పష్టం చేశారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి పిచ్చి ప్రచారాలు బీజేపీ చేస్తోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతున్నాని ప్రచారం చేస్తున్న వారిపై ఈసీకి ఫిర్యాదు చేస్త
Published Date - 09:04 AM, Thu - 3 November 22 -
Karne Prabhaker : నేను పార్టీ మారడం లేదు…టీఆర్ఎస్ లోనే ఉంటా..!!
మునుగోడ ఉపఎన్నిక ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ గా మారాయి. టీఆర్ఎస్ నేతలు బీజేపీకిలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి న
Published Date - 08:50 AM, Thu - 3 November 22 -
Jodo Yatra : క్రికెట్ ఆడిన రాహుల్..ఫీల్డింగ్ చేసిన రేవంత్…వైరల్ వీడియో..!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చిన్నారితో కలిసి క్రికెట్ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 5తరగతి చదివే యశోవర్ధన్ బ్యాంటింగ్ చేస్తే రాహుల్ బౌలింగ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫీల్డింగ్ చేశారు. టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించడంతో టీమిండియాను అభినందించారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఓ చిన్నారితో ఆడుతున్న వీడియోను జోడించి
Published Date - 04:51 AM, Thu - 3 November 22 -
Munugode Assembly bypoll: మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం..!
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి (రేపు) గురువారం అత్యంత కీలకమైన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
Published Date - 07:09 PM, Wed - 2 November 22 -
Munugode Poll: మునుగోడు పోలింగ్ కు సర్వంసిద్ధం!
మునుగోడు ఉప ఎన్నిక తుది ఘట్టానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ కు సమయం ఆసన్నమైంది.
Published Date - 05:55 PM, Wed - 2 November 22 -
Pooja Bhatt with Rahul: భారత్ జోడోకు `వెండితెర` ప్లేవర్
భారత్ జోడో యాత్రకు రోజుకో అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్ హైదరాబాద్ లో జరుగుతోన్న పాదయాత్రకు
Published Date - 04:52 PM, Wed - 2 November 22 -
bharat jodo yatra: భారత్ జోడోకు కోమటిరెడ్డి?
పోలింగ్ ముగిసిన తరువాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఐదు గంటల తరువాత ఏ క్షణమైన రాహుల్ పక్కన కోమటిరెడ్డి ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Published Date - 04:29 PM, Wed - 2 November 22 -
Munugode Liquor: మందు బాబులం.. మేం మందు బాబులం.. మునుగోడులో ఏ రేంజ్ లో తాగారంటే!
తెలంగాణలో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు ప్రవాహమే కాదు.. మద్యం సైతం ఏరులై పారుతోంది.
Published Date - 03:17 PM, Wed - 2 November 22 -
Munugode Voters: డబ్బిస్తేనే ఓటు! రోడ్లపై మహిళా ఓటర్లు!!
మునుగోడులో పోలింగ్ సమయం దగ్గరపడుతోన్న కొద్దీ విచిత్ర సీన్లు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా ఓటర్లు రోడ్ల మీదకు
Published Date - 02:52 PM, Wed - 2 November 22 -
Bharat Jodo Yatra: జోడో యాత్రలో మాజీ మంత్రికి గాయం.!
హైదరాబాద్ నగరంలో జరిగిన భారత్ జోడో యాత్రలో తోసుకోవడంతో కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్ గాయపడ్డారు.
Published Date - 12:44 PM, Wed - 2 November 22 -
TRS MLA’s Quit Please: సార్ ప్లీజ్ రిజైన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్!
గతంలో ఏ పార్టీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా పట్టణాలు, పల్లెలు అభివృద్ధి జరుగుతుండేవి. అయితే ప్రభుత్వాలతో పాటు పాలకులు
Published Date - 12:43 PM, Wed - 2 November 22 -
DAV School Reopen: డీఏవీ స్కూల్ రీఓపెన్.. బట్ కండీషన్స్ అప్లయ్!
డీఏవీ పబ్లిక్ స్కూల్ను గురువారం (నవంబర్ 3) నుంచి పునఃప్రారంభించేందుకు విద్యాశాఖ పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి
Published Date - 11:56 AM, Wed - 2 November 22 -
TS : హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి… షోకాజ్ నోటిసుపై ఏమంటారో..?
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ముగిసిన మరుసటి రోజే ఆయన హైదరాబాద్ కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటిసుకు వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు రాహుల్ యాత్ర కొనసాగుతోది. ఈ యాత్రలో కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి పాల్గొంటారా లేదా? ఇది కూడా సస్పెన్స్
Published Date - 10:29 AM, Wed - 2 November 22 -
KTR : మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాం..!!
మునుగోడు ఉపఎన్నిక మోసగాళ్లకు, మొనగాళ్లకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం గెలవాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్….ప్రజలకు బీజేపీ సర్కార్ అన్యాయం చేసిందని విమర్శించారు. మునుగోడులో ఏం చేశాము..రానున్న రోజుల్లో ఏం చేస్తామో ప్రజలకు వివరించుకుంటూ ప్రచారం నిర్వహించామన్నారు. కా
Published Date - 08:52 PM, Tue - 1 November 22 -
Munugode: మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ బాహాబాహీ
మునుగోడులో చివరి రోజు ప్రచారం సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శ్రేణుల ఘర్షణ నెలకొంది.
Published Date - 03:00 PM, Tue - 1 November 22 -
KTR Vs Revanth Reddy: కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య ట్విట్టర్ వార్..!
కెసిఆర్ జాతీయ పార్టీ కాదు.. అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చంటూ.. BRSపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు.
Published Date - 03:00 PM, Tue - 1 November 22 -
Bharat Jodo Yatra: `భాగ్యనగరం`లో భారత్ జోడో
భాగ్యనగరం అంతటా భారత్ జోడో యాత్ర హడావుడి కనిపిస్తోంది. రాత్రి ఏడు గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర జరిగే బహిరంగ సభ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
Published Date - 12:53 PM, Tue - 1 November 22 -
Munugodu Elections: మునుగోడు క్లైమాక్స్ హోరు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం దాదాపుగా ముగిసింది. మూడు ప్రధాన పార్టీలు ఆయా వర్గాలను ఆకర్షించడానికి సర్వ శక్తులను ఒడ్డారు.
Published Date - 12:28 PM, Tue - 1 November 22