Telangana
-
Munugode By Poll : బీజేపీపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు…!!
మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయ వేడిని మరింత రాజేశాయి. ఉపపోరులో ప్రధాన పార్టీలు మాటల యుద్ధానికి తోడు...
Published Date - 08:41 AM, Sun - 30 October 22 -
Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై..!
కమెడియన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన బండ్ల గణేష్ తక్కువ కాలంలోనే నిర్మాతగా మారాడు.
Published Date - 09:55 PM, Sat - 29 October 22 -
Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి రాగానే కేటీఆర్ తోపాటు వాళ్లందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయిస్తాం..!!
మునుగోడు ఉపఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు సంజయ్. యాదాద్రిలో సంజయ్ ప్రమాణం చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంజయ్ గట్టిగానే కౌంటర్
Published Date - 06:53 PM, Sat - 29 October 22 -
Congress Complains to ACB: కేసీఆర్ పై ఏసీబీకి కాంగ్రెస్ ఫిర్యాదు
`తనదాకా వస్తేగాని నొప్పి తెలియదని నానుడి`. ఇప్పుడు ఇదే నానుడిని కేసీఆర్ కు వర్తింప చేస్తే ఫౌంహౌస్ డీల్ కు సరిపోతుంది. ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని రచ్చ చేశారు.
Published Date - 04:08 PM, Sat - 29 October 22 -
KTR’s Reaction on the Farm House Deal: ఫౌంహౌస్ డీల్ కు `యాదాద్రి` ప్లేవర్
ఫాంహౌస్ డీల్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికే ఛాలెంజ్ గా మార్చేశారు తెలంగాణ రాజకీయ నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకున్న చేతులతో ప్రమాణం చేయడం అపవిత్రం అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అంతేకాదు, సంప్రోక్షణ చేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం గమనార్హం.
Published Date - 03:43 PM, Sat - 29 October 22 -
Poonam Kaur into Congress?: కాంగ్రెస్ లోకి పూనం కౌర్ ? రాహుల్ తో కలిసి అడుగు!
కాంగ్రెస్ పార్టీ వైపు పూనం కౌర్ మొగ్గు చూపుతున్నారు. ఆమె రాహుల్ చేస్తోన్ భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలపడం చర్చనీయాంశం అయింది.
Published Date - 01:19 PM, Sat - 29 October 22 -
Telangana CM KCR: రేపు మునుగోడుకు సీఎం కేసీఆర్..!
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.
Published Date - 01:06 PM, Sat - 29 October 22 -
KCR Operation Munugode: `ముందస్తు`గా కేసీఆర్ `ఆపరేషన్ మునుగోడు`
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపరేషన్ విజయవంతం అయింది. వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ద్వారా బీజేపీ ని కేసీఆర్ కార్నర్ చేశారు.
Published Date - 12:03 PM, Sat - 29 October 22 -
Tandoor MLA Security: రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం.. ఆ ఎమ్యెల్యేకి భద్రత పెంపు..!
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది.
Published Date - 12:01 PM, Sat - 29 October 22 -
Munugode: మునుగోడుపై బీజేపీ హైరానా
మునుగోడు ఎన్నికల్లో బీజేపీ చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. అధికార తెరాస దెబ్బకు గులాబీ వాడినట్టు బీజేపీ వాలకాన్ని గమనిస్తే తెలుస్తుంది.
Published Date - 11:25 AM, Sat - 29 October 22 -
Wine Shops Closed: మందు బాబులకు బ్యాడ్ న్యూస్… మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్..!
మునుగోడు నియోజకవర్గానికి చేదువార్త. ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి.
Published Date - 11:15 AM, Sat - 29 October 22 -
Public Meeting Cancelled: మునుగోడులో బీజేపీ బహిరంగ సభ రద్దు.. కారణమిదే..?
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 31న నియోజకవర్గంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
Published Date - 10:46 AM, Sat - 29 October 22 -
TS BJP : తెలంగాణ బీజేపీ నేతలపై..హైకమాండ్ ఆగ్రహం..!!
TRS ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంశం దేశరాజకీయాల్లో హాట్ టాపిక్ గ్గా మారింది. శుక్రవారం నాటి పరిణామాలు మరోసారి సంచలనాలకు తెరతీశాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని…దానిలో భాగంగానే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా..అంటూ బీజేపీ ఎదురు దాడికి దిగుతోంది. ఈ వ్యవహారాన్నంతా
Published Date - 09:11 AM, Sat - 29 October 22 -
TS : మంత్రి జగదీశ్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు..!!
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ…ఈ నోటీసులు జారీ చేసిన ఈసీ…శనివారం మధ్యాహ్నం 3గంటలలోపు వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25న మునుగోడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో జగదీశ్ రెడ్డి చేసిన వ్
Published Date - 06:33 AM, Sat - 29 October 22 -
Rahul Gandhi : అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత వస్త్రాలపై GST ఎత్తేస్తాం…!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తామంటూ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జోడోయాత్రలో ఉన్న ఆయన్ను చేనేత రంగం ప్రతినిధులు, పోరు రైతులు కలిసారు. రాహుల్ కు తమ సమస్యలన్నింటినీ విన్నవించుకున్నారు. ఇందిరమ్మ హయాంలో తమకు ఇచ్చిన భూములను ఇఫ్పుడు లాగేసుకు
Published Date - 05:50 AM, Sat - 29 October 22 -
Tummala : అందుకోసమే టీఆర్ఎస్లోకి వెళ్లా.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ మంత్రి తుమ్మల...
Published Date - 10:25 PM, Fri - 28 October 22 -
MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపడ్డ బీజేపీ బాగోతం..!
బీజేపీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
Published Date - 10:12 PM, Fri - 28 October 22 -
KTR’s intervention: మంత్రి కేటీఆర్ చొరవతో స్వస్థలాలకు చేరుకున్న దుబాయ్ బాధితులు..!
తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి రోడ్డున పడ్డారు.
Published Date - 06:10 PM, Fri - 28 October 22 -
Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి..!
రాజకీయ సవాళ్లతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పవిత్రతను పాడుచేయవద్దని
Published Date - 02:06 PM, Fri - 28 October 22 -
TRS MLA Trap: `నోటుకు ఎమ్యెల్యే` కేసులో అనుమానాలెన్నో `నరసింహా`!
`నోటుకు ఎమ్యెల్యే` కేసు లోని పలు కోణాలు ఆసక్తిని రేపుతున్నాయి. నిజంగా నాలుగు ఎమ్యెల్యేను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసిందా ?
Published Date - 02:02 PM, Fri - 28 October 22