Fire in a Parked Bus: పార్కింగ్లో ఉంచిన బస్సుల్లో మంటలు..!
కూకట్పల్లిలోని (Kukatpally) ఐడీఎల్ చెరువు సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్లో
- By Maheswara Rao Nadella Published Date - 12:40 PM, Mon - 13 February 23
కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు సమీపంలో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. పార్కింగ్లో ఉంచిన బస్సుల్లో అర్ధరాత్రి మంటలు (Fire) చెలరేగాయి. ఈ ఘటనలో భారతి ట్రావెల్స్కు చెందిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Also Read: Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ!
Related News
Telangana: అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్ళాడు: సీఎం రేవంత్
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్లిండు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలకు దిగారు.