Telangana
-
TPCC Meeting : రేపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. ఎజెండా ఇదీ !
TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం (జనవరి 3న) మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతోంది.
Date : 02-01-2024 - 6:26 IST -
IPL Betting Case : హైదరాబాద్ ఐపీఎల్ బెట్టింగ్ కేసును మూసేసిన సీబీఐ.. ఏమిటిది ?
IPL Betting Case : 2019లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ల ఫిక్సింగ్కు సంబంధించిన రెండు కేసులను సాక్ష్యాలు లేని కారణంగా సీబీఐ మంగళవారం మూసేసింది.
Date : 02-01-2024 - 5:47 IST -
Harish Rao: దుబ్బాక గులాబీ పార్టీ అడ్డా, తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు: హరీశ్ రావు
Harish Rao: దుబ్బాకలో ఎన్ని సమస్యలు ఉన్నా ఏకతాటిపై వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కష్టపడిన ప్రత కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘గత ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. మీరు, ప్రజలు ఇప్పుడు ప్రభాకరన్నను 50 వేలకుపా మెజారిటీతో గెలిపించి వడ్డీతో సహ
Date : 02-01-2024 - 5:31 IST -
Kishan Reddy: కాళేశ్వరం అవినీతిపై లేఖ ఎందుకు రాయడం లేదు, రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy: కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని కోరుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ
Date : 02-01-2024 - 5:04 IST -
Manakondur MLA : వైరల్ గా మారిన మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి పని వీడియో
తెలంగాణ లో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ప్రజల మెప్పు పొందుతుంది. సీఎం గా భాద్యతలు చేపట్టిన రేవంత్ (CM Revanth) తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారం చేపట్టడం తో పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో న్యూ ఇయర్ వేడుకలను సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస
Date : 02-01-2024 - 4:08 IST -
Drivers Strike Effect : హైదరాబాద్ బంకుల్లో నో స్టాక్.. ట్రక్కు డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్.. ఎందుకీ సమ్మె ?
Drivers Strike Effect : దేశవ్యాప్తంగా బస్సు, ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న సమ్మె ఎఫెక్టు పెట్రోలు బంకులపై పడింది.
Date : 02-01-2024 - 3:59 IST -
Telangana : మహిళలకు TSRTC షాక్..?
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించింది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ప్రతి రోజు కోట్ల నష్టం ఆర్టీసీ కి వాటిల్లుతుంది. ఇక త్వరలో మేడారం మహాజాతర (Medaram) మొదలుకాబోతుంది. మరి అప్పుడెలా అనేది ఆలోచనలో పడింది. మాములుగా మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసి
Date : 02-01-2024 - 3:54 IST -
Janasena- BJP : జనసేన తో ఎలాంటి పొత్తు ఉండదు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిజెపి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) జనసేన పార్టీ (Janasena) తో ఎలాంటి పొత్తు ఉండదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి , రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy). తెలంగాణలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదు.. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని తేల్చి చెప్పారు. జనసేన ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో పొత్తు అంశం ఇంకా చ
Date : 02-01-2024 - 3:38 IST -
TSRTC : రేవంత్ సర్కార్ కు షాక్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) టీఎస్ఆర్టీసీ (TSRTC) అద్దె బస్సుల యజమానులు (TSRTC Rental Bus Owners) షాక్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme) కల్పించారు. ఈ పథకం వచ్చిన దగ్గరి నుండి బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయ
Date : 02-01-2024 - 3:31 IST -
MLA Danam Nagender : ఎమ్మెల్యే దానం కు వ్యతిరేకంగా ప్రజాభవన్ వద్ద ఆందోళలన
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీ వాసులు ప్రజా భవన్ (Praja Palana) వద్ద ఆందోళన చేపట్టారు. సోమాజిగూడలోని ప్రజా భవన్ వద్ద మంగళవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ భూమి కబ్జా చేశారని బేగంపేటలోని ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ ప్రాంతానికి చెందిన బాధితులు ఫ్లెక్సీలు, ప్లకార్డ్స్ పట్టుకొని ఆందోళన చేశారు.
Date : 02-01-2024 - 1:13 IST -
Eggs Rates: పెరిగిన కోడిగుడ్ల ధరలు.. చుక్కలు చూపిస్తున్న రేట్లు!
Eggs Rates: ఇతర ధరల పెరిగినా. గుడ్డు రేట్లు మాత్రం సామాన్యులకు ప్రతిఒక్కరికి అందుబాటులో ఉంటాయి. కానీ ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు ధర 7 రూపాయలు పలుకుతోంది. కోళ్ల దాణా ధరలు పెరగడమే గుడ్డు రేటు పెరగడానికి కారణమంటున్నారు కోళ్లఫారమ్ నిర్వాహకులు. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50 గా ఉంది. ఈ ధర వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. ఇప్పుడు కోడిగుడ్డు ధర రూ.7 పలుకుతోంది. వారం రోజుల్లోనే డజన్ల గు
Date : 02-01-2024 - 1:09 IST -
Y. S. Sharmila : ఎల్లుండి కాంగ్రెస్ లో చేరబోతున్న వైస్ షర్మిల
వైస్ షర్మిల (Y. S. Sharmila) ఎల్లుండి (జనవరి 04) కాంగ్రెస్ (Congress) లో చేరబోతున్నారు. గత కొద్దీ రోజులుగా షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇక చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎల్లుండి లాంఛనంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ మేరకు ఈరోజు ఇడుపులపాయలో కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్ల
Date : 02-01-2024 - 12:13 IST -
Asaduddin Owaisi : అయోధ్య రామమందిరంపై ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)..అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir)పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ భవాని నగర్లో ఓ సమావేశంలో మాట్లాడుతూ..500 ఏళ్లుగా ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదన్నారు. అక్కడ మనం మజీద్ను కోల్పోయాం.. ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నాం. మీ గుండెల్లో బాధ లేదా..? అని యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. అందరం చనిపోతాం.. కానీ చన
Date : 02-01-2024 - 12:06 IST -
Vande Bharat: దూసుకెళ్తున్న వందే భారత్ రైళ్లు, 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు
Vande Bharat: గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రారంభించిన వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ వస్తోంది. ప్రయాణికులు చాలామంది ఈ రైళ్లలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఇష్టపడుతున్నారు. గత సంవత్సరం దక్షిణ మధ్య రైల్వేలో ప్రవేశపెట్టిన నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 2023లో 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ప్రస్తుతం, సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్
Date : 02-01-2024 - 12:03 IST -
KTR: జిహెచ్ఎంసీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా : కేటీఆర్
నూతన సంవత్సరాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వినూత్నంగా ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ భవన్ లో అయన పారిశుధ్యకార్మికులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ భవన్లో కార్మికులతో కలిసి జరుపుకుని వారితో సంభాషించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కెటిఅర్ తో పారిశుద్ద్య కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మ
Date : 02-01-2024 - 11:26 IST -
CM Revanth : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపేందుకు సిద్దమైన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం (Telangana CM) గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు మహిళలకు మరో తీపి కబురు అందించేందుకు సిద్ధం అవుతుంది. We’re now on WhatsApp. Click to Join. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2500 సాయం అందించేందుకు సిద్ధమైంది.
Date : 02-01-2024 - 11:07 IST -
Drugs : హైదరాబాద్లో డ్రగ్స్తో పట్టుబడ్డ 21 ఏళ్ల యువతి
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నగరంలో ఈవెంట్లకు పెద్ద ఎత్తున ప్రతిఏడాది డ్రగ్స్
Date : 02-01-2024 - 9:14 IST -
Bairi Naresh : బైరి నరేష్ను అడ్డుకున్న అయ్యప్ప భక్తులు..ఎందుకంటే …!!
బైరి నరేష్ (Bairi Naresh)..ఇతడి గురించి చెప్పాలిన అవసరం లేదు..గతంలో అయ్యప్ప స్వామి (Ayyappa Swamy)పై, అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యల చేసి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై హిందూ భక్తులు దాడి చేయడం కూడా జరిగింది. తాజాగా మరోసారి ఈయన వార్తల్లో నిలిచారు. We’re now on WhatsApp. Click to Join. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాస్తిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓ కార్యక్రమానికి […]
Date : 01-01-2024 - 6:31 IST -
MLC : ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్..?
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)..ఎమ్మెల్సీ (MLC) రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రసీమలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న గణేష్..ఆ తర్వాత నిర్మాత గా మారి, అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్న ఆయన..అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ మధ్య వార్తలు వినిప
Date : 01-01-2024 - 2:26 IST -
Auto Drivers Maha Dharna : ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి (Congress free bus for ladies in Telangana) పథకానికి నిరసనగా ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఈ నెల 04 న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 9నుంచి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది. We’re now on WhatsApp. Click to Join. గతంలో ఆటోలు, […]
Date : 01-01-2024 - 2:09 IST