Telangana
-
Trains Haltings : నేటి నుంచి ఈ రైళ్లకు అదనపు హాల్టులు
Trains Haltings : తెలంగాణ రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు హాల్టులను ఇస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
Published Date - 09:15 AM, Sat - 20 January 24 -
Free Electricity : ఉచిత విద్యుత్ స్కీం అమలుకు ప్రత్యేక పోర్టల్ ?
Free Electricity : పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించే ‘గృహ జ్యోతి’’ స్కీమ్ను అమల్లోకి తెచ్చే దిశగా తెలంగాణ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది.
Published Date - 08:42 AM, Sat - 20 January 24 -
Bandi Sanjay: జనవరి 22న తెలంగాణకు సెలవు ప్రకటించాలి: బండి సంజయ్
Bandi Sanjay: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పురస్కరించుకుని జనవరి 22న సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ ఎల్లంతకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థం స్వచ్ఛ కార్యక్రమంలో ఎంపీ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట హిందూ సోదర సోదరీమణులందరికీ పవిత్ర దినం, జీవితంలో ఒ
Published Date - 11:26 PM, Fri - 19 January 24 -
hyderabad : ఈ నెల 22న భాగ్య నగరంలో శ్రీరామ చంద్రుని ప్రాణ ప్రతిష్ఠ విజయ్ దివస్ ఉత్సవాలు
యావత్ ప్రపంచం అయోధ్య వైపు చూస్తోంది. హిందూ ప్రపంచం పండుగగా భావిస్తున్న అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని భాగ్యనగరం నడిబొడ్డన చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్ణయించింది. పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్, కార్యదర్శి సాయిరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ,కార్యదర్శి అ
Published Date - 09:37 PM, Fri - 19 January 24 -
HCA : భారత్-ఇంగ్లండ్ టెస్టు విజయవంతంగా నిర్వహిస్తాం – హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా
Published Date - 08:13 PM, Fri - 19 January 24 -
KCR: త్వరలో గులాబీ బాస్ యాక్టివ్, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి గాయమై కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల కర్రసాయంతో నడుస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ముందుగా పార్టీ నాయకులు మంతనాలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీల భాగస్వామ్యం, పార్టీ శ
Published Date - 04:42 PM, Fri - 19 January 24 -
Sircilla: అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర, మోడీ చేతులమీదుగా శ్రీరాముడికి!
Sircilla: సిరిసిల్లకు చెందిన నేత హరి ప్రసాద్ వద్ద బంగారు చీరను తయారు చేశాడు. జనవరి 26 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడికి సమర్పించబడుతుంది. బంగారు, వెండి గీతల్లో శ్రీరాముడి చిత్రాలతో నేసిన చీర ఎనిమిది గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేయబడింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవితో కలిసి హరి ప్
Published Date - 02:29 PM, Fri - 19 January 24 -
Komatireddy: హైదరాబాద్-అమెరికా మధ్య డైరెక్ట్ విమాన సౌకర్యం కల్పించండి: కోమటిరెడ్డి
Komatireddy: తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో హైదరాబాద్-అమెరికా మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏవియేషన్ ఇండస్ట్రీ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2024 ప్రారంభ సెషన్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలకు సహాయపడే ప్రత్యక్ష విమానాన్ని
Published Date - 02:10 PM, Fri - 19 January 24 -
Mallareddy : దుబాయ్ లో హల్చల్ చేస్తున్న మల్లన్న
మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) గురించి ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. గత కొద్దీ రోజులుగా సీబీఐ దాడులు, ఎన్నికల బిజీతో రిలాక్స్ లేకుండా గడిపిన మల్లారెడ్డి..ప్రస్
Published Date - 02:08 PM, Fri - 19 January 24 -
Free Bus : వీళ్లు మాములు మహిళలు కాదు..సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
సాధారణంగా బస్సు, రైళ్లలో మనం చాలా సార్లు చూసి ఉంటాం. సీట్ల కోసం గొడవలు పడటం.. ఒకరిని మరొకరు తోసుకోవడం…కానీ ఇప్పుడు తెలంగాణ లో ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సుల్లో మాటల యుద్ధాలు కాదు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటూ… అడ్డొచ్చినవారిని కూడా వదలడం లేదు. కొన్నిసార్లు ఆ గొడవలు చేతులు దాటి ..రో
Published Date - 01:33 PM, Fri - 19 January 24 -
Telangana: 12 జిల్లాల్లో అధ్యక్షుల్ని మార్చేసిన బీజేపీ
తెలంగాణలో పలు జిల్లాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మాధవరెడ్డి ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా భాస్కర్
Published Date - 11:55 PM, Thu - 18 January 24 -
Khammam: ఖమ్మంలో కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన
ఖమ్మం జిల్లా వైరా సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా నుంచి మధిర రహదారిలో వాహనాల రాకపోకల కోసం గ్రీన్ఫిల్డ్
Published Date - 11:30 PM, Thu - 18 January 24 -
Ram Mandir: అక్షింతలు అంటే రేషన్ బియ్యం కాదు: బండి ఫైర్
అక్షింతలను రేషన్ బియ్యంగా పిలవడం మంచిది కాదని పొన్నం ప్రభాకర్ కు సూచించారు బీజేపీ నేత బండి సంజయ్. అయోధ్యలోని అక్షింతలను రేషన్ బియ్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
Published Date - 08:44 PM, Thu - 18 January 24 -
Free Power Scheme: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద 1.05 కోట్ల ఇళ్లు
ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది . ఈ హామీని అమలు చేయడం వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కించాలని తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలను కోరింది.
Published Date - 04:21 PM, Thu - 18 January 24 -
KTR: కాంగ్రెస్ పార్టీ-అదానీ వ్యవహారంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR: మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారని, 13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీ డబ్బులు, అంతా ప్రధానమంత్రి కి, బిజెపికి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారని, కానీ అదే రే
Published Date - 02:48 PM, Thu - 18 January 24 -
Free Power : ఉచిత కరెంట్ ఫై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కండిషన్ ..?
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉచిత కరెంట్ ను ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని వెయ్యి కళ్లతో తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల లోపు వారికీ ఫ్రీ కరెంట్ అని హామీ ఇచ్చింది. ఈ హామీ పట్ల ప్రజలు ఎంతో సంబరపడి..ఓట్లు గుద్దేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో పడింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ప
Published Date - 12:36 PM, Thu - 18 January 24 -
Sagar-Srisailam: సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కేంద్రం కీలక నిర్ణయం, కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశం
Sagar-Srisailam: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రాజెక్టులు అనగానే నాగార్జున సాగర్, శ్రీశైలం గుర్తుకువస్తాయి. దశాబ్దలుగా ఎంతోమంది ఆయకట్టు రైతులకు నీరందిస్తూ సాగుకు వరంగా మారుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండు ప్రాజెక్టులకు తెలుగు రాష్ట్రాలకు రెండు కళ్ల లాంటివి. అయితే తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)క
Published Date - 12:10 PM, Thu - 18 January 24 -
Bandi Sanjay: సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలి, రేవంత్ కు బండి రిక్వెస్ట్
Bandi Sanjay: ఉపాధి కరువై.. ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్టైల్పార్క్)లో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసి
Published Date - 10:51 AM, Thu - 18 January 24 -
Free Bus Scheme : ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టు లో పిటిషన్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme) కల్పించారు. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పించింది. మహాలక్ష్మీ పేరుతో ప్రారంభించిన ఈ పథకాన్ని.. రాష్ట్ర మహిళలు చాలా చక్కగా సద్వినియోగం చేసుకుుంటున్నారు. ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, దూర ప్రయాణాలకు.. ఆర్టీసీ బ
Published Date - 10:10 AM, Thu - 18 January 24 -
Digital Health Cards : రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్కార్డులు – సీఎం రేవంత్
దావోస్ పర్యటనలో బిజీ బిజీ గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Redddy)..అక్కడి సదస్సులో ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు (Digital Health Cards) అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నామని..రాష్ట్ర ప్రజలందరి
Published Date - 09:46 AM, Thu - 18 January 24