Telangana
-
Color Added Chili : ఆఖరికి మిర్చిని కూడా వదలకుండా కలర్ వేస్తున్నారు..
కల్తీ…కల్తీ ఎక్కడ చూడు..ఏ వస్తువు చూడు అంత కల్తీమయమే..ప్రతి దాంట్లో కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలను కల్తీగా మార్చేస్తున్నారు..చిన్న పిల్లలు తాగే పాల దగ్గరి నుండి బియ్యం , పసుపు ఇలా అన్నింట్లో కెమికల్ వాడుతూ కల్తీ చేస్తున్నారు. నిత్యావస రాలైన ఏ సరుకు కొన్నా కల్తీ. ప్రతిరోజూ ఏదోఒక చోట ప్రతి వస్తువులో కల్తీ కలుపుతూ పట్టుబడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన
Published Date - 12:12 PM, Sun - 3 March 24 -
Hyderabad: ఒవైసీకి హిందుత్వంతో బీజేపీ చెక్ పెట్టనుందా?
లోక్సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ప్రధాని మోదీ సహా 195 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది, అయితే ఈ జాబితాలో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ఒవైసీపై బీజేపీ కొత్త వ్యూహాన్ని ప్రదర్శించింది
Published Date - 11:26 AM, Sun - 3 March 24 -
Five Government Jobs : హ్యాట్సాఫ్ మమత.. ఒకేసారి ఐదు గవర్నమెంట్ జాబ్స్
Five Government Jobs : విజయం అంటే ఇదే.. గ్రామీణ నేపథ్యం కలిగిన ఆ యువతి ఒకేసారి ఐదు గవర్నమెంట్ జాబ్స్ సాధించి సత్తా చాటుకుంది.
Published Date - 10:59 AM, Sun - 3 March 24 -
Old City Lac Bangles : హైదరాబాద్ పాతబస్తీ లక్క గాజులకు అరుదైన గుర్తింపు
Old City Lac Bangles : మన హైదరాబాద్కు మరో అరుదైన గుర్తింపు దక్కింది.
Published Date - 10:24 AM, Sun - 3 March 24 -
Weather Update : రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. రానున్న 5 రోజులు జాగ్రత్త.!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డ్ అవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని
Published Date - 09:58 AM, Sun - 3 March 24 -
5 Percent Reservation : దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు.. సీఎం రేవంత్ ఆదేశాలు
5 Percent Reservation : దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 08:35 AM, Sun - 3 March 24 -
Half Day Schools : తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే..
Half Day Schools : తెలంగాణలో ఎండలు మండుతున్నాయి.
Published Date - 08:08 AM, Sun - 3 March 24 -
Madhavi Latha vs Owaisi : అసదుద్దీన్తో ఢీ.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరో తెలుసా ?
Madhavi Latha vs Owaisi : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకుగానూ 9 సీట్లకు అభ్యర్థుల పేర్లను బీజేపీ అనౌన్స్ చేసింది.
Published Date - 07:40 AM, Sun - 3 March 24 -
Kishan Reddy : ‘వికాసిత్ భారత్ సంకల్ప’ పత్రం ఆవిష్కరణ
అభివృద్ధి చెందుతున్న భారతావనికి మోదీ గ్యారంటీ.. మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్లో ‘వికాసిత్ భారత్ సంకల్ప’ పత్రాన్ని ప్రవేశపెట్టారు. అభిప్రాయ సేకరణ కోసం వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ పత్రం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ చొరవలో కీలకమైన అంశం. రాబోయే ఎన్నికల మేనిఫ
Published Date - 09:21 PM, Sat - 2 March 24 -
Telangana BJP MP Candidate List : తెలంగాణ బిజెపి లోక్ సభ అభ్యర్థులు వీరే..
లోక్సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ (BJP) 195 మంది అభ్యర్థులతో (MP Candidate List) కూడిన మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం విడుదల చేసింది. తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్ లిస్ట్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే బెంగాల్ – 27, మ
Published Date - 08:50 PM, Sat - 2 March 24 -
Indiramma Housing Scheme : గుడ్ న్యూస్.. 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం
Indiramma Housing Scheme : ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది.
Published Date - 08:13 PM, Sat - 2 March 24 -
KTR: పదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమిది, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం బీఆర్ఎస్ కల
KTR: ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ
Published Date - 06:44 PM, Sat - 2 March 24 -
Telangana: ఎంపీ సీట్లు పెరిగితే తెలంగాణకు 25 లక్షల కోట్లు తెస్తాం
గత మూడు నెలల్లో జిడిపి ఎనిమిది శాతానికి పెరిగిందని మాజీ ఎంపి, బిజెపి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు. కేంద్రం చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణంగానే ఇది జరిగిందని చెప్పారు
Published Date - 06:37 PM, Sat - 2 March 24 -
LS Elections : BRS లోక్సభ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా?
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల రంగం సిద్దమవుతోంది. అయితే.. లోక్ సభ ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణలో ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ అతి తక్కువ ఆసక్తి చూపుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అయ్యారు. పెద్దపల్ల
Published Date - 05:12 PM, Sat - 2 March 24 -
Telangana: తెలంగాణ ప్రభుత్వానికి 175 ఎకరాల భూమిని బదిలీ చేసిన కేంద్ర రక్షణ శాఖ
Telangana: కేంద్ర రక్షణ శాఖ(Central Defense Department) తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Govt) 175 ఎకరాల భూమిని(175 acres of land) బదిలీ(transfer) చేసింది. ఈ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ… భూముల బదిలీకి అనుకూలంగా అనుమతులను ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కార్యాలయం( Telangana CM Office) స్పందిస్తూ… జనవరి 5న ముఖ్యమంత్రిగా రేవంత్
Published Date - 04:15 PM, Sat - 2 March 24 -
Hyderabad: హైదరాబాద్ లో భానుడి భగభగలు.. బేగంపేటలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఫలితంగా నగర ప్రజలు ఉక్కపోతతో పాటు ఎండవేడిమితో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని బేగంపేట (38.6 ° C) సరూర్నగర్ (38.3 ° C) లలో 38 ° సెల్సియస్ను దాటాయి. ఇక కార్వాన్ (37.7°C), జూబ్లీహిల్స్ (37.6°C), యూసుఫ్గూడ (37.6°C)లు GHMC పరిధిలోని టాప్ 5 హాటెస్ట్ ఏరియాల్లో 37 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప
Published Date - 03:48 PM, Sat - 2 March 24 -
TSRTC: టీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట.. ఐదు నేషనల్ అవార్డులు కైవసం
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్లెన్స్ అవార్డులు సంస్థకు వరించాయి. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ
Published Date - 02:59 PM, Sat - 2 March 24 -
Malla Reddy: అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారా..? : మల్లారెడ్డి
Malla Reddy: ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మున్సిపాలిటీ(Municipality) పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు( road)ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్ట
Published Date - 02:33 PM, Sat - 2 March 24 -
MallaReddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ..
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy)కి బిగ్ షాక్ తగిలింది. హెచ్ఎండీఎ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఎ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమంచి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు నిర్మించినట్లు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఫిర్యాదుపై మేడ్చల్ జ
Published Date - 12:45 PM, Sat - 2 March 24 -
Medicines: సుద్దపొడితో తయారు చేసిన మందులు.. తెలంగాణలో విక్రయం..!
ఉత్తరాఖండ్ ఫార్మా ఫ్యాక్టరీ సుద్దపొడితో తయారు చేసిన మందుల (Medicines)ను తెలంగాణకు విక్రయించింది. డ్రగ్స్లో సిప్లా, గ్లాక్సో స్మిత్క్లైన్ (జిఎస్కె), ఆల్కెమ్, అరిస్టో వంటి ప్రఖ్యాత కంపెనీల లేబుల్లు ఉన్నాయి.
Published Date - 11:30 AM, Sat - 2 March 24