Telangana
-
Beerla Ilaiah : యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తాం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి నిర్మాణం గురించి అందరికీ తెలిసింది. అయితే.. నిర్మాణ సమయంలో యాదగిరిగుట్టగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం పేరును యాదాద్రిగా మార్చారు అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR). అయితే.. ఇప్పుడు యాదాద్రిగా ఉన్న పేరును యాదగిరిగుట్టగానే మారుస్తామని అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. ఆయన నిన్న యాద
Published Date - 10:56 AM, Sat - 2 March 24 -
PM Modi: ఆదిలాబాద్ కు మోడీ రాక.. కీలక ప్రకటనకు ఛాన్స్!
PM Modi: మార్చి 4న ఆదిలాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, ఇన్ఛార్జ్లను నియమించారు. సమావేశం పూర్తయ్యే వరకు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఇక్కడే మకాం వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్దఎత్తున ప్రజలను సమీకరించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంల
Published Date - 10:45 AM, Sat - 2 March 24 -
Kadiyam Srihari : ప్రజాసమస్యలను పక్కన పెట్టి మేడిగడ్డను కాంగ్రెస్ రాజకీయ చేస్తోంది
తెలంగాణలో కాళేశ్వరం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ డ్యామేజీను చూపుతూ.. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పిస్తోంది. అయితే… దీంతో.. బీఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలు ఉట్టంకిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా
Published Date - 10:37 AM, Sat - 2 March 24 -
HGCC : ఇక ‘హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్’.. ఎందుకు ?
HGCC : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం లేదా నాలుగువైపులా నాలుగు కార్పొరేషన్లను ఏర్
Published Date - 08:11 AM, Sat - 2 March 24 -
CM Revanth: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్, ఇకపై ఫసల్బీమా యోజన!
CM Revanth: ప్రధానమంత్రి ఫసల్బీమా యోజనలోకి తిరిగి తెలంగాణ రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాగు రంగంలోని ప్రతికూలతలు తట్టుకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ (పీఎంఎఫ్బీవై)లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరింది. రాష్ట్ర సచివాలయంలో ము
Published Date - 12:16 AM, Sat - 2 March 24 -
Transfers of IPS Officers : తెలంగాణలో మరోసారి IPS అధికారుల బదిలీలు
తెలంగాణ(Telangana)లో మరోసారి నలుగురు ఐపీఎస్ (IPS) అధికారులను ( Officers) రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పటు చేసిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన తర్వాత వరుసపెట్టి అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. ఇప్పటికే అనేక శాఖల్లో అధికారులను బదిలీ చేయగా..ముఖ్యంగా IPS ల విషయంలో వరుసగా బదిలీల పర్వం కొనసాగిస్తోంది. తాజాగా ప్రభుత్వం మరో నలుగురు ఐపీఎస్ అధికారులను బ
Published Date - 10:13 PM, Fri - 1 March 24 -
Inter Exams : విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన ఇంటర్ బోర్డు
ఇంటర్ విద్యార్థులకు (Inter Students) ఇంటర్ బోర్డు (Inter Board) గుడ్ న్యూస్ తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని ప్రకటించింది. నిమిషం నిబంధనపై విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల నిమిషం ఆలస్యం తో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో లోనికి అనుమతి
Published Date - 08:48 PM, Fri - 1 March 24 -
CM Revanth Reddy : తర్వలోనే విద్య, వ్యవసాయ కమిషన్లు
వ్యవసాయ రంగానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రైతు కమిషన్, విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో పౌర సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, విద్యా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు త్వరలో రెండు కమీషన్లను
Published Date - 08:00 PM, Fri - 1 March 24 -
BREAKING: హైదరాబాద్లో హైఅలర్ట్
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాన్రెడ్డి వెల్లడించారు. బెంగళూరులో పేలుళ్లకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు బాంబు పేలుడు అని కర్ణాటక ముఖ్యమ
Published Date - 07:46 PM, Fri - 1 March 24 -
Rameshwaram Cafe Explosion : హైదరాబాద్లో హైఅలర్ట్
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు (Rameshwaram Cafe explosion) తో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అప్రమత్తమయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో శుక్రవారం భారీ బాంబు పేలుడుతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మొదటి ఈ
Published Date - 07:18 PM, Fri - 1 March 24 -
2024 Summer : తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సమ్మర్ ఎలా ఉంటుందో తెలుసా ?
2024 Summer : ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎలా ఉండబోతోంది ? భానుడు ఎలా ఉండబోతున్నాడు ? అనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలకమైన అంచనాలను విడుదల చేసింది. ఈసారి ఎండలు ఆదిలోనే హై పిచ్లో ఉంటాయని పేర్కొంది. ఎల్నినో ఎఫెక్టుతో ఈ సమ్మర్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలలోని అనేక ప్రా
Published Date - 06:57 PM, Fri - 1 March 24 -
KTR : గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటా
ములుగు జిల్లాలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్మికులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం సీరియస్గా తీసుకున్నారు. మేడిగడ్డకు వెళ్లే మార్గంలో పరకాల వద్ద పోలీసుల అఘాయిత్యాలకు గురైన పార్టీ కార్యకర్తలను ఆయన కలుసుకుని ఒత్తిడి, ఒత్తిడిలో వారికి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చ
Published Date - 06:56 PM, Fri - 1 March 24 -
Krish: డ్రగ్స్ కేసు.. తెలంగాణ హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్
Director Krish: హైదరాబాద్(hyderabad) లోని హోటల్ రాడిసన్(Hotel Radisson)లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. అయితే పార్టీ జరుగుతున్న సమయంలో ఇదే హోటల్ కు టాలీవుడ్ దర్శకుడు క్రిష్(Director Krish) వెళ్లినట్టు, పార్టీ నిర్వాహకుడు గజ్జల వివేకానంద్ తో క్రిష్ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. డ్రగ్స్ వ్యవహారంలో క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో గచ్చిబౌలి పోలీసులు ఆయనను విచారణకు పిలిచ
Published Date - 03:47 PM, Fri - 1 March 24 -
Gruha Jyothi: రాష్ట్రంలో వ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమలు.. జీరో బిల్లులు జారీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది
Gruha Jyothi: ఎన్నికలకు ముందు కాంగ్రెస్(congress) ఇచ్చిన గ్యారెంటీ(guarantee)ల్లో మరో గ్యారెంటీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహజ్యోతి పథకం(gruha jyothi scheme)లో భాగంగా అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం(Free electricity scheme) లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు(Zero electricity bills)జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్లలోనూ నేటి నుంచి 200 లోపు
Published Date - 01:52 PM, Fri - 1 March 24 -
TS DSC 2024 : జిల్లాలవారీగా, కేటగిరీలవారీగా డీఎస్సీ పోస్టుల వివరాలివీ..
TS DSC 2024 : తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 01:48 PM, Fri - 1 March 24 -
Chalo Medigadda : బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’లో ఊహించని ఘటన.. పేలిన బస్సు టైర్
Chalo Medigadda : ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మార్గంమధ్యలోనే ఆ బస్సు ఆగింది. జనగాం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమేర ఆందోళనకు గురయ్యారు. ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న ఈ బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు. సమాచా
Published Date - 01:20 PM, Fri - 1 March 24 -
Success Stories : నైట్ వాచ్మన్కు మూడు జాబ్స్.. గృహిణికి రెండు జాబ్స్
Success Stories : సామాన్యులు అసామాన్య విజయం సాధించారు.
Published Date - 11:56 AM, Fri - 1 March 24 -
Medaram : మేడారం హుండీల్లో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు
మేడారం (Medaram) హుండీల డబ్బు లెక్కింపు (Hundi Collection 2024) ప్రక్రియ గురువారం నుండి మొదలుపెట్టారు. హన్మకొండ లోని TTD కల్యాణ మండపంలో హుండీ లెక్కింపును చేపట్టారు. మొత్తం 518 హుండీలకు గాను ఇప్పటి వరకు 134 హుండీలలో కానుకలను అధికారులు లెక్కించారు. మొదటి రోజు లెక్కింపులో 3 కోట్ల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం ఆలయానికి వచ్చింది. ఈ మొత్తాన్ని ఎండోమెంట్ అధికారులు బ్యాంకులో జమ చేశారు. ఈ హుండీ కానుకల లెక్కిం
Published Date - 11:31 AM, Fri - 1 March 24 -
Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ పై కెటిఆర్ ట్వీట్
KTR: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్(brs) పార్టీ ఈరోజు ‘చలో మేడిగడ్డ'(Chalo Medigadda) కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాసేపట్లో హైదరాబాద్ లోని తెలంగాణ భవ
Published Date - 11:22 AM, Fri - 1 March 24 -
LAWCET 2024 : లాసెట్ దరఖాస్తు ప్రక్రియ షురూ.. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సుల వివరాలివీ
LAWCET 2024 : తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం టీఎస్ లాసెట్, పీజీఎల్ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న రిలీజైంది.
Published Date - 11:20 AM, Fri - 1 March 24