Telangana
-
తెలంగాణ ఎప్సెట్ అభ్యర్థులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ శిక్షణను రూపొందించారు.
Date : 10-01-2026 - 6:57 IST -
‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట
తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం ఒక లోటు అని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే పోర్టు కనెక్టివిటీ అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
Date : 10-01-2026 - 11:51 IST -
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా
Date : 10-01-2026 - 10:30 IST -
సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ఈ నెల 16 వరకు, ఏపీలో 18 వరకు హాలిడేస్ కొనసాగనున్నాయి. దీంతో పండగకు ఊరెళ్లేవారితో హైదరాబాద్ సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లో
Date : 10-01-2026 - 8:52 IST -
జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Date : 10-01-2026 - 6:00 IST -
సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
Telangana High Court సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ధరలు పెంచుతూ ప్రభుత్వాలు మెమోలు జారీ చేయడంపై న్యాయస్థానం అసహనం చెందింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని, ప్రజలపై ఆర్థిక భారం పడేలా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు అంశం ప్రహసనంగా మారిన
Date : 09-01-2026 - 5:38 IST -
బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?
HYD గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీకి చెందిన 50ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం నోటీసులివ్వడంపై ప్రతిపక్షాలు, విద్యార్థులు మండిపడుతున్నారు
Date : 09-01-2026 - 1:05 IST -
తెలంగాణలో మరో పేపర్ లీక్ కలకలం
జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలో పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపింది. గత నెలలో జరిగిన BSc థర్డియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు వెల్లడైంది
Date : 09-01-2026 - 10:14 IST -
మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం
మంత్రులు నివాసానికి చేరుకోగానే కేసీఆర్ వారిని చిరునవ్వుతో పలకరిస్తూ “బాగున్నారా అమ్మా” అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. మంత్రుల రాక సందర్భంగా కేసీఆర్ సంప్రదాయ పద్ధతిలో వారికి గౌరవం ఇచ్చారు. పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో వారిని మర్యాదపూర్వకంగా సత్కరించారు.
Date : 09-01-2026 - 6:00 IST -
పొదుపు సంఘాల వారికీ చంద్రబాబు తీపికబురు
రాష్ట్రంలోని మహిళా సంఘాల ఐకమత్యాన్ని, పొదుపు సంస్కృతిని చంద్రబాబు అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.13 కోట్ల మంది సభ్యులు ఉమ్మడిగా కృషి చేసి
Date : 08-01-2026 - 10:16 IST -
నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన
రాహుల్ గాంధీని తాను కొత్తగా ఏం అనలేదని, గతంలో రేవంత్ చెప్పిన మాటలనే తిరిగి అన్నానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫైరవ్వడంపై ఆయన స్పందించారు. 'రాహుల్ పప్పు కాదు ముద్ద పప్పు అని గతంలో రేవంత్ అన్నాడు
Date : 08-01-2026 - 8:55 IST -
తెలంగాణ లో మరో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం.. పీవీ నరసింహారావు పేరు ఖరారు ?
pv Narasimha Rao తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల డిమాండ్లు ఊపందుకున్నాయి. గతంలో జరిగిన విభజన అశాస్త్రీయమని మంత్రి అనడంతో.. హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు ఉద్యమిస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదనే ‘పీవీ నరసింహారావు జిల్లా’గా ఏర్పాటు చేయాల
Date : 08-01-2026 - 4:25 IST -
అప్పుడు ధర్నాలు వద్దన్నా ప్రవీణ్, ఇప్పుడు ధర్నాలు చేయాలంటూ ప్రోత్సాహం ?
యువతకు “జాబ్స్ వద్దు, బిజినెస్ మైండ్సెట్ కావాలి” అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఆ సమయంలో ఉద్యోగాల కోసం ధర్నాలు చేయడం తప్పు అన్న భావనను బలంగా వ్యక్తపరిచిన ఆయన,
Date : 08-01-2026 - 2:40 IST -
జాబ్ క్యాలెండర్ కోసం హైదరాబాద్ లో రోడ్డెక్కిన నిరుద్యోగులు
దిల్సుఖ్నగర్ చౌరస్తా వద్ద విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Date : 08-01-2026 - 8:19 IST -
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ సన్నాహాలు..16 నాటికి ఓటర్ల తుది జాబితా
ఈ నెల 20వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక అంశాలపై ఇప్పటికే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
Date : 08-01-2026 - 6:00 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రోవు, ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండల్రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు
Date : 07-01-2026 - 6:00 IST -
Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు
Date : 07-01-2026 - 4:54 IST -
కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు..
KTR khammam Tour ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు, వైసీపీ జెండాలు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ర్యాలీలో పాల్గొన్న క కార్యకర్తలు ‘జై జగన్.. జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించడంతో రెండు
Date : 07-01-2026 - 2:49 IST -
గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..
Hyderabad మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలిసి మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోీసులు వారి నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆ రక్తం కాచిగూడలోని ఓ ల్యాబ్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం డ్రగ్ కంట్రో
Date : 07-01-2026 - 1:03 IST -
అర్ధరాత్రి మేడారంలో మంత్రి సీతక్క పర్యటన
మేడారం అభివృద్ధిని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జాతర నేపథ్యంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించి నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. దీంతో మంత్రి సీతక్క అర్ధరాత్రి ఆకస్మికంగా పనులను పర్యవేక్షించారు
Date : 07-01-2026 - 12:15 IST