Telangana
-
పండుగ వేళ, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు 4 గురి పరిస్థితి విషమం
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన సమయంలో ఈ ప్రమాద వార్తలు విషాదాన్ని నింపుతున్నాయి.
Date : 14-01-2026 - 8:38 IST -
జనగామ జిల్లాను రద్దు చేస్తే , అగ్నిగుండమే ప్రభుత్వానికి పల్లా హెచ్చరిక
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత వేడిని పుట్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, కేవలం నాలుగు లేదా ఐదు మండలాలతో చిన్న జిల్లాలను ఏర్పాటు
Date : 13-01-2026 - 4:55 IST -
బిఆర్ఎస్ రెచ్చగొడుతుందంటూ పొంగులేటి ఫైర్
మార్పు పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అయితే ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో లేనిపోని భయాలను సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Date : 13-01-2026 - 4:15 IST -
రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం.
Date : 13-01-2026 - 3:47 IST -
జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు సాధ్యం కాదా?
రాష్ట్ర ప్రభుత్వం ఈ అడ్డంకిని ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అత్యవసరమని భావిస్తే, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక అనుమతి పొందే అవకాశం ఉందా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది
Date : 13-01-2026 - 3:00 IST -
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక వరి ధాన్యం కొనుగోలు
రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరగడం వల్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వద్ద నిల్వలు పెరిగాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ విధానం, గన్ని బ్యాగుల సరఫరా మరియు తూకం
Date : 13-01-2026 - 2:25 IST -
రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ముగియకముందే రాజకీయ సందడి మొదలుకానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది
Date : 13-01-2026 - 10:30 IST -
మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ, చరిత్రలో ఇదే తొలిసారి !!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, రాజధాని హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు
Date : 13-01-2026 - 8:36 IST -
చలానా పడితే ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
చలాన్ విధించిన వెంటనే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని స్పష్టం చేశారు.
Date : 13-01-2026 - 6:00 IST -
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది
Date : 12-01-2026 - 6:15 IST -
జిల్లాల పునర్విభజన కోసం కమిటీ ఏర్పాటు చేయబోతున్న సీఎం రేవంత్
త్వరలో జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని, 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరతామని తెలిపారు
Date : 12-01-2026 - 5:45 IST -
జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన
ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రామ వైద్యనాథన్ నృత్య రూపకంగా ‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’*ను హైదరాబాద్లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 18న సాయంత్రం 6:30 గంటల నుంచి రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది
Date : 12-01-2026 - 1:49 IST -
తెలంగాణ లో వృద్ధుల కోసం డేకేర్ సెంటర్లు ప్రారంభం
ఒంటరితనంతో మరియు మానసిక ఒత్తిడితో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 37 'ప్రణామ్' (Pranam) డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
Date : 12-01-2026 - 12:15 IST -
నెలాఖరులోగా SLBC పనులు ప్రారంభించాలి – అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగ పనులను ఈ నెలాఖరులోగా తిరిగి ప్రారంభించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ ను తొలగించిన నేపథ్యంలో
Date : 12-01-2026 - 10:59 IST -
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొనిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు
Date : 12-01-2026 - 8:54 IST -
సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మధ్య మూడు కొత్త ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Date : 12-01-2026 - 6:00 IST -
జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం
మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో BJPకి పొత్తు అవసరం లేదని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. APలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, ఇక్కడ తాము బలంగా ఉన్నట్లు
Date : 11-01-2026 - 2:15 IST -
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైన జనసేన తెలంగాణలోనూ సంస్థాగతంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
Date : 11-01-2026 - 6:00 IST -
ప్రీ బడ్జెట్ సమావేశం, నిర్మలమ్మ కు భట్టి విజ్ఞప్తులు
తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి కేంద్రమంత్రి నిర్మలను కోరారు. ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని
Date : 10-01-2026 - 8:38 IST -
రూ.3వేల కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా
హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మక్తా మహబూబ్ పేటలో 15 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. భూఆక్రమణల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించి తాజాగా హద్దులను
Date : 10-01-2026 - 8:07 IST