Telangana
-
Lt Gen Harpal Singh: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్!
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక నీటిపారుదల సొరంగాల పనులను వేగవంతం చేయడానికి మరియు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఆయన నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ఇరిగేషన్ & సీఏడీ శాఖ యోచిస్తోంది.
Published Date - 04:58 PM, Thu - 21 August 25 -
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Published Date - 03:50 PM, Thu - 21 August 25 -
Hyderabad : పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు
ఇద్దరికి విస్తృతంగా మావోయిస్టు ఉద్యమానుభవం ఉండటంతో ఈ లొంగింపు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకరాల సునీత గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నేతగా ఉన్నారని సీపీ తెలిపారు. చిన్ననాటి నుంచే వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారుల సాన్నిహిత్యం సునీతను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించిందని వివరించారు.
Published Date - 02:00 PM, Thu - 21 August 25 -
HYDRA : మాదాపూర్లో కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి కాపాడిన హైడ్రా
1995లో అనుమతుల కోసం దరఖాస్తు చేసి, 2006లో రెగ్యులరైజేషన్ పొందిన జూబ్లీ ఎన్క్లేవ్ లేఅవుట్ మొత్తం 22.20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 100 ప్లాట్లకు అనుమతులు ఉన్నా లేఅవుట్లోని పబ్లిక్ యుటిలిటీ స్థలాలు ముఖ్యంగా 4 పార్కులలో రెండు (సుమారు 8,500 గజాలు) కబ్జా అయ్యాయి.
Published Date - 12:24 PM, Thu - 21 August 25 -
Sagar Reservoir : సాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రస్తుతం సాగర్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగినందున, అధికారులు ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి, ప్రాజెక్టు గేట్లు తరచుగా ఎత్తి నీటిని క్రమక్రమంగా విడుదల చేస్తున్నారు.
Published Date - 12:12 PM, Thu - 21 August 25 -
Miyapur Tragedy : అసలేం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Miyapur Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మక్త మహబూబ్పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
Published Date - 11:27 AM, Thu - 21 August 25 -
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
గత నెల 25న సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన తీర్పులో, ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెనుదులుబాటుకు నాంది పలికింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, అసెంబ్లీ స్పీకర్ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా అడ్వొకేట్ జనరల్తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
Published Date - 10:59 AM, Thu - 21 August 25 -
Teenmar Mallanna : తెలంగాణ రాజకీయాల్లో బీసీల కొత్త శకం ప్రారంభమా? తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన..!
ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనంలా మారింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని శాసిస్తున్న మూడు ప్రధాన పార్టీలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలతో మల్లన్న తీవ్రంగా దూషించారు.
Published Date - 10:42 AM, Thu - 21 August 25 -
Medaram Jatara : మేడారం జాతరకు రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
ఇది ఇప్పటివరకు కేటాయించిన నిధులలో అత్యధికం కావడం విశేషం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర దేశంలోని అతిపెద్ద గిరిజన సమ్మేళనం. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది.
Published Date - 10:28 AM, Thu - 21 August 25 -
Excise Policy : తెలంగాణలో డిసెంబర్ 01 నుండి కొత్త మద్యం షాపులు
Excise Policy : ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల లైసెన్స్ గడువు నవంబర్ 30, 2025తో ముగియనుంది. దీంతో డిసెంబర్ 1, 2025 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి
Published Date - 07:47 AM, Thu - 21 August 25 -
Deputy CM Bhatti: 12% జీఎస్టీ స్లాబ్ తొలగింపును స్వాగతించిన డిప్యూటీ సీఎం భట్టి
ఈ సమావేశం అనంతరం ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Published Date - 10:25 PM, Wed - 20 August 25 -
Vice Presidential Election : మేము ఏ కూటమిలోనూ లేము.. మమ్మల్ని ఎవరూ మద్దతు అడగలేదు – కేటీఆర్
Vice Presidential Election : తాము ఏ కూటమిలోనూ లేమని స్పష్టం చేస్తూ, ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కోసం ఇప్పటివరకు ఏ కూటమి కూడా తమను సంప్రదించలేదని తెలిపారు
Published Date - 08:15 PM, Wed - 20 August 25 -
Sada Bainama Lands: సాదా బైనామాలకు లైన్ క్లియర్.. తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులకు పరిష్కారం?!
సాదాబైనామాలపై హైకోర్టు స్టే ఎత్తివేయడం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనతో రైతులు తమ భూములకు చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని ఆశిస్తున్నారు.
Published Date - 05:02 PM, Wed - 20 August 25 -
Rajiv Gandhi Jayanti: స్ఫూర్తిప్రదాతకు భట్టి విక్రమార్క నివాళి
Rajiv Gandhi Jayanti: ఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద ఆయన పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు
Published Date - 03:24 PM, Wed - 20 August 25 -
Urea Shortage : యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి వచ్చింది – హరీశ్ రావు
Urea Shortage : రైతుల నిరసనలు, యూరియా కోసం పడుతున్న పాట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గెలిపించిన రైతులు రోడ్ల పై పడిగాపులు కాస్తుంటే..గెలిచినా నేతలు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతున్నారని వాపోతున్నారు
Published Date - 02:15 PM, Wed - 20 August 25 -
CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్ 2047తో అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి
1994 నుండి 2014 వరకు సీఎం లుగా పనిచేసిన వారు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారనీ, వారి సేవలను మరిచిపోలేమని తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణానికి ఆరంభ దశలో వ్యతిరేకత ఎదురైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో లాంటి ప్రపంచ మేగాసిటీలతో పోటీపడుతోంది అని పేర్కొన్నారు.
Published Date - 01:59 PM, Wed - 20 August 25 -
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన టమాటా ధరలు..
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మార్కెట్లలో టమోటా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వారం క్రితం కిలో ధర సుమారు 20 నుంచి 30 రూపాయల మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధర డబుల్ అవ్వడం గమనార్హం.
Published Date - 01:39 PM, Wed - 20 August 25 -
Telangana : మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్
ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఫీజు ప్రస్తుతం రూ.3 లక్షలకు పెరిగింది. దీంతో మద్యం వ్యాపారం చేయాలనుకునే అభ్యర్థులు ఈ మార్పును గమనించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పెంపుతో పాటు, లైసెన్స్ల జారీ విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Published Date - 01:08 PM, Wed - 20 August 25 -
Heavy rains : భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని బెదిరించారు. ప్రస్తుతానికి గోదావరిలో ప్రవహిస్తున్న వరద నీటి పరిమాణం సుమారు 9,40,345 క్యూసెక్కులు అని అధికారులు వెల్లడించారు. ఈ భారీ వరద ప్రవాహం కారణంగా భద్రాచలం నదీ తీరంలోని స్నానఘట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి,
Published Date - 11:09 AM, Wed - 20 August 25 -
CM Revanth Bhadrachalam Tour : సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటన వాయిదా
CM Revanth Bhadrachalam Tour : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి చండ్రుగొండలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు మరియు బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది
Published Date - 10:17 PM, Tue - 19 August 25