Telangana
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు
తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని హరీశ్ రావు అన్నారు.
Published Date - 03:44 PM, Wed - 10 September 25 -
HYD Restaurant : రెస్టారెంట్లో కుళ్లిన ఆహారం, ఎలుకల మలం!
HYD Restaurant : పది బ్రాంచుల్లో జరిగిన ఈ తనిఖీల్లో వంటగది అపరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఎలుకల మలం, బొద్దింకలు, కుళ్లిన ఆహార పదార్థాలు వంటివి చూసి అధికారులు షాక్ అయ్యారు.
Published Date - 02:11 PM, Wed - 10 September 25 -
CM Revanth Reddy : రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసారు.
Published Date - 11:20 AM, Wed - 10 September 25 -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నేరుగా నగదు జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.
Published Date - 10:44 AM, Wed - 10 September 25 -
Kumari Aunty : నెట్టింట వైరల్గా మారిన కుమారీ ఆంటీ వీడియో
Kumari Aunty : సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో విశేషమైన అభిమానులను సంపాదించిన కుమారీ ఆంటీ మరోసారి హాట్ టాపిక్గా మారారు.
Published Date - 10:33 AM, Wed - 10 September 25 -
KA Paul : కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తోంది
KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 05:00 PM, Tue - 9 September 25 -
Kavitha : కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తాం: కవిత
కేసీఆర్ గారి చూపిన మార్గాన్ని, ఆయన రూపుదిద్దిన ఆలోచనా ధారలను తెలంగాణ జాగృతి మరో దశకు తీసుకెళ్తుంది. సామాజిక తెలంగాణ కోసం ప్రతి కార్యకర్త అలసిపోకుండా పని చేయాలి. ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేయాలనుకుంటున్నాం అని చెప్పారు.
Published Date - 03:32 PM, Tue - 9 September 25 -
Harish Rao : హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
Harish Rao : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
Published Date - 02:25 PM, Tue - 9 September 25 -
BRS : సీఎం రేవంత్కు మతి భ్రమించిందా?..బీఆర్ఎస్ నేత పుట్ట మధు తీవ్ర విమర్శలు
సీఎం తీరును ఎండగడుతూ..రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. ఆయన తీరూ, మాటలు పిచ్చివాడిలా ఉన్నాయి అంటూ పుట్ట మధు మండిపడ్డారు. అంతేకాకుండా, సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.
Published Date - 01:52 PM, Tue - 9 September 25 -
Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్..ఎక్కడంటే?
Revanth Reddy : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం పోలింగ్కు ముందు
Published Date - 01:34 PM, Tue - 9 September 25 -
Weather Updates : అలర్ట్.. ఏపీ, తెలంగాణలో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు
Weather Updates : తెలుగు రాష్ట్రాల ప్రజలు మరికొన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
Published Date - 12:23 PM, Tue - 9 September 25 -
Group-1 Case : తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితా రద్దు
ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఎంపిక దశలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియపై అనేక మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మూల్యాంకనంలో పారదర్శకత లేకపోవడం, అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వారు ఆరోపించారు.
Published Date - 11:23 AM, Tue - 9 September 25 -
Group-1 Case : గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు
Group-1 Case : గ్రూప్-1 అంశంపై కోర్టులో కేసు పెండింగ్లో ఉండటం వల్ల, ఈ నియామక ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. దీనివల్ల వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది
Published Date - 09:23 AM, Tue - 9 September 25 -
Godavari Water : ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు – రేవంత్
Godavari Water : హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం గోదావరి జలాలను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే తరలిస్తున్నామని స్పష్టం చేశారు
Published Date - 07:30 PM, Mon - 8 September 25 -
KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?
సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్ ఘాటు స్పందన ఇచ్చారు. ఇది ఒక్కరిపై తీసుకున్న నిర్ణయం కాదు. పార్టీ లోపల సమగ్రంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 05:28 PM, Mon - 8 September 25 -
Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించడమే. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 04:52 PM, Mon - 8 September 25 -
Bathukamma Sarees : ఆ మహిళలకే బతుకమ్మ చీరలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Bathukamma sarees : బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. గత విధానానికి భిన్నంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
Published Date - 04:35 PM, Mon - 8 September 25 -
BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు: రామచందర్ రావు
బీసీలకు న్యాయం చేస్తామనే పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రకటించకుండా, మాటల మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతోంది. కామారెడ్డి గడ్డ మీద బీసీల రిజర్వేషన్ పేరుతో మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు అని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 03:51 PM, Mon - 8 September 25 -
KTR : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది
KTR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ రగిలింది. ప్రాజెక్టును రాజకీయ లాభనష్టాల కోసం వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని, ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
Published Date - 02:38 PM, Mon - 8 September 25 -
Dussehra Holidays : తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?
అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, పాఠశాలలకు సెప్టెంబర్ 21 (ఆదివారం) నుండి అక్టోబర్ 3 (శుక్రవారం) వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అదే విధంగా, జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 (ఆదివారం) నుండి అక్టోబర్ 5 (ఆదివారం) వరకు సెలవులను ప్రకటించారు.
Published Date - 01:44 PM, Mon - 8 September 25