Telangana
-
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ప్రధాని ఆరా..సీఎంకు ఫోన్..!
వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Date : 22-02-2025 - 8:14 IST -
Tunnel Collapse : సీఎం రేవంత్ కు ప్రధాని ఫోన్
Tunnel Collapse : ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయక చర్యలు చేపట్టిందని సీఎం వివరించారు
Date : 22-02-2025 - 8:04 IST -
Telangana CM : చేతకాని సీఎం రేవంత్ – MLC కవిత కీలక వాఖ్యలు
Telangana CM : బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన తర్వాత చంద్రబాబు ప్రాజెక్టు ప్రకటించారని పేర్కొన్నారు
Date : 22-02-2025 - 7:40 IST -
Koneru Konappa : కోనేరు కోనప్ప యూటర్న్..చివరి వరకూ కాంగ్రెస్లోనే కొనసాగుతా.. !
తాను చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడకుండా సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో కోనప్ప తన మనసు మార్చుకుని కాంగ్రెస్ లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
Date : 22-02-2025 - 6:09 IST -
SLBC Tunnel Collapse : సొరంగం కూలిపోవడానికి సీఎం రేవంతే కారణం – హరీష్ రావు
SLBC Tunnel Collapse : కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు
Date : 22-02-2025 - 5:25 IST -
Bhatti Vikramarka : తెలంగాణలో వృద్ధి నేపథ్యంలో భద్రతా చర్యలు పటిష్టం
Bhatti Vikramarka : తెలంగాణలో భద్రతను పటిష్టం చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హోంశాఖతో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా చర్యలు మరింత బలపడాలని ఆయన తెలిపారు. హైదరాబాద్లో నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుండగా, రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భట్టి విక్రమార్క పోలీసు శాఖకు సంబంధించిన వివిధ అం
Date : 22-02-2025 - 4:52 IST -
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Date : 22-02-2025 - 4:34 IST -
BC Census Survey : కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారు : సీఎం రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Date : 22-02-2025 - 4:20 IST -
Minister Seethakka : మహిళా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..
Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో మహిళా నిరుద్యోగులకు మంచి అవకాశం అందింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14,236 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం తెలంగాణలో అంగన్వాడీ సేవలను మరింత పటిష్టం చేయడానికి కీలకంగా మారనుంది.
Date : 22-02-2025 - 4:18 IST -
KCR: మార్క్సిజం – లెనినిజం – కేసీఆర్ ఆలోచనావిధానం !!
బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు 'సీఎం,సీఎం' అనే నినాదాలు మిన్నుముట్టాయి.ఆ పార్టీ హెడ్ క్వార్టర్ లో ఆ నినాదాలు మార్మోగాయి.ఇలాంటి నినాదాలు చేయడం పట్ల కేసీఆర్ వందిమాగధులు,భక్త సమాజం సభ్యులు ఆక్షేపిస్తున్నారు.
Date : 22-02-2025 - 2:05 IST -
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
Date : 22-02-2025 - 2:02 IST -
Falcon Scam: ఫాల్కన్ స్కామ్పై ఈడీ కేసు నమోదు
Falcon Scam: హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసం జరిగింది. ఫాల్కన్ స్కాం పేరుతో 6979 మంది నుంచి రూ.1700 కోట్లు వసూలు చేసి విదేశాలకు మళ్లించిన ఘటనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. డిపాజిట్లపై అధిక లాభాలు ఇస్తామని ఆశచూపి, షెల్ కంపెనీల ద్వారా డబ్బును విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Date : 22-02-2025 - 11:44 IST -
IPS Officers: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్..
IPS Officers: కేంద్ర హోంశాఖ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని స్పష్టంగా తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఈ అధికారులు ఇప్పటివరకు తెలంగాణలోనే కొనసాగుతుండగా, తాజాగా కేంద్రం వీరిని తమ అసలైన క్యాడర్కు పంపాలని నిర్ణ
Date : 22-02-2025 - 10:58 IST -
Koneru Konappa : కాంగ్రెస్కు కోనేరు కోనప్ప బై బై
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతకు ప్రకటించలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు.
Date : 21-02-2025 - 7:47 IST -
Fact Check : హైదరాబాద్ ఓఆర్ఆర్లోని బిల్డింగ్లో నుంచి భారీ ఫ్లై ఓవర్..!
మరొక AI డిటెక్షన్ టూల్ ‘సైట్ ఇంజిన్’లో(Fact Check) ఈ ఫొటోను తనిఖీ చేయగా.. వైరల్ అయిన ఫొటో 99 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైందని వెల్లడైంది.
Date : 21-02-2025 - 7:46 IST -
CM Revanth Reddy : గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం..చర్చకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని.. పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదని ప్రశ్నించారు.
Date : 21-02-2025 - 6:25 IST -
Deputy CM Bhatti: అద్దెలు, డైట్ ఛార్జీలు పెండింగ్లో పెట్టవద్దు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
Date : 21-02-2025 - 5:58 IST -
Madigadda issue : కేసీఆర్, హరీశ్రావు పిటిషన్ల పై విచారణ వాయిదా
ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిచెందితే ఈ పిటిషన్పై ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. ఫిర్యాదుదారు మృతి చెందినా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు.
Date : 21-02-2025 - 4:44 IST -
Data Engineer: 90 రోజుల్లో డేటా ఇంజినీర్ అవ్వండి.. పట్టభద్రులకు ఉచిత శిక్షణ!
కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్ మెంట్స్ కల్పిస్తారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.
Date : 21-02-2025 - 4:07 IST -
Women Federation : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్ట్లలో మహిళలను ప్రోత్సహిస్తాం.
Date : 21-02-2025 - 3:54 IST