Ysrcp
-
#Andhra Pradesh
Pawan Kalyan: జగన్ ని తిట్టడం కాకుండా తొలిసారి అభివృద్ధిపై పవన్ ప్రసంగం
పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించేది కేవలం సినిమా డైలాగులు, జగన్ ని తిట్టడం. తన ప్రసంగంలో జగన్ ని తిడుతున్నంతసేపు అరుపులు, కేకలతో మోత మోగిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న జనసైనికులు మాత్రం పవన్ ప్రసంగంలో అభివృద్ధి, తానేం చేస్తాడో చెబితే వినాలనుకుంటారు
Published Date - 11:29 AM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ భేరి’
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, వైఎస్ జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
Published Date - 10:56 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
AP Elections 2024 : పెరుగుతున్న వైసీపీ ప్రభావం.. ఓటర్ల సెంటిమెంట్లు..?
రాబోయే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్ను అంచనా వేయడానికి అనేక సర్వేలు జరిగాయి. మెజారిటీ ఓటర్లు వైఎస్సార్సీపీ (YSRCP) వైపే మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. కొంత మంది పట్టణ ప్రజలు టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమికి మద్దతు తెలపగా, గ్రామీణ ఓటర్లలో మెజారిటీ వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారు.
Published Date - 10:40 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
YSRCP Vs TDP : జగన్ ‘ఎక్స్’ పేజీలో సినిమాలు లైవ్.. వ్యూస్ కోసమే పాకులాట : టీడీపీ
YSRCP Vs TDP : ఎన్నికల వేళ టీడీపీ, వైఎస్సార్ సీపీలు సోషల్ మీడియా వేదికగా ముమ్మర ప్రచారం చేసుకుంటున్నాయి.
Published Date - 08:10 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
CM Jagan : ఈ ఏప్రిల్ 1 సీఎం జగన్కు చాలా కీలకం..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో ఏప్రిల్ 1న జరగనున్న విచారణ చర్చనీయాంశంగా మారింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు (Raghurama Krishan Raju) దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
Published Date - 07:19 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
AP Volunteers: ఎన్నికల వేళ వాలంటీర్లకు ఈసీ బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది.
Published Date - 07:11 PM, Sat - 30 March 24 -
#Speed News
Pemmasani Chandrasekhar: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు ఈసీ నోటీసులు
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం గంగరాజు నోటీసు పంపారు. మార్చి 25న నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో పెమ్మసాని వైఎస్సార్సీపీ నేతలను సద్దాం హుస్సేన్తో పోల్చారు.
Published Date - 05:51 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Actor Nikhil Join in TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్
హీరో నిఖిల్ సిధార్థ ఈ రోజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిఖిల్ ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది
Published Date - 10:36 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Viral : ఎంత కష్టం వచ్చింది విజయసాయి రెడ్డి..!
2019 ఎన్నికల్లో నెల్లూరులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) కైవసం చేసుకుని తమ కోటగా మార్చుకుంది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వంటి కీలక నేతలు తప్పుకోవడంతో నెల్లూరు జిల్లాలో 2024లో వైసీపీకి అవకాశాలు అంత ఆశాజనకంగా లేవు. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరులో పార్టీ ప్రచారాన్ని నిర్వహించే పనిలో జగన్కు నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డిని నియమించారు.
Published Date - 09:41 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu : టీడీపీది విజన్ అయితే జగన్ది విషం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాయలసీమ ద్రోహి అని, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కోనసీమ కంటే రాయలసీమను ఎంతో అభివృద్ధి చేస్తానని శుక్రవారం హామీ ఇచ్చారు. ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన అశేష జనవాహినిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 45 రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Published Date - 08:25 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu: వాలంటీర్లకు నెలకు రూ.50 వేలు
వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలో వచ్చిన తర్వాత వాలంటీర్ల భవితవ్యాన్ని మారుస్తానన్నారు. ప్రస్తుత గవర్నమెంట్ వాలంటీర్లకు ప్రస్తుతం రూ.5000 వేతనం ఇస్తున్నారని,
Published Date - 07:30 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
CM Jagan : మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది
కర్నూలు జిల్లాలోని ఎమ్మినగూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddam) భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాల్గొని ప్రసంగిస్తూ.. పేదలకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, పేదలంతా ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారన్నారు.
Published Date - 07:17 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి భారీగా చేరికలు, ఇది దేనికి సంకేతం..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు తమ పార్టీల నుంచి గెలిచే పార్టీల వైపు మొగ్గు చూపడం మామూలే. ఇది సర్వసాధారణం. గెలిచే పార్టీ నుంచి టికెట్ కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీల నుంచి టికెట్ రాని వారు కూడా అదే పని చేస్తున్నారు. నేతలకు టికెట్లే ప్రధాన ప్రమాణం. ఇక్కడ వైఎస్సార్సీపీ (YSRCP) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Published Date - 06:48 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
AP Politics : ప్రచారంలో వైసీపీ ముందంజ..?
వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన 'మేమంత సిద్ధం' (Memantha Siddam) బస్సుయాత్ర నిన్న దీబగుంట్లకు చేరుకున్నది. బస్సుయాత్రలో మహిళలు, యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి స్టాప్లోనూ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అదేవిధంగా బుధవారం బస్సు ప్రొద్దుటూరు వైపు వెళ్లగా వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు.
Published Date - 06:26 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu : ఐదేళ్లలో సీఎం జగన్ చేసిందేమీ లేదు..
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై ఘాటైన ప్రసంగం చేశారు.
Published Date - 06:05 PM, Thu - 28 March 24