Ysrcp
-
#Andhra Pradesh
YS Jagan : ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు
YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.
Published Date - 10:25 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Rapaka Varaprasad: జనసేనలోకి రీఎంట్రీ ఇస్తున్న రాపాక.. ముహూర్తం ఫిక్స్..?
ఇకపోతే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Published Date - 05:09 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Divvala Madhuri : దివ్వెల మాధురిపై పోలీసులు కేసు.. ఎందుకంటే..!
Divvala Madhuri : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిర్యాదు మేరకు తిరుమల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయం సమీపంలోని శ్రీనివాస్తో మాధురి అనుచితంగా ప్రవర్తించిందని, దీంతో పుణ్యక్షేత్రం పవిత్రతకు భంగం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.
Published Date - 07:55 PM, Fri - 11 October 24 -
#Andhra Pradesh
Councilors Shock To TDP: టీడీపీకి తొలి షాక్.. వైసీపీ గూటికి చేరిన కౌన్సిలర్లు
మంగళగిరి వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:46 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
RK Roja : ఉప ముఖ్యమంత్రి గారూ…పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. పవన్పై రోజా ట్వీట్
RK Roja : 'పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ.. మీరు పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. విజయవాడ వరద బాధితుల కోసం!. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది..నడి రోడ్డు పై కాదు….వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం! మీరు గొడవపడాల్సింది… మతాల కోసం కాదు…
Published Date - 07:03 PM, Tue - 8 October 24 -
#Andhra Pradesh
Nandigam Suresh: మహిళ హత్య కేసు..మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్
Nandigam Suresh: మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అనుమతి ఇవ్వడంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. మరియమ్మ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా నందిగం సురేష్ కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది.
Published Date - 04:35 PM, Mon - 7 October 24 -
#Andhra Pradesh
YCP MP Vijayasai Reddy: చంద్రబాబువి ఊసరవెళ్లి రాజకీయాలు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి తిరుమల లడ్డూ విషయంలో వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.
Published Date - 05:18 PM, Sun - 6 October 24 -
#Andhra Pradesh
RK Roja : పుంగనూరు బాలికది ప్రభుత్వ హత్యే : రోజా
RK Roja : బాలిక అదృశ్యమైన నాలుగురోజుల వరకూ పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Published Date - 02:26 PM, Sun - 6 October 24 -
#Andhra Pradesh
TDP Viral Tweet: వైఎస్ఆర్ ఎవరు..? ఆయనతో నాకేంటి సంబంధం అంటావా జగన్..?: టీడీపీ
టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న బంధుత్వంపై టీడీపీ ప్రకటన విడుదల చేసింది. ముమ్మాటికి వాళ్లు బంధువులేనంటూ వారి మధ్య బంధుత్వాన్ని టీడీపీ గుర్తుచేసింది.
Published Date - 07:20 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
YS Jagan: లడ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు.
Published Date - 04:43 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
YS Jagan : నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది: జగన్
YS Jagan : అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై అసహనంగా ఉన్నారు. అబద్దాలను నమ్మి ఓటేశామనీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వ్యతిరేకత మొదలైందని చెప్పారు. స్కూళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయని జగన్ అన్నారు.
Published Date - 09:11 PM, Wed - 2 October 24 -
#Andhra Pradesh
Congress : వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి
Congress : వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. మైన్స్ అండ్ జియాలజీ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అరెస్ట్పై ఏపీసీసీ చీఫ్ స్పందిస్తూ.. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన గనుల దోపిడి వెనుక వెంకటరెడ్డి లాంటి చిన్న పిల్లలపైనే కాకుండా పెద్ద చేపలపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. "పెద్ద చేప ఏ రాజభవనంలో ఉన్నా, అతనిని విచారించాలి," ఆమె ఎవరి పేరు చెప్పకుండా 'X' లో పోస్ట్ చేశారు. వెంకట్ రెడ్డి రూ.2,566 కోట్ల దోపిడికి పాల్పడితే, తెరవెనుక వేల కోట్లు దోచుకున్నదెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆమె రాశారు
Published Date - 10:08 AM, Sun - 29 September 24 -
#Andhra Pradesh
YS Jagan : కడపలో హ్యూమనిజం నిర్వచనం వేరుగా ఉండవచ్చు..?
YS Jagan : జగన్ పై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా భారతి ఏనాడూ గుడిలోకి అడుగు పెట్టలేదు. యాత్రను రద్దు చేసుకున్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి సెక్యులరిజం, హిందూయిజం తదితర అంశాలపై భారీ లెక్చర్ ఇచ్చారు. ఆయన తన మతాన్ని హ్యూమనిజం అని ప్రకటించాడు. అయితే ఈ హ్యూమనిజం అంటే ఏమిటి అనేది ప్రశ్న.
Published Date - 06:34 PM, Sat - 28 September 24 -
#Andhra Pradesh
EX Minister Roja Comments: లడ్డూ కల్తీ వివాదంపై రోజా సంచలన వ్యాఖ్యలు
ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీని నమ్నరు కానీ ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు. సినిమాల్లో ఒక్కో గెటప్ ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్.
Published Date - 01:32 PM, Sat - 28 September 24 -
#Andhra Pradesh
TTD Laddu Row : నేడు తిరుపతికి సిట్ బృందం..
TTD Laddu Row : గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలో సిట్ కొనసాగనుంది. అయితే... ఈ నేపథ్యంలోనే నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. డీఐజీ త్రిపాఠి సహా సిట్ బృందంతో నగరంలో సమావేశం కానున్నారు.
Published Date - 09:21 AM, Sat - 28 September 24