YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
AP Revenue : ఏపీ `రెవెన్యూ`కు జగన్ బూస్టప్
రాబడి పెరిగేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను రచిస్తున్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా రెవెన్యూను పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.
Published Date - 12:53 PM, Tue - 26 July 22 -
#Andhra Pradesh
YS Jagan : వచ్చే ఎన్నికలకు జగన్ సరికొత్త స్లోగన్
వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త అస్త్రాన్ని సీఎం జగన్ సిద్ధం చేశారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను నిలిపివేస్తారని జగన్ స్లోగన్ అందుకున్నారు.
Published Date - 06:00 AM, Tue - 26 July 22 -
#Andhra Pradesh
Million March : మరో `మిలినియం మార్చ్` కు ఉద్యోగుల ప్లాన్
ప్రభుత్వ ఉద్యోగులు, సీఎం జగన్మోహన్ రెడ్డికి మధ్య నివురుగప్పిన నిప్పులా వ్యవహారం నడుస్తోంది.
Published Date - 06:00 PM, Mon - 25 July 22 -
#Andhra Pradesh
Amaravathi : 2024 వైసీపీ అస్త్రం 3 రాజధానులు!
వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశాన్ని మరింత ఫోకస్ చేయాలని వైసీపీ భావిస్తోంది.
Published Date - 02:00 PM, Mon - 25 July 22 -
#Andhra Pradesh
AP Credit : 2024 నాటి 10 లక్షల కోట్ల అప్పుతో ఏపీ?
ఏపీ అప్పులను బూచిగా చూపిస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఉందా? నిజంగా శ్రీలంక మాదిరిగా కేవలం ఏపీ మాత్రమే అవుతుందా? దేశంలోని ఇతర రాష్ట్రాలకు శ్రీలంక తరహా సంక్షోభం రాకుండా ఏపీని మాత్రమే తాకుతుందా
Published Date - 12:26 PM, Sat - 23 July 22 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ ప్రయత్నం పాక్షిక ఫలప్రదం
ఏపీ సీఎం జగన్ అవినీతి రహిత పాలన దిశగా కొన్ని సంస్కరణలు చేశారు. వాటిలో భాగంగా రెండేళ్ల క్రితం అవినీతిపై ఫిర్యాదు చేయడానికి 14400 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించారు.
Published Date - 02:40 PM, Fri - 22 July 22 -
#Andhra Pradesh
AP Politics : జగన్ కు చెలగాటం,బాబు ప్రాణసంకటం!
`కుక్క పిల్ల, సబ్బు బిళ్ల..రాజకీయాలకు ఏదీ అనర్హం కాదు..` అంటూ ఒక తెలుగు సినిమాలోని పాపులర్ డైలాగు.
Published Date - 02:30 PM, Fri - 22 July 22 -
#Telangana
Amit Shah, Chandrababu: జగన్, కేసీఆర్ పీఠాలు కదిలే స్కెచ్ !
తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు పలుమార్లు ఫలించింది. ఆ రెండు పార్టీల కెమిస్ట్రీ ఇంచుమించు ఒకేలా ఉంటుంది.
Published Date - 12:19 PM, Thu - 21 July 22 -
#Andhra Pradesh
Ramayapatnam : `రామాయపట్నం`కు మళ్లీ శంకుస్ధాపన
రామాయపట్నం ఓడరేవు నిర్మాణకు శంకుస్థాపన చేసిన రెండో సీఎంగా జగన్మోహన్ రెడ్డి నిలిచారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జనవరి 9, 2019న పోర్టుకు శంకుస్థాపన చేశారు.
Published Date - 08:00 PM, Wed - 20 July 22 -
#Andhra Pradesh
Balakrishna : బాలయ్య దెబ్బకు వైసీపీ ఫటాఫట్
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఇతర పార్టీలు గెలువడం దాదాపుగా సాధ్యంకాదని స్థానిక ఓటర్లు చెబుతుంటారు.
Published Date - 06:00 PM, Wed - 20 July 22 -
#Andhra Pradesh
Chandrababu Tweet: ఇంద చాట.. నాలుగంటే నాలుగు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరద సహాయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా చమత్కారం విసిరారు.
Published Date - 04:01 PM, Wed - 20 July 22 -
#Andhra Pradesh
AP Floods : వస్తున్నా..వరద బాధితుల కోసం.!
ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు పదవులకు అతీతంగా చంద్రబాబు యాక్టివ్ అవుతారు.
Published Date - 06:00 PM, Tue - 19 July 22 -
#Andhra Pradesh
AP Politics : 100 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ డౌటే!
పది మంత్రులు, డజను మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పరోక్షంగా 70మందికి పైగా ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా న్యూస్ చెప్పారట.
Published Date - 02:09 PM, Tue - 19 July 22 -
#Andhra Pradesh
Jogi Ramesh : మంత్రి జోగి రమేష్ ఓటమికి టీడీపీ స్కెచ్
కృష్ణా జిల్లాకు చెందిన మంత్రిగా జోగి రమేష్ ఉన్నారు. జగన్ క్యాబినెట్ 2.0లో ఆయనకు స్థానం లభించింది.
Published Date - 01:00 PM, Sat - 16 July 22 -
#Andhra Pradesh
Veligonda Project : `వెలిగొండ` పూర్తికి జగన్ డెడ్ లైన్
వచ్చే ఏడాది చివరికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ డెడ్ లైన్ పెట్టారు. ఆ మేరకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Published Date - 05:00 PM, Fri - 15 July 22