Workers
-
#Cinema
Film Chamber : వేతనాలపై చర్చలు వేగవంతం..ఫిల్మ్ ఫెడరేషన్కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
వాటిలో ముఖ్యంగా కాల్షీట్ వ్యవస్థపై స్పష్టత ఇచ్చారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే కాల్షీట్ను 12 గంటల రెగ్యులర్ పని సమయంగా పరిగణించాలని సూచించారు. ఇక కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సిన సందర్భాలు పరిమితమయ్యాయి. నెలలో రెండో ఆదివారం, అలాగే కార్మికశాఖ అధికారికంగా ప్రకటించే సెలవు దినాల్లో మాత్రమే డబుల్ పే వర్తించనుంది.
Published Date - 11:15 AM, Sun - 17 August 25 -
#Speed News
Uttarakhand Avalanche: 55 మంది కార్మికులలో 33 మంది సేఫ్.. 22 మంది కోసం అన్వేషణ!
చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీతో పాటు డీజీ ఐటీబీపీ, డీజీ ఎన్డీఆర్ఎఫ్తో మాట్లాడారు.
Published Date - 09:52 AM, Sat - 1 March 25 -
#Speed News
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
Published Date - 07:44 PM, Fri - 28 February 25 -
#Telangana
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Published Date - 04:34 PM, Sat - 22 February 25 -
#India
Amit Shah: జమ్మూకశ్మీర్లో గెలిచేందుకు బీజేపీ కొత్త ప్లాన్లు..!
తీర్మాన లేఖను జారీ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 370 మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించబడదు' అని అన్నారు. 'జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఇంతకుముందు కూడా ఉందని, ఎప్పటికీ అలాగే ఉంటుందని' ఆయన అన్నారు.
Published Date - 01:19 PM, Sat - 7 September 24 -
#Andhra Pradesh
Anganwadi Protest: అంగన్వాడీల తొలగింపుపై చంద్రబాబు ఫైర్
అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Published Date - 02:59 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
Nara Lokesh: అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు: నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. అయితే ఈ వ్యవహరంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు స్పందించిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 […]
Published Date - 08:31 PM, Sat - 6 January 24 -
#Telangana
CM Revanth Reddy: త్వరలో రేవంత్ చేతుల మీదుగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నారని తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త టీఎస్ఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
Published Date - 06:21 PM, Sat - 30 December 23 -
#India
Five Dead: ఇటుక బట్టీలో ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి.. ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం
ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో మంటలు, పొగలు రావడంతో ఐదుగురు కూలీలు (Five Dead) చనిపోయారు. ఈ ఘటన కుంజ్ బిహారీ గఢ్ఫుజార్ బస్నాలోని ఇటుక బట్టీలో చోటుచేసుకుంది.
Published Date - 12:29 PM, Wed - 15 March 23 -
#Speed News
KTR : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నేత కార్మికలకు బీమా పథకం..!!
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ వారాన్ని లేదా నెలను ఓ మంచి వార్తతో ప్రారంభిద్దామని పేర్కొన్నారు.
Published Date - 03:42 PM, Mon - 1 August 22 -
#Cinema
Tollywood Strike: సినీ కార్మికుల నిరవధిక సమ్మె!
మెరుగైన వేతనాలు కోరుతూ 20 వేల మందికి పైగా తెలుగు సినీ కార్మికులు బుధవారం నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు.
Published Date - 11:48 AM, Wed - 22 June 22 -
#Speed News
Modi: కార్మికులకు 100 జతల జూట్ చెప్పులు!
కాశీ విశ్వనాథ్ ధామ్ వద్ద పని చేస్తున్న కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ 100జతల జూట్ చెప్పులను అందజేశారు. ఇటీవల కాశీ వచ్చిన ఆయన ఆలయ పరిసరాల్లో కార్మికులు చెప్పులు లేకుండా తిరగడం గమనించారు. రబ్బర్, లెదర్తో చేసిన చెప్పులు ఇక్కడ నిషిద్ధం. ఇది శీతాకాలం సైతం కావడంతో పాదాలకు రక్షణ నిమిత్తం అక్కడి సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి 100 జతల జనపనార చెప్పులను పంపించారు. కాశీని సర్వాంగత సుందరంగా తీర్చిదిద్దుతానని, అక్కడి […]
Published Date - 12:40 PM, Tue - 11 January 22 -
#Telangana
Singareni: బొగ్గు బాక్సుల వేలాన్ని నిలిపివేయండి!
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో కేంద్ర బొగ్గు శాఖ ప్రతిపాదించిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
Published Date - 01:42 PM, Fri - 10 December 21