West Godavari
-
#Andhra Pradesh
AP Schools: మొంథా తుపాను ప్రభావం – ఏపీలో పాఠశాలలు బంద్
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు, అంగన్వాడీలు మూసివేయబడతాయి.
Date : 26-10-2025 - 10:41 IST -
#Speed News
Jana Sena : టీవీ రామారావుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు!
పార్టీకి విఘాతం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని సహకార సొసైటీల పదవుల విషయంలో అన్యాయాలు జరిగాయని ఆరోపిస్తూ, టి.వి. రామారావు నాయకత్వంలో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
Date : 11-07-2025 - 11:58 IST -
#Andhra Pradesh
Bird Flu : బర్డ్ ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు.. మాంసం, గుడ్లు తినొచ్చా ?
ఏవియన్ ఇన్ఫ్లూయెంజా(Bird Flu) లేదా హెచ్5ఎన్1 వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది.
Date : 11-02-2025 - 7:43 IST -
#Andhra Pradesh
New Railway Line : ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. డీపీఆర్ సిద్ధం..
New Railway Line : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిందని.. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కనిపిస్తోందన్నారు శ్రీనివాసవర్మ.
Date : 03-01-2025 - 9:49 IST -
#Andhra Pradesh
Dead Body Parcel : సంచలనం సృష్టించిన డెడ్బాడీ హోమ్ డెలివరీ కేసులో మరో ట్విస్ట్..
Dead Body Parcel : ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ వర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది..
Date : 25-12-2024 - 12:26 IST -
#Andhra Pradesh
AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా
అయితే మరింత మంది ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉందని సమాచారం అందడంతో.. ఎన్నికల అధికారులు(AP MLC Elections) గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 07-11-2024 - 11:31 IST -
#Andhra Pradesh
PDF MLC Shaik Sabji Died : పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం..రోడ్డు గుంతలే కారణమా..?
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (PDF MLC Shaik Sabji) దుర్మరణం (Died ) చెందారు. అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపి వెళుతుండగా ఈ ప్రమాదం (Accident) జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఈయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. భీమవరం నుంచి తిరుగు ప్రయాణమైన చెరుకువాడ వద్ద వాహనాన్ని నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ […]
Date : 15-12-2023 - 2:09 IST -
#Speed News
West Godavari: తుపాన్ ఎఫెక్ట్, పశ్చిమగోదావరి జిల్లాలో 15 వేల హెక్టార్ల పంట నష్టం
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన తుపాను వర్షాలకు 15 వేల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి దువ్వ, వరిమేడు, తిరుపతిపురం తదితర గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల నిబంధనలను సడలించిందని, రైతులు తమ దెబ్బతిన్న వరిని తమ రైతు భరోసా కేంద్రాలకు తీసుకెళ్లవచ్చని మంత్రి తెలిపారు. యర్ర కాలువ, యన్మదుర్రు డ్రెయిన్ […]
Date : 08-12-2023 - 9:46 IST -
#Speed News
Robbery: ఆలయంలో చోరీకి ప్రయత్నించిన దొంగలు.. సీసీ కెమెరాల కంట పడడంతో?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగతనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దొంగలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ సరికొత్తగా దొంగతనా
Date : 02-07-2023 - 5:28 IST -
#Andhra Pradesh
AP Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 దుర్మరణం!
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన 7 దుర్మరణం పాలయ్యారు.
Date : 12-06-2023 - 12:07 IST -
#Andhra Pradesh
Prabhas Fan Kills PK Fan: పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ.. పవన్ అభిమాని మృతి
ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ పెయింటర్లు. హరికుమార్ ప్రభాస్ (Prabhas) అభిమాని కాగా, కిషోర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని.
Date : 23-04-2023 - 8:28 IST -
#Andhra Pradesh
Fire Accident: శ్రీరామనవమి వేడుకల్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణప్రాయం!
ఓ ఆలయంలో రామనవమి వేడుకల సందర్భంగా అగ్నిప్రమాదం జరిగింది.
Date : 30-03-2023 - 5:13 IST -
#Andhra Pradesh
West Godavari : సంక్రాంతి కి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ హెచ్చరిక
సంక్రాంతి (Sankranti) సీజన్ వచ్చిందంటే చాలు ఏపీ కోస్తా జిల్లాల్లో కోడి పందాల జోరు మొదలవుతుంది.
Date : 05-01-2023 - 5:40 IST -
#Andhra Pradesh
TDP : నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి ప.గో జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. "ఇదేం ఖర్మ మన...
Date : 30-11-2022 - 7:09 IST -
#Andhra Pradesh
CM Jagan: నేడు నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. నరసాపురం సమీపంలో ఏర్పాటు
Date : 21-11-2022 - 7:56 IST