Welfare Schemes
-
#Andhra Pradesh
AP Politics: జగన్ రూట్లో బాబు.. సంక్షేమ పథకాలతో ఎన్నికలకు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా 2.54 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ దేశంలో సొంత అధికారిక రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది
Published Date - 02:55 PM, Sat - 17 February 24 -
#Speed News
Rs 2500 To Women : ఫిబ్రవరి నుంచి ఆ రెండు స్కీమ్స్ అమల్లోకి !
Rs 2500 To Women : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 50 రోజులు పూర్తయ్యాయి.
Published Date - 02:48 PM, Fri - 26 January 24 -
#Speed News
CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సీఎం జగన్
CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జులై వరకు వివిధ పథకాలను అందుకోలేకపోయిన 2లక్షల 62వేల 169మంది లబ్ధిదారులకు 216.33 కోట్ల రూపాయిలను సీఎం విడుదల చేశారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్మోహనరెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. అనుకోని కారణాల వల్ల […]
Published Date - 05:43 PM, Thu - 24 August 23 -
#Telangana
BRS plan : జగన్ ఫార్ములాతో ఎన్నికలకు కేసీఆర్ సిద్ధం! వచ్చే 6నెలలు నగదు బదిలీ!!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫార్ములాను మూడోసారి సీఎం కావడానికి తెలంగాణ సీఎం కేసీఆర్(BRS plan) ఎంచుకున్నారు.
Published Date - 05:20 PM, Wed - 14 June 23 -
#Telangana
Bandi Sanjay : నేడు నిర్మల్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ నిర్మల్ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు దశలు ప్రజాసంగ్రామ యాత్రను నిర్వహించిన బండి సంజయ్ ఇవాళ ఐదో దశ యాత్రను ప్రారంభిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ…ప్రజల్లోకి వెళ్తున్నారు. పలు ముఖ్యమైన పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ యాత్రను చేపట్టారు బండి సంజయ్. దళిత బంధు, చేనేత బంధు, నిరుద్యోగ భ్రుతి, రైతు రుణమాఫీ వంటి పథకాలకు […]
Published Date - 06:36 AM, Mon - 28 November 22 -
#Telangana
Chief Minister KCR: కేసీఆర్ ఎన్నికల వరాలు రెడీ..!
వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ దళిత, గిరిజన బంధులను నమ్ముకున్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన కేసీఆర్ ఆ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గాలపై కన్నేశారు.
Published Date - 02:12 PM, Sun - 20 November 22 -
#Speed News
Modi: సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి – జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ
దేశ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 10:03 AM, Sun - 3 July 22 -
#India
UP Victory: ఉత్తరప్రదేశ్లో బిజెపి గెలవడానికి ఐదు కారణాలు ఇవే..!
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. యోగి, మోడీ కాంబినేషన్స్ అదుర్స్ అంటూ బీజేపీ సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. అయితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి ఐదు కారణాలు ఉన్నాయి.1.శాంతిభద్రతలు, 2.సంక్షేమపథకాలు, 3.హిందూత్వ ఏజెండా, 4.సంస్థగతంగా పార్టీ బలోపేతం 5.విపక్షాలు కుదించుకుపోవడం శాంతిభద్రతలు – హక్కుల ఉల్లంఘనపై విమర్శలు ఉన్నప్పటికీ, మెరుగైన శాంతిభద్రతలకు సంకేతంగా మాఫియా, పోలీసు ఎన్కౌంటర్లలో నేరస్థులను హతమార్చడాన్ని యుపి ప్రభుత్వం విజయవంతంగా ప్రదర్శించగలిగింది. ఎన్నికల ర్యాలీలలో, సిఎం ఆదిత్యనాథ్,బకేంద్ర హోం […]
Published Date - 06:20 AM, Fri - 11 March 22