HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayawada Singh Nagar Police Registered A Case On The Attack On Ys Jagan

CM Jagan Attack: జగన్ దాడి కేసులో నిందితుడికి నాన్ బెయిలబుల్… కేసు నమోదు

ఏపీ ఎన్నికలలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తుంది. అయితే నిన్న విజయవాడలో జరిగిన సభలో సీఎం జగన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సీఎంపై రాళ్లు రువ్వారు.

  • Author : Praveen Aluthuru Date : 14-04-2024 - 5:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan Attack
CM Jagan Attack

CM Jagan Attack: ఏపీ ఎన్నికలలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తుంది. అయితే నిన్న విజయవాడలో జరిగిన సభలో సీఎం జగన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సీఎంపై రాళ్లు రువ్వారు. ఒక రాయి సీఎం జగన్ కన్ను భాగాన తగలడంతో తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై ప్రధాని మోడీ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అటు ఎన్నికల సంఘం కూడా దాడిపై సంబంధిత అధికారుల్ని పూర్తి నివేదిక కోరింది. కాగా ఈ కేసులో మొదటిసారి కేసు నమోదైంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు సింగ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై అధికారికంగా కేసు నమోదు చేశారు . హత్యాయత్నం కింద ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి, అది నాన్ బెయిలబుల్ కేసుగా పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు ఆధారాలు సేకరించడంతో ప్రస్తుతం నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీఎం జగన్‌పై జరిగిన దాడి పక్కా ప్లాన్‌లో భాగమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనాస్థలంలోని ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను విచారణ కోసం నియమించారు.

We’re now on WhatsApp. Click to Join

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడ సింగ్‌నగర్‌లోని దాబా కోట్ల సెంటర్‌లో సీఎం జగన్‌ సభ వద్ద శనివారం రాత్రి 8:10 గంటలకు ఈ దాడి జరిగింది. సిఎం జగన్‌పై రాళ్లతో దాడి చేయడంతో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డారు.

Also Read: BJP Manifesto 2024 : బీజేపీ మేనిఫెస్టోఫై సీఎం రేవంత్ కామెంట్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attack
  • case
  • cm jagan
  • IPC section 307
  • non-bailable
  • police
  • Singh Nagar
  • vellampalli srinivas
  • vijayawada

Related News

    Latest News

    • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

    • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

    • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

    Trending News

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd