Uttar Pradesh
-
#India
Marriage For Buffaloes : గేదెల కోసం మహిళ రెండో పెళ్లి.. షాకిచ్చిన అత్తామామలు
పెళ్లి జరిగిన తర్వాత వచ్చే రూ.35వేలను తాను తీసుకుంటానని ముందే జాబర్కు(Marriage For Buffaloes) చెప్పింది.
Date : 24-02-2025 - 12:43 IST -
#Telangana
Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
జనవరి 13న మహాకుంభ మేళా(Mahakumbh Trains) మొదలైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
Date : 20-02-2025 - 12:16 IST -
#India
Maha Kumbh Mela : షాకింగ్.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు
Maha Kumbh Mela : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు మహిళల గౌరవాన్ని, గోప్యతను ఉల్లంఘిస్తాయని పేర్కొన్న పోలీసులు, ఈ వీడియోలను అప్లోడ్ చేసిన రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Date : 20-02-2025 - 10:57 IST -
#India
Kashi Temple : ప్రయాగ్రాజ్ టు కాశీ.. విశ్వనాథుడి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ
కాశీ నగరంలోని కూడళ్లు, గంగా ఘాట్లు, ప్రధాన దేవాలయాల(Kashi Temple) వద్ద పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
Date : 17-02-2025 - 1:39 IST -
#India
Illegal Indian Immigrants : 116 భారత అక్రమ వలసదారులనుతో అమృత్సర్కు వచ్చిన అమెరికా మిలటరీ విమానం
Illegal Indian Immigrants : అమెరికా నుండి 116 మంది భారతీయ అక్రమ వలసదారులు తిరిగి దేశానికి చేరుకున్నారు. ఈ ఘటన అమృత్సర్లోని విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వీరిలో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 5న 104 మందితో కూడా ఇలాంటి విమానం దిగిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారుల గుర్తింపు ప్రక్రియను తీసుకున్న అమెరికా ప్రభుత్వం, త్వరలోనే మరిన్ని భారతీయులను తిరిగి పంపించనుంది.
Date : 16-02-2025 - 11:24 IST -
#India
Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వైరల్
Yogi Adityanath : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం కలకలం రేపింది. ముస్లింలు ధరించే టోపీతో ఆయనను చూపిస్తూ నకిలీగా రూపొందించిన ఈ వీడియోపై పోలీసులు చర్యలు ప్రారంభించి కేసు నమోదు చేశారు.
Date : 13-02-2025 - 9:42 IST -
#India
Droupadi Murmu : త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ చేరుకుని మహా కుంభమేళాలో స్నానం చేశారు. దీని తరువాత అతను సూర్య భగవానుడికి అర్ఘ్యం కూడా అర్పించాడు. రాష్ట్రపతి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రయాగ్రాజ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె అక్షయవత్ , లాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు.
Date : 10-02-2025 - 12:08 IST -
#Devotional
Maha Kumbh: సనాతన ధర్మంలోకి 200 మంది ఫారినర్లు.. మహాకుంభ మేళాలో ఆధ్యాత్మిక శోభ
హిందూయిజం గురించి బాగా రీసెర్చ్ చేశాకే మహాకుంభ మేళా(Maha Kumbh)కు వచ్చి, సనాతన ధర్మాన్ని స్వీకరించామని ఆ ఫారినర్లు చెబుతున్నారు.
Date : 06-02-2025 - 1:18 IST -
#Devotional
Maha Kumbh Mela: ప్రేయసి ఇచ్చిన ఐడియా! ఒక జీవితాన్నే మార్చేసింది…. వాట్ యన్ ఐడియా సర్జీ?
కోట్లలో వస్తున్న భక్తులతో వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న ప్రయాగ్రాజ్లో, అక్కడికి వస్తున్న భక్తులకు వేప పుల్లలు అమ్ముతూ భారీగా సంపాదిస్తున్న యువకుడు పైసా పెట్టుబడి లేకుండా ఎంత దూరం నడిస్తే అంత ఎక్కువ గిరాకీ ఉంటుందని వ్యాఖ్యానించారు.
Date : 31-01-2025 - 12:26 IST -
#India
MahaKumbh Mela : కుంభమేళాలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Date : 30-01-2025 - 5:15 IST -
#India
Congress MP : అత్యాచారం కేసు..కాంగ్రెస్ ఎంపీ అరెస్టు
తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ను సైతం పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు.
Date : 30-01-2025 - 4:22 IST -
#India
Maha Kumbh Stampede : డస్ట్ బిన్స్ వల్లే తొక్కిసలాట.. మహాకుంభ మేళాలోని ప్రత్యక్ష సాక్షులు
‘‘ఇవాళ తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా త్రివేణి సంగమానికి(Maha Kumbh Stampede) వచ్చారు.
Date : 29-01-2025 - 1:19 IST -
#India
Maha Kumbh Mela 2025 : రేపు ఒక్క రోజే మహాకుంభ మేళాకు 10 కోట్ల మంది..!
Maha Kumbh Mela 2025 : జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య సందర్భంగా, త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యం కోసం 60 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
Date : 28-01-2025 - 6:43 IST -
#Devotional
Mauni Amavasya : మహాకుంభమేళా వద్ద భక్తులు తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే..
రేపు మౌనీ అమావాస్య సందర్భంగా.. ఒక్క రోజే సుమారు పది కోట్ల మంది కుంభమేళాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది.
Date : 28-01-2025 - 4:53 IST -
#Speed News
Uttar Pradesh : లడ్డూ మహోత్సవ్..ఏడుగురిని బలి తీసుకుంది
Uttar Pradesh : మహోత్సవంలో ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా కుప్పకూలడం(Watchtower collapses)తో ఏడుగురు వ్యక్తులు (7 dead) ప్రాణాలు కోల్పోగా
Date : 28-01-2025 - 12:35 IST