Uttam Kumar Reddy
-
#Telangana
Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత
గృహ వినియోగానికి ఎలాంటి సమస్య లేదని, సరఫరా సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రస్తుతం కొంతమేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రమే కొరత ఉన్నట్లు తెలిపారు.
Date : 15-03-2026 - 9:00 IST -
#Telangana
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వదంతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతపై నెలకొన్న అపోహల నేపథ్యంలో మంత్రి ఇవాళ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల […]
Date : 13-03-2026 - 2:29 IST -
#Speed News
శాస్త్రవేత్తలతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 21-02-2026 - 10:45 IST -
#Devotional
Uttam : మేళ్లచెరువు శంభులింగేశ్వరుని సన్నిధిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేరుగాంచిన మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారిని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు
Date : 15-02-2026 - 4:48 IST -
#Telangana
పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటానికి తెలంగాణ సిద్ధం!
గోదావరి బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటిని తరలించేటప్పుడు ఆ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
Date : 04-01-2026 - 8:42 IST -
#Telangana
కృష్ణా జలాల వివాదం, కేసీఆర్ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. “అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు మూసుకుని కూర్చున్నవ్.
Date : 24-12-2025 - 11:13 IST -
#Telangana
Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!
ఖరీఫ్ ప్యాడీ పచ్చి బియ్యానికి (Raw Rice) మార్చడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ, KMS 2024-25 కోసం కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) డెలివరీ గడువును నవంబర్ 12, 2025 వరకు పొడిగించే ఉత్తర్వు, ఉడకబెట్టిన బియ్యం (Parboiled Rice) రూపంలోనే సరఫరా చేయాలని ఆదేశించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 30-09-2025 - 9:23 IST -
#Telangana
TG Assembly Session : రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా – మంత్రి ఉత్తమ్
TG Assembly Session : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఉత్తమ్ సమర్థించుకున్నారు
Date : 31-08-2025 - 7:09 IST -
#Telangana
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మంత్రి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. గత ఎన్నికల ప్రచార సమయంలో, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఓ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ నిర్వహించారు.
Date : 10-07-2025 - 11:18 IST -
#Speed News
Harish Rao : బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బేసిన్లపై సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయడంలోనూ వెనకబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 19-06-2025 - 6:01 IST -
#Telangana
Uttam Kumar : గోదావరి-బనకచర్ల అంశం..త్వరలో ఇద్దరు సీఎంల భేటీ : మంత్రి ఉత్తమ్కుమార్
ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 3:20 IST -
#Telangana
Uttam Kumar Reddy: మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే.. నేను వెళ్లడానికి సిద్ధం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ చెప్పారు.
Date : 09-05-2025 - 5:50 IST -
#Speed News
Revanth Reddy : ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం: కేంద్రమంత్రితో సీఎం భేటీ
కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్లో గోదావరి విషయంలో వస్తాయి. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరాం. అలాగైతే మేం చర్యలు చేపడతామని చెప్పాం అని ఉత్తమ్ మీడియాకు వివరించారు.
Date : 03-03-2025 - 6:54 IST -
#Telangana
SLBC Incident : సహాయక చర్యలు కోసం మార్కోస్ టీమ్ రంగంలోకి
SLBC Incident : ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు 22వ తేదీ నుంచి చిక్కుకుని ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగంలోకి వెళ్లి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, సహాయ చర్యలు చేపట్టేందుకు మార్కోస్, బీఆర్వో టీమ్లు రంగంలోకి దిగాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై సురక్షిత రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Date : 26-02-2025 - 9:57 IST -
#Telangana
SLBC Tunnel: ‘సొరంగ’ ప్రమాదానికి రాజకీయ ‘విపత్తు’!
ఎస్.ఎల్.బీ.సీ.సొరంగంలో పై కప్పు కూలిన దుర్ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు.ఇది పూర్తిగా ప్రకృతి విపత్తుగా మంత్రి ఉత్తమ్ సోమవారం ప్రకటించారు.కానీ ఈ ఘటనను ప్రభుత్వంపై బురద జల్లడానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రదిష్టపాల్జేయడానికి బిఆర్ఎస్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.
Date : 25-02-2025 - 3:43 IST