Uttam Kumar Reddy
-
#Telangana
Lok Sabha Elections : కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ అసలు పోటీనే కాదు – ఉత్తమ్
లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మాతో పోటీనే కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు రాష్ట్రంలో బిఆర్ఎస్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఉత్తమ్ అన్నారు
Published Date - 09:40 PM, Tue - 16 April 24 -
#Speed News
Uttam Kumar Reddy : 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్లో చేరనున్నారు
త్వరలో 25 మంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:10 PM, Sun - 7 April 24 -
#Telangana
Uttam Vs Ponnala : ఉత్తమ్ వ్యాఖ్యలకు పొన్నాల కౌంటర్..ఎవరి మాట నిజం..?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఖాళీ అవుతుందని చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేత పొన్నాల కౌంటర్ ఇచ్చారు
Published Date - 08:37 PM, Sat - 6 April 24 -
#Telangana
Telangana : ఇది శ్వేత పత్రం కాదు.. అబద్దపు పత్రం – హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో సభలో ‘శ్వేతపత్రం’ (White Paper) రిలీజ్ చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అన్నీ అసత్యాలే తెలిపారని హరీష్ పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రం ఫై సుదీర్ఘంగా ఎన్ని గంటలైనా చర్చిద్దామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని సభా నాయకుడు చెప్పారని .. కానీ ఇంత మంచి […]
Published Date - 01:38 PM, Sat - 17 February 24 -
#Speed News
Uttam Kumar Reddy : అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే నేడు.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నారం బ్యారేజీ (Annaram Barrage)లో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందులోని నీటిని తొలగించాలని NDSA పేర్కొందని ఆయన వెల్లడించారు. ఈ బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. కుంగేలా కనిపిస్తోందని, రిజర్వాయర్లో నీరు […]
Published Date - 11:30 AM, Sat - 17 February 24 -
#Telangana
White Paper On irrigation Projects : వందేళ్ల ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుంగింది – ఉత్తమ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడివేడిగా నడుస్తున్నాయి. కొద్దీ సేపటి క్రితం సమావేశాలు మొదలుకాగా.. సభలో ఇరిగేషన్పై శ్వేత పత్రాన్ని (White Paper On Irrigation Projects) ప్రభుత్వం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) సభలో మాట్లాడుతూ.. ‘వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కుంగిందని, స్వాతంత్య్రం తర్వాత ఇరిగేషన్ రంగంలో ఇంతపెద్ద అవినీతి ఎప్పుడు జరగలేదు. 2023 అక్టోబర్ 21 న ప్రమాదం […]
Published Date - 11:20 AM, Sat - 17 February 24 -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Published Date - 02:50 PM, Sat - 10 February 24 -
#Telangana
Uttam Kumar Reddy: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొస్తా: ఉత్తమ్
Uttam Kumar Reddy: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మట్టంపల్లి మండలంలోని కాల్వపల్లి, దొనబండ, లాలి తండాల్లో పంచాయతీ, అంగన్వాడీ భవనాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశాల సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు; మేళ్లచెరువు మండలం వేపలమాధవరం గ్రామం, హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలోని రేపల్లె, ఎర్రగుంట గ్రామాల్లో ఆదివారం చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్ […]
Published Date - 09:55 PM, Sun - 21 January 24 -
#Speed News
Uttam Kumar Reddy: రేవంత్ నేతృత్వంలో కర్ణాటకలో పర్యటిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చడానికి తెలంగాణ రిజర్వాయర్లలో నిల్వను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కర్ణాటక నుండి 10 టీఎంసీల (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగుల) నీటిని కోరుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. నీటి పారుదల శాఖ ప్రధాన కార్యాలయంలోని జలసౌధలో సీనియర్ నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా […]
Published Date - 06:19 PM, Sun - 14 January 24 -
#Telangana
Telangana: 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు ప్రభుత్వం శ్రీకారం: ఉత్తమ్
ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును నిర్మించేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసేలా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
Published Date - 05:33 PM, Sat - 13 January 24 -
#Telangana
CM Revanth Reddy: ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ భేటీ
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు.
Published Date - 09:13 PM, Thu - 4 January 24 -
#Telangana
CM Revanth Reddy: పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నారు.
Published Date - 03:33 PM, Thu - 4 January 24 -
#Telangana
Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Published Date - 03:18 PM, Wed - 3 January 24 -
#Telangana
Kaleshwaram Scam: కాళేశ్వరంపై రేవంత్ దూకుడు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు సమస్యలు తెచ్చిపెట్టింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Published Date - 01:08 PM, Mon - 18 December 23 -
#Speed News
Kaleshwaram Scam: కాళేశ్వరంపై ఉత్తమ్ రివ్యూ మీటింగ్
సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఈ రోజు ఆదివారం తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ తో ఉత్తమ్ సమావేశమయ్యారు.
Published Date - 05:50 PM, Sun - 17 December 23