Uttam Kumar Reddy
-
#Telangana
Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!
ఖరీఫ్ ప్యాడీ పచ్చి బియ్యానికి (Raw Rice) మార్చడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ, KMS 2024-25 కోసం కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) డెలివరీ గడువును నవంబర్ 12, 2025 వరకు పొడిగించే ఉత్తర్వు, ఉడకబెట్టిన బియ్యం (Parboiled Rice) రూపంలోనే సరఫరా చేయాలని ఆదేశించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 30-09-2025 - 9:23 IST -
#Telangana
TG Assembly Session : రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా – మంత్రి ఉత్తమ్
TG Assembly Session : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఉత్తమ్ సమర్థించుకున్నారు
Date : 31-08-2025 - 7:09 IST -
#Telangana
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మంత్రి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. గత ఎన్నికల ప్రచార సమయంలో, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఓ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ నిర్వహించారు.
Date : 10-07-2025 - 11:18 IST -
#Speed News
Harish Rao : బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బేసిన్లపై సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయడంలోనూ వెనకబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 19-06-2025 - 6:01 IST -
#Telangana
Uttam Kumar : గోదావరి-బనకచర్ల అంశం..త్వరలో ఇద్దరు సీఎంల భేటీ : మంత్రి ఉత్తమ్కుమార్
ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 3:20 IST -
#Telangana
Uttam Kumar Reddy: మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే.. నేను వెళ్లడానికి సిద్ధం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ చెప్పారు.
Date : 09-05-2025 - 5:50 IST -
#Speed News
Revanth Reddy : ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం: కేంద్రమంత్రితో సీఎం భేటీ
కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్లో గోదావరి విషయంలో వస్తాయి. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరాం. అలాగైతే మేం చర్యలు చేపడతామని చెప్పాం అని ఉత్తమ్ మీడియాకు వివరించారు.
Date : 03-03-2025 - 6:54 IST -
#Telangana
SLBC Incident : సహాయక చర్యలు కోసం మార్కోస్ టీమ్ రంగంలోకి
SLBC Incident : ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు 22వ తేదీ నుంచి చిక్కుకుని ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగంలోకి వెళ్లి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, సహాయ చర్యలు చేపట్టేందుకు మార్కోస్, బీఆర్వో టీమ్లు రంగంలోకి దిగాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై సురక్షిత రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Date : 26-02-2025 - 9:57 IST -
#Telangana
SLBC Tunnel: ‘సొరంగ’ ప్రమాదానికి రాజకీయ ‘విపత్తు’!
ఎస్.ఎల్.బీ.సీ.సొరంగంలో పై కప్పు కూలిన దుర్ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు.ఇది పూర్తిగా ప్రకృతి విపత్తుగా మంత్రి ఉత్తమ్ సోమవారం ప్రకటించారు.కానీ ఈ ఘటనను ప్రభుత్వంపై బురద జల్లడానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రదిష్టపాల్జేయడానికి బిఆర్ఎస్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.
Date : 25-02-2025 - 3:43 IST -
#Speed News
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ప్రధాని ఆరా..సీఎంకు ఫోన్..!
వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Date : 22-02-2025 - 8:14 IST -
#Speed News
Minister Uttam Kumar Reddy: ప్రమాద స్థలానికి మంత్రులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తమ్, జూపల్లి
ప్రమాదంలోని గాయపడిన క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు.
Date : 22-02-2025 - 4:22 IST -
#Telangana
Uttam Kumar Reddy : రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం
Uttam Kumar Reddy : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ముందడుగు లభించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ వాదనలకు మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు.
Date : 13-02-2025 - 10:09 IST -
#Telangana
New Ration Cards : జనంతో కిక్కిరిసిన మీసేవ కేంద్రాలు
New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ‘మీ సేవా’ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు పోటెత్తుతున్నారు. గతంలో ఈ అవకాశంలేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు, ప్రస్తుతం దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం ఉగాది నాటికి అర్హులందరికీ కార్డులు అందించనున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు పెరిగాయి.
Date : 12-02-2025 - 10:45 IST -
#Telangana
Harish Rao : సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు కన్నీటి గోసను మిగిల్చిందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటుతాయిగానీ ఆచరణ మాత్రం గడప దాటదని ఎద్దేవా చేశారు.
Date : 20-01-2025 - 6:04 IST -
#Telangana
Minister Uttam Kumar Reddy: నీటి వాటాల పాపం బీఆర్ఎస్దే.. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది.
Date : 17-01-2025 - 9:52 IST