Uttam Kumar Reddy
-
#Telangana
White Paper On irrigation Projects : వందేళ్ల ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుంగింది – ఉత్తమ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడివేడిగా నడుస్తున్నాయి. కొద్దీ సేపటి క్రితం సమావేశాలు మొదలుకాగా.. సభలో ఇరిగేషన్పై శ్వేత పత్రాన్ని (White Paper On Irrigation Projects) ప్రభుత్వం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) సభలో మాట్లాడుతూ.. ‘వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కుంగిందని, స్వాతంత్య్రం తర్వాత ఇరిగేషన్ రంగంలో ఇంతపెద్ద అవినీతి ఎప్పుడు జరగలేదు. 2023 అక్టోబర్ 21 న ప్రమాదం […]
Date : 17-02-2024 - 11:20 IST -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Date : 10-02-2024 - 2:50 IST -
#Telangana
Uttam Kumar Reddy: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొస్తా: ఉత్తమ్
Uttam Kumar Reddy: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మట్టంపల్లి మండలంలోని కాల్వపల్లి, దొనబండ, లాలి తండాల్లో పంచాయతీ, అంగన్వాడీ భవనాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశాల సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు; మేళ్లచెరువు మండలం వేపలమాధవరం గ్రామం, హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలోని రేపల్లె, ఎర్రగుంట గ్రామాల్లో ఆదివారం చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్ […]
Date : 21-01-2024 - 9:55 IST -
#Speed News
Uttam Kumar Reddy: రేవంత్ నేతృత్వంలో కర్ణాటకలో పర్యటిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చడానికి తెలంగాణ రిజర్వాయర్లలో నిల్వను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కర్ణాటక నుండి 10 టీఎంసీల (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగుల) నీటిని కోరుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. నీటి పారుదల శాఖ ప్రధాన కార్యాలయంలోని జలసౌధలో సీనియర్ నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా […]
Date : 14-01-2024 - 6:19 IST -
#Telangana
Telangana: 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు ప్రభుత్వం శ్రీకారం: ఉత్తమ్
ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును నిర్మించేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసేలా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
Date : 13-01-2024 - 5:33 IST -
#Telangana
CM Revanth Reddy: ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ భేటీ
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు.
Date : 04-01-2024 - 9:13 IST -
#Telangana
CM Revanth Reddy: పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నారు.
Date : 04-01-2024 - 3:33 IST -
#Telangana
Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Date : 03-01-2024 - 3:18 IST -
#Telangana
Kaleshwaram Scam: కాళేశ్వరంపై రేవంత్ దూకుడు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు సమస్యలు తెచ్చిపెట్టింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Date : 18-12-2023 - 1:08 IST -
#Speed News
Kaleshwaram Scam: కాళేశ్వరంపై ఉత్తమ్ రివ్యూ మీటింగ్
సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఈ రోజు ఆదివారం తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ తో ఉత్తమ్ సమావేశమయ్యారు.
Date : 17-12-2023 - 5:50 IST -
#Telangana
Telangana Irrigation: తెలంగాణ ఇరిగేషన్ కు ప్రక్షాళన..
కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులో కుప్పకూలిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు
Date : 12-12-2023 - 3:15 IST -
#Telangana
Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తాం: మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయం
హైదరాబాద్ లో నీటి పారుదల ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Date : 11-12-2023 - 5:22 IST -
#Telangana
Uttam Kumar Reddy: సీఎం పదవిపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పరిశీలనలో నేను కూడా ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పారు ఉత్తమ్. నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పాను అయితే వారి అభిప్రాయం వారు చెపుతారని అన్నారు.
Date : 05-12-2023 - 6:30 IST -
#Telangana
Telangana: తొమ్మిది జిల్లాలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయం
రానున్న ఎన్నికల్లో గెలిచి మూడో సారి అధికారం చేపట్టడం ఖాయమన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ, హుజూర్నగర్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి హేళన చేశారు. తెలంగాణలో 80 సీట్లకు
Date : 23-11-2023 - 1:29 IST -
#Telangana
Telangana: విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ద్రోహం
తొమ్మిదేళ్లుగా తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో విద్యార్థులు, యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్, కోదాడ అభ్యర్థి ఎన్ పద్మావతితో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రసంగిస్తూ
Date : 16-11-2023 - 5:38 IST