Tirupathi
-
#Devotional
Tirumala Darshan Tickets: అక్టోబర్ 21న తిరుమల టిక్కెట్లు..!
డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది.
Published Date - 08:55 PM, Wed - 19 October 22 -
#Andhra Pradesh
TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు .. దర్శనానికి 30 గంటల సమయం
తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత శ్రీవారి దర్శనానికి భక్తుల రద్ధీ మరింత పెరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రానికి..
Published Date - 01:58 PM, Fri - 7 October 22 -
#Andhra Pradesh
AP CM: అరుదైన ఘనత సాధించిన ఏపీ సీఎం జగన్…పురాతన ఆలయాన్ని సందర్శించిన తొలి సీఎం..!!
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు.
Published Date - 06:57 AM, Wed - 28 September 22 -
#Devotional
Lord Balaji: తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నిత్యం కొన్ని లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సంవత్సరంలో 365 రోజులు కూడా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
Published Date - 06:30 AM, Sun - 18 September 22 -
#Andhra Pradesh
Red Sandalwood : తిరుపతిలో 10 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం పరిధిలో 10మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు
Published Date - 03:25 PM, Tue - 6 September 22 -
#Speed News
TTD : నేడు శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు నేడు(బుధవారం) టీటీడీ విడుదల చేయనుంది
Published Date - 09:42 AM, Wed - 24 August 22 -
#Speed News
Minister RK Roja : చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్.. వచ్చే ఎన్నికల్లో..?
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు
Published Date - 01:03 PM, Mon - 1 August 22 -
#Speed News
TTD : రేపు ఆగస్టు నెల అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనున్న టీటీడీ
అంగప్రదక్షిణం టోకెన్లను రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
Published Date - 10:25 AM, Tue - 19 July 22 -
#Andhra Pradesh
TTD Hundi : నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.5 కోట్లు
తిరుమలలో 31 కంపార్ట్మెంట్లతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీరి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:42 PM, Wed - 13 July 22 -
#Andhra Pradesh
TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం – టీటీడీ ఛైర్మన్
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
Published Date - 09:22 PM, Mon - 11 July 22 -
#Devotional
TTD Hundi : తిరుమల శ్రీవారికి ఒక్క రోజులో రూ.6.18 కోట్ల విరాళాలు
తిరుమల భక్తులు సోమవారం ఆలయ హుండీకి రూ.6.18 కోట్ల భారీ కానుకగా సమర్పించారు.
Published Date - 11:48 AM, Tue - 5 July 22 -
#Devotional
TTD Brahmotsavam: ఈ ఏడాది వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.
Published Date - 05:35 PM, Fri - 1 July 22 -
#Andhra Pradesh
Mohan Babu Comments: నేను బీజేపీ మనిషిని!
ఫీజు రీయింబర్స్మెంట్ డిమాండ్తో 2019లో ధర్నా చేసిన కేసులో నటుడు మంచు మోహన్బాబు
Published Date - 02:30 PM, Tue - 28 June 22 -
#Andhra Pradesh
Manchu Mohan Babu : నేడు తిరుపతి కోర్టులో హాజరుకానున్న సినీనటుడు మోహన్బాబు
సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు నేడు తిరుపతి కోర్టుకు హాజరుకానున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్థులతో కలిసి మంచు కుటుంబం ధర్నా చేసింది. అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసి నాయుడు, […]
Published Date - 09:33 AM, Tue - 28 June 22 -
#Andhra Pradesh
Road Accident : తిరుపతిలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు బండ వద్ద నరసాపురం నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్తోపాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను పోలీసులు, స్థానికుల సాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఎంఆర్ పల్లి పోలీసులు కేసు […]
Published Date - 04:14 PM, Sun - 19 June 22