HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Janasena President Pawan Kalyan Tour In Tirupathi

Janasena : సోమ‌వారం తిరుప‌తి వెళ్ల‌నున్న జ‌న‌సేనాని.. సీఐ అంజుయాద‌వ్‌పై..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోమ‌వారం తిరుప‌తి వెళ్ల‌నున్నారు. సీఐ అంజుయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్

  • Author : Prasad Date : 15-07-2023 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
Janasena

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోమ‌వారం తిరుప‌తి వెళ్ల‌నున్నారు. సీఐ అంజుయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ తిరుప‌తి వెళ్ల‌నున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్‌పై ఫిర్యాదు చేసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతికి వచ్చి తిరుపతిలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కలవనున్నారు. అంజుయాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్పీకి వినతిపత్రం అందజేయనున్నారు పవన్. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకుడు కొట్టె సాయిపై అంజు యాదవ్ దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం జిల్లా ఎస్పీకి పవన్ మెమోరాండం సమర్పిస్తారని, సమస్యను డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ఈ విషయమై శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నేతలతో టెలీకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే పవన్, 10:30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు అందజేయనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Janasena
  • JSP
  • Pavan kalyan
  • tirupathi

Related News

Flight Charges Sankranti

సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జెస్

సంక్రాంతి పండగ వేళ ఊరెళ్లే వారికి విమాన ఛార్జీలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వంటి ప్రాంతాలకు రూ.3 వేలుగా ఉండే టికెట్ 12, 13 తేదీల్లో ఏకంగా రూ.12 వేల వరకు ఉంటోంది

  • Pawan Janasena2

    జనసేనతో పొత్తు అవసరం లేదు – బీజేపీ స్పష్టం

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • కుంకుమ పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?.. ఎలా వాడాలి?

  • చలానా పడితే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • మారుతి కస్టమర్లకు కొత్త సౌకర్యం..ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో కార్ల సర్వీస్ కేంద్రాలు

  • ట్రంప్–మోదీల మధ్య విభేదాలు కూడా అలాంటివే : అమెరికా రాయబారి

  • చలికాలంలో ఆర్థరైటిస్ ఎందుకు పెరుగుతుంది?..సహజ ఆహారాలతో ఉపశమనం ఎలా పొందాలి?

Trending News

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

    • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

    • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

    • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd