Tirupathi
-
#Cinema
Jhanvi Kapoor: అందుకే తిరుమల శ్రీవారి పై అంత భక్తి.. ఎట్టకేలకు కారణం రివీల్ చేసిన జాన్వీకపూర్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ధడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న […]
Published Date - 07:10 PM, Sun - 24 March 24 -
#Cinema
Ananya Nagalla: శ్రీవారి సేవలో హీరోయిన్ అనన్య నాగళ్ల.. ఫోటోస్ వైరల్?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అలాగే ఈమె ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. […]
Published Date - 11:00 AM, Tue - 19 March 24 -
#Andhra Pradesh
MLA Arani Srinivasulu : జనసేన తీర్థం పుచ్చుకున్న మరో వైసీపీ ఎమ్మెల్యే..
వైసీపీ (YCP) పార్టీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కు 175 సాదించబోతున్నామని ఓ పక్క సీఎం జగన్ (Jagan) చెపుతుంటే..మరోపక్క ఆయన వెనుకాల ఉండాల్సిన ఎమ్మెల్యేలంతా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు పార్టీకి రాజీనామా చేసి జనసేన , టిడిపి పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , కీలక నేతలు ఇలా పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి నేతల వరకు వైసీపీ కి రాం.. […]
Published Date - 04:32 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Published Date - 11:50 PM, Wed - 28 February 24 -
#Devotional
TTD: ఫిబ్రవరి 16న రథసప్తమి, తిరుమల ముస్తాబు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16న శుక్రవారం రథసప్తమి పర్వదినం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ఆలయంతోపాటు అన్నప్రసాదం, నిఘా మరియు భద్రత, ఇంజినీరింగ్, ఉద్యానవన తదితర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనుండడంతో అందుకు తగ్గట్టు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం 4.30 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ విశేష […]
Published Date - 11:52 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
SV Zoological Park : తిరుపతి జూలో వ్యక్తిని చంపేసిన సింహం
తిరుపతి ఎస్వీ జూ (SV Zoological Park)లో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం జూ సందర్శనకు వచ్చిన రాజస్థాన్ కు చెందిన ప్రహ్లద్ గుర్జార్ సెల్ఫీ కోసం లయన్ ఎన్ క్లోజర్లోకి దూకాడు. అక్కడ సింహాన్ని చూసి తొడగొట్టడం..దానిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేసాడు. దీంతో ఆగ్రహం తో సింహం ఒక్కసారిగా అతడిపైకి దూసుకొచ్చింది. తప్పించుకునేందుకు అతడు చెట్టెక్కేందుకు ప్రయత్నించాడు. We’re now on WhatsApp. Click to Join. కానీ సింహం అతడిపై దాడి (Lions […]
Published Date - 05:19 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
Chiranjeevi : చిరంజీవిని గెలిపించే బాధ్యత మాదే అంటున్న చింతామోహన్
చిత్రసీమలో మెగాస్టార్ గా ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి (Chiranjeevi)..రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. ప్రజారాజ్యం (Prajarajyam) పేరుతో పార్టీ పెట్టి..ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి..ఇక రాజకీయాలు వద్దురా బాబు అని..మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. రాజకీయాల ప్రస్తావన వస్తే అది బురద అంటూ చాల సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలాంటి చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 02:21 PM, Thu - 15 February 24 -
#Devotional
TTD: ఫిబ్రవరి 29 నుండి కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
TTD: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు 29-02-2024 ఉదయం – ధ్వజారోహణం(మీనలగ్నం), రాత్రి – పెద్దశేష వాహనం 01-03-2024 ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస […]
Published Date - 06:05 PM, Sat - 10 February 24 -
#Andhra Pradesh
Crime : తిరుపతిలో పేరుమోసిన దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.47 లక్షల విలువైన వస్తువులు రికవరీ
తిరుపతి పోలీసులు ఇద్దరు పేరుమోసిన దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.46.93 లక్షల విలువైన చోరీ వస్తువులను
Published Date - 08:21 AM, Wed - 24 January 24 -
#Cinema
Deepika Padukone : తిరుమలకు కాలినడకన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) కాలినడకన తిరుపతి నుంచి అలిపిరి మార్గం గుండా తిరుమలకు వెళ్లారు.
Published Date - 06:49 AM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
Michaung Cyclone : మిగ్ జాం దెబ్బకు తిరుపతిలో కూలిన వందేళ్ల వృక్షం
శ్రీకాళహస్తిలోని ప్రాజెక్టు వీధిలో వందేళ్లనాటి చెట్టు కూలింది
Published Date - 11:09 AM, Tue - 5 December 23 -
#Andhra Pradesh
Cyclone Michaung : మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. తిరుపతి జిల్లాలో స్తంభించిన జనజీవనం
మిచౌంగ్ తుపాను కారణంగా శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది.
Published Date - 08:05 AM, Mon - 4 December 23 -
#Andhra Pradesh
Tirumala – December : డిసెంబరులో తిరుమలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలివే..
Tirumala - December : ఏడాదిలో చివరి నెల కావడంతో ఏటా డిసెంబరులో తిరుమల శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తజనం దర్శించుకుంటుంటారు.
Published Date - 09:46 AM, Wed - 29 November 23 -
#Speed News
Tirupathi Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Tirupathi Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు ఒకదాన్ని మరోటి బలంగా ఢీకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, 14 మందికి గాయలయ్యాయి. ఒక ఆటో కూలీలతో వెళ్తోంది. ఎదురుగా వస్తున్న మరో ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో రెండు ఆటోలలో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. కొందరికి తీవ్రగాయాలు కాగా […]
Published Date - 11:28 PM, Mon - 27 November 23 -
#Andhra Pradesh
Andhra Pradesh : తిరుపతి హథీరాంజీ ట్రస్టు భూములపై వైసీపీ నేతల డేగల కన్ను.. ప్లాట్లు వేసి అమ్మకానికి పెడుతున్న వైనం
బంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైసీపీ నాయకత్వం తలమునకలైందని టీడీపీ ఎస్టీ సెల్
Published Date - 08:28 PM, Sat - 25 November 23