Telangana Politics
-
#Telangana
Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీలను ఒక్కసారి కూడా పెంచలేదు. తమ ప్రభుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 11-12-2024 - 11:31 IST -
#Telangana
KCR : ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం
KCR : ఎర్రవల్లి గ్రామంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ముఖాముఖీగా మాట్లాడారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రణాళికలు, ప్రభుత్వ పనితీరు, నిర్బంధ పాలన పై బీఆర్ఎస్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
Date : 08-12-2024 - 7:29 IST -
#Trending
Sama Ram Mohan Reddy: వంచన కేసీఆర్ కుటుంబం పెటెంట్… వారు తప్ప ఎవరూ చేయలేరు
Sama Rammohan Reddy : ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. చార్జీషీట్లు విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ చార్జీ షీట్లపై కాంగ్రెస్ నాయకులు తమ స్టైల్లో సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 08-12-2024 - 6:07 IST -
#Speed News
CM Revanth Reddy : తొలి ఏడాది వ్యవసాయ రుణమాఫీ, ఉపాధి కల్పనలో రికార్డ్ సృష్టించాం
CM Revanth Reddy : 21 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం ద్వారా 25 లక్షల మంది రైతుల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కంటే ఎక్కువగా ఉన్న చక్కటి రకం వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ను కూడా ప్రభుత్వం చెల్లించింది. రైతులకు 24/7 ఉచిత విద్యుత్ను కూడా అందించింది.
Date : 08-12-2024 - 4:28 IST -
#Telangana
Jagadish Reddy : ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్య
Jagadish Reddy : నల్గొండలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను, తెలంగాణ తల్లి రూపు మార్పును తీవ్రంగా ఎండగట్టారు. తాము ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో ఉంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
Date : 08-12-2024 - 4:12 IST -
#Speed News
BRS: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్షీట్.. కేటీఆర్ డుమ్మా..
BRS: 'ఎడతెగని వంచన' అంటూ బీఆర్ఎస్ చార్జ్ షీట్ను ఆదివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఈ చార్జ్ షీట్ను ఆవిష్కరించారు.
Date : 08-12-2024 - 2:06 IST -
#Telangana
Harish Rao : ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు మార్చడం, మోసం చేయడం మాత్రమే అని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఎన్నికల హామీ ప్రకారం ఆర్ఆర్ఆర్ బాధితులకు హామీ ఇచ్చినంతవరకు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
Date : 07-12-2024 - 2:02 IST -
#Telangana
Indiramma Houses: ఈనెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక!
ప్రజా విజయోత్సవంలో భాగంగా రేపు సీఎం రేవంత్ సర్కార్ పేదవాడి సొంతింటి కల సాకారం చేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల ఎంపికకు రంగం సిద్ధం చేసింది. పారదర్శకంగా ఎంపికకు మొబైల్ యాప్ను లాంచ్ చేయనుంది.
Date : 04-12-2024 - 5:39 IST -
#Telangana
Minister Jupally Krishna Rao: కాంగ్రెస్ పాలన దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష: మంత్రి జూపల్లి
70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని మంత్రి విమర్శించారు.
Date : 01-12-2024 - 2:27 IST -
#Telangana
BRS : బీఆర్ఎస్ దీక్షా దివస్.. ఒక్కటి మిస్సయ్యింది ‘పుష్ప’…
BRS : నిన్న, BRS దీక్షా దివస్ 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అమరవీరుల స్మారక చిహ్నాల వద్ద బీఆర్ఎస్ నాయకులు సమావేశాలు, ర్యాలీలు, ప్రార్థనలు నిర్వహించారు. కరీంనగర్ అలుగునూరులో జరిగిన సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పాల్గొన్నారు.
Date : 30-11-2024 - 12:03 IST -
#Telangana
CM Revanth Reddy : సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్కు వెళ్లి ఓటేశాడు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ఎక్స్లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు… పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు అని ఆయన రాసుకొచ్చారు.
Date : 30-11-2024 - 11:29 IST -
#Telangana
Indiramma House: ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం వారికే.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Date : 29-11-2024 - 7:56 IST -
#India
Delhi : ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు.
Date : 26-11-2024 - 1:42 IST -
#Telangana
Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Kaushik Reddy : బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజూరాబాద్ లో ధర్నా, నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 24-11-2024 - 1:37 IST -
#Speed News
Harish Rao : రైతుల ధాన్యం అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపట్టడం లేదు
Harish Rao : కాంగ్రెస్ నేతలు కేవలం తక్కువ విక్రయాలు జరిగిన ప్రాంతాలపై మాత్రమే రివ్యూలు నిర్వహిస్తుండటం రైతుల సమస్యలపై నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో హరీష్ రావు రెండు రోజుల పర్యటన చేపట్టారు, ఇందులో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు.
Date : 22-11-2024 - 11:04 IST