Telangana News
-
#Andhra Pradesh
కృష్ణా వాటర్ పై ఏపీ, తెలంగాణ వార్.. జిల్లెడుబండ రిజర్వాయర్ నిర్మాణంపై వివాదం
ఏపీ, తెలంగాణ మధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొనసాగుతోంది. ఆ క్రమంలో తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం వద్ద నిర్మిస్తోన్న జిల్లెడుబండ రిజర్వాయర్ గురించి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.
Published Date - 03:56 PM, Tue - 5 October 21 -
#Telangana
తెలంగాణపై ఎందకింత చిన్నచూపు!
తెలంగాణ పర్యాటక ప్రాంతాలను కేంద్రం పట్టించుకోవడం లేదా..? ఇక్కడి టూరిజం ప్రాంతాలకు నిధులు మంజూరు చేయడం లేదా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.
Published Date - 02:23 PM, Tue - 5 October 21 -
#Telangana
తెలంగాణపై పులి పంజా..రియల్ ఎస్టేట్ తో జనంపై వేట
తెలంగాణ గ్రామాలు, పట్టణాలు, నగరాలలో తరచూ చిరుత, పులి, ఎలుగబంటులు కనిపిస్తున్నాయి. గత నవంబర్, డిసెంబర్లో హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలో రెండు చిరుతలను అటవీ అధికారులు పట్టుకున్నారు.
Published Date - 03:33 PM, Fri - 1 October 21 -
#Covid
ముంచుకొస్తున్న మూడో వేవ్..తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
రాష్ట్రంలో మూడవ కోవిడ్ వేవ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యపరమైన అవసరాలను తీర్చడానికి పూర్తిగా సన్నద్ధమైంది. కోవిడ్ మొదటి, రెండో వేవ్ లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న టీఎస్ గవర్నమెంట్.. ఇప్పుడు అన్నిరకాలుగా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమయింది.
Published Date - 03:48 PM, Thu - 30 September 21 -
#Huzurabad
హుజూరాబాద్ పీఠం దక్కేది ఎవరికో.. అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే!
హుజూరాబాద్ ఉప ఎన్నికను పరిశీలిస్తే.. సాధారణ ఎన్నికలు అప్పుడే వచ్చాయా అన్నట్టు ఉంది కదా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బె చెప్పడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నిక అని పార్టీలకు సవాల్ ప్రతిష్టాత్మకంగా మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కు, ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు... ఇలా ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికను ఒక్కసారి విశ్లేషిస్తే..
Published Date - 03:24 PM, Thu - 30 September 21 -
#South
పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ.. జహీరాబాద్ లో మహీంద్ర కే2 ట్రాక్టర్ల కంపెనీ
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆ విషయాన్ని మహీంద్ర కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు తెలంగాణ మంచి కేంద్రమని ట్వీట్ చేశారు
Published Date - 03:04 PM, Thu - 30 September 21 -
#South
2031 నాటికి వరదల్లో హైదరాబాద్..స్కాలర్ స్వాతి చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలలు ఇవే
అసాధారణ వర్షపాతం కారణంగా హైద్రాబాద్ 2031 నాటికి మునిగిపోతుందా? ఇప్పుడున్న వరద నీటి ప్రవాహం నెట్ వర్క్, మూసి నదిని ప్రక్షాళన చేయకపోతే..వరద ముప్పు భాగ్యనగరానికి తప్పదని హైద్రాబాద్ బిట్స్ పిలానీ స్కాలర్ వేముల స్వాతి అధ్యయనం చెబుతోంది.
Published Date - 02:59 PM, Thu - 30 September 21 -
#Telangana
తెలంగాణకు గులాబ్ గుబులు.. వాయుగుండ ప్రభావంతో నేడూ అలర్ట్
ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టు.. వరుణుడు విరుచుకుపడ్డాడు. ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురవడంతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు వణికిపోయాయి.
Published Date - 12:38 PM, Tue - 28 September 21 -
#Telangana
వైఎస్ తరహాలో షర్మిల పాదయాత్ర.. చేవెళ్ల నుంచి అక్టోబర్ 20న శ్రీకారం
రాజన్న రాజ్యం కోసం షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. చేవెళ్ల నుంచి ప్రారంభించి మళ్లీ అక్కడే పాదయాత్రను ముగించేలా బ్లూ ప్రింట్ ను రూపకల్పన చేశారు.
Published Date - 03:31 PM, Tue - 21 September 21 -
#Telangana
ఇద్దరు మొనగాళ్లు ..వైట్ ఛాలెంజ్ నాటకంలో బూటకం
వైట్ ఛాలెంజ్ లో రేవంత్ , కేటీఆర్ లలో ఎవరు నెగ్గారు? ఎవరు ఓడారు? ఎవరి వ్యూహంలో ఎవరు పడ్డారు? వాళ్లిద్దరూ గోడ మీద పిల్లుల్లా ఎలా జారుకున్నారు?.. ఇవీ, ఇప్పుడు సామాన్యుల ముందుకు మెదులుతున్న ప్రశ్నలు. నాటకీయంగా ఇరువురి రాజకీయాన్ని రెండు రోజులుగా నడిపారు. ఛాలెంజ్ విసిరిన రేవంత్ టైం ప్రకారం అనుచరులతో గన్ పార్క్ వద్దకు చేరుకుని రక్తికట్టించారు. వైట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూనే..రాహుల్ ను టార్గెట్ చేసి..కేటీఆర్ జారుకున్నాడు. ఓటుకు నోటు కేసులో […]
Published Date - 01:23 PM, Mon - 20 September 21 -
#Telangana
నిధులివ్వండి ప్లీజ్.. నిర్మలమ్మకు 210కోట్ల టెండర్
తెలంగాణ కు నిధులు ఇవ్వాలని జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ కోరారు. విభజన చట్టంలోని 10 జిల్లాల ప్రాతిపదికన కాకుండా ప్రస్తుత 33 జిల్లాల లెక్కన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఐజీఎస్టీ పరిహారం రూపంలో 210 కోట్లు రావాలని నిర్మలా సీతారామన్ కు గుర్తు చేశారు.
Published Date - 04:21 PM, Sat - 18 September 21 -
#Telangana
తెలంగాణ రెవెన్యూ భేష్ ..భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 4 వ స్థానం
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారం భారత దేశంలో తెలంగాణ నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి ప్లేస్ తో తమిళనాడు రెండో స్థానంలో కర్నాటక మూడో స్థానాన్ని బెంగాల్ కైవసం చేసుకున్నాయి. ఆర్బీఐ జాబితా ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బుధవారం విడుదల చేసిన “హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ 2020” ప్రకారం, దేశానికి […]
Published Date - 05:16 PM, Thu - 16 September 21