Telangana Govt
-
#Telangana
TS Traffic Challans : పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం (TS Govt) వాహనదారులకు () గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్లలు (Pending Traffic Challans) రూ. 2 కోట్లకు పైగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాహనదారులు తీపి కబురు (Good News) అందించింది. టూవీలర్ పై 80 శాతం (Discount of 80 percent), ఫోర్ వీలర్స్, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్ (60 Percent Discount) ఇస్తున్నట్లు తెలిపింది. లారీలతో […]
Published Date - 07:19 PM, Fri - 22 December 23 -
#Telangana
Medaram Maha Jatara : మహా జాతరకు రూ.75కోట్ల విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
2024 ఫిబ్రవరిలో నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Medaram Maha Jatara)కు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వూలు జారీ చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని..వారి మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి లో జరగబోయే ఈ జాతరకు సంబదించిన […]
Published Date - 03:20 PM, Sat - 16 December 23 -
#Speed News
AP Vs Telangana : సాగర్పై ఏపీ వర్సెస్ తెలంగాణ.. జల జగడం ఎందుకు ?
AP Vs Telangana : నాగార్జున సాగర్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.
Published Date - 09:41 AM, Fri - 1 December 23 -
#Telangana
Telangana – EC : హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య.. కొత్త సీపీలు, ఎస్పీలు, కలెక్టర్ల జాబితా ఇదీ..
Telangana - EC : సీపీలు, ఎస్పీల నియామకానికి సంబంధించిన జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పంపించింది.
Published Date - 05:25 PM, Fri - 13 October 23 -
#Telangana
Gaddar Demise: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు
విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉద్యమ కెరటం ప్రజాయుద్ధనౌక గద్దర్ మరణం ప్రతిఒక్కరిని కంటతడిపెట్టిస్తుంది.
Published Date - 06:12 AM, Mon - 7 August 23 -
#Telangana
Telangana : మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం.. ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కార్
సీఎం కేసీఆర్ మైనారిటీలకూ తీపి కబురు తెలిపారు
Published Date - 04:07 PM, Sun - 23 July 23 -
#Telangana
CM KCR: సర్పంచులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. పంచాయతీలకు రూ.1190 కోట్లు!
గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:29 PM, Tue - 23 May 23 -
#Telangana
DA For Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరైంది. ఈ ప్రయోజనం 1 జూలై 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయంతో పెరిగిన DA జనవరి పెన్షన్తో పాటు ఫిబ్రవరిలో పెన్షనర్లకు ఇవ్వబడుతుంది.
Published Date - 06:50 AM, Tue - 24 January 23 -
#Telangana
CS Shantha Kumari: తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి!
తెలంగాణ సీఎస్ గా శాంతకుమరి (Shantha Kumari) ని నియమించారు
Published Date - 03:38 PM, Wed - 11 January 23 -
#Cinema
Krishnam Raju Funeral: కృష్ణంరాజుకు తలకొరివి పెట్టేది ప్రభాస్ కాదట..!!
ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయనాయకుడు కృష్ణంరాజుకు మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతపోయింది.
Published Date - 10:38 AM, Mon - 12 September 22 -
#Speed News
TS Jobs: తెలంగాణాలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది.
Published Date - 09:48 AM, Thu - 16 June 22 -
#Telangana
Fertility Centers: సర్కారు వారి ‘సంతాన సాఫల్య కేంద్రాలు’
ఇది నిజంగా మహిళలకు శుభవార్తే. సంతానం లేక చాలామంది ఆవేదనకు గురవుతారు.
Published Date - 11:33 AM, Wed - 11 May 22 -
#Speed News
TS Govt: ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో
Published Date - 01:20 PM, Wed - 13 April 22 -
#Special
Inspire Job Seekers: నిరుద్యోగులకు హాట్ స్పాట్ ‘ఆ ఇల్లు’
మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో పాడుబడిన ఇల్లు నిరుద్యోగ యువకులకు హాట్స్పాట్గా మారింది.
Published Date - 12:57 PM, Fri - 18 March 22 -
#Speed News
CM KCR: ‘దళిత బంధు’తో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి!
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏటా దళిత బంధు పథకం ద్వారా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.
Published Date - 11:02 PM, Tue - 15 March 22