Stampede
-
#South
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ, తొక్కిసలాటలో ఒకరు మృతి
శబరిమల ఆలయంలో నిర్వహణ లోపంపై కేరళలో నిరసనలు చెలరేగాయి.
Published Date - 04:49 PM, Wed - 13 December 23 -
#Sports
Stadium Stampede : 12 మంది మృతి..స్టేడియంలో తొక్కిసలాట
Stadium Stampede : ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 01:26 PM, Sun - 21 May 23 -
#South
4 Women Killed: తమిళనాడులో విషాదం.. తొక్కిసలాటలో నలుగురు మహిళల మృతి
తమిళనాడులో ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 4 మహిళలు మృతి (4 Women Killed) చెందారు. 12 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తిరుప్పత్తూరు జిల్లాలోని వాణియంబాడి వద్ద జరిగే తైపూసం ఉత్సవం సందర్భంగా ఉచితంగా చీరలు, ధోవతులు పంపిణీ చేయడానికి టోకెన్లు జారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 07:36 AM, Sun - 5 February 23 -
#Andhra Pradesh
CBN Case : తొక్కిసలాటపై జగన్ కమిషన్, చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే దిశగా..?
చంద్రబాబు(CBN Case) దూకుడును ఆపడానికి ఏపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది.
Published Date - 04:55 PM, Fri - 20 January 23 -
#Andhra Pradesh
Chandrababu Sabha Stampede: చంద్రబాబు సభలో అపశృతి..7గురు మృతి!
Andhra Pradesh నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన 'ఇదేంకర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.
Published Date - 09:49 PM, Wed - 28 December 22 -
#Speed News
Cricket Tickets:మంత్రి మందలింపుతో దిగొచ్చిన హెచ్ సీఏ.. ఈ రోజు రాత్రి నుంచి పేటిఎం ఇన్ సైడర్లో టికెట్ల విక్రయాలు
సరైన ప్రణాళిక లేకుండానే భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాన్ని చేపట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మందలింపుతో ఎట్టకేలకు దిగివచ్చింది.
Published Date - 05:35 PM, Thu - 22 September 22 -
#Speed News
Breaking : జింఖాన గ్రౌండ్స్ లో గాయపడిన మహిళ చనిపోలేదు..యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది-డీసీపీ నార్త్ జోన్
సికింద్రాబాద్ జింఖాన మైదానంలో గాయపడిన మహిళ చనిపోలేదు..యశోద లో చికిత్స పొందుతుందని . నార్త్ జోన్ అదనపు డీసీపీ తెలిపారు.
Published Date - 01:05 PM, Thu - 22 September 22 -
#Speed News
Stampede: కచేరీలో తొక్కిసలాట 9మంది దుర్మరణం..మృతుల పెరిగే అవకాశం..!!
గ్వాటెమాలాలో గురువారం జరిగిన తొక్కిసలాటలో 9మంది మరణించారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Date - 08:39 AM, Fri - 16 September 22 -
#India
Vaishno Devi: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట 12 మంది మృతి
జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం కావడంతో వైష్ణోదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
Published Date - 08:58 AM, Sat - 1 January 22