Stampede
-
#Trending
Stampede : అప్పుడు అల్లు అర్జున్ అరెస్టు.. ఇప్పుడు ఎవర్ని ? – నెటిజన్ల ప్రశ్నలు
Stampede : అప్పట్లో ఒకరు చనిపోతే ఓ సినీ నటుడిని బాధ్యుడిగా చూడగలిగిన అధికారులు, ఇప్పుడు 11 మంది మరణించినా నిజమైన బాధ్యులను అరెస్ట్ చేస్తారా? అన్న సందేహాన్ని వారు పెంచుతున్నారు
Date : 05-06-2025 - 7:48 IST -
#Speed News
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘటన తర్వాత కూడా లోపల జట్టు సన్మాన కార్యక్రమం కొనసాగింది. విజయం సాధించిన 24 గంటల్లో అభిమానుల మృతి ఘటనపై విరాట్ కోహ్లీ స్పందన వ్యక్తం చేశాడు.
Date : 05-06-2025 - 7:04 IST -
#India
Stampede : ఇప్పటివరకు జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 175 మంది మృతి
Stampede : 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఎగబడి ఆరుగురు చనిపోగా, అదే నెలలో మహాకుంభమేళా సందర్భంగా మరో 30 మంది మృతి చెందారు
Date : 04-06-2025 - 8:27 IST -
#India
RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి
భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Date : 04-06-2025 - 5:50 IST -
#Telangana
Sandhya Theater incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్.. ఎక్కడికి తరలించారంటే.?
పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
Date : 29-04-2025 - 8:55 IST -
#India
Delhi Railway Station Stampede : ఢిల్లీ తొక్కిసలాటకు ఆ పుకారే కారణమా..?
Delhi Railway Station Stampede : మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారని జయప్రకాశ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు
Date : 16-02-2025 - 7:43 IST -
#India
Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట..18 మంది మృతి
Delhi Stampede : ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో రైలు ఎక్కే క్రమంలో తోపులాట ప్రారంభమైంది
Date : 16-02-2025 - 7:01 IST -
#Sports
Cuttack Stampede: భారత్-ఇంగ్లండ్ వన్డే మ్యాచ్కు ముందు తొక్కిసలాట.. 15 మందికి గాయాలు!
భారత జట్టు 2022లో కటక్లో చివరి మ్యాచ్ ఆడింది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ఈ మైదానంలో జరగనుంది.
Date : 05-02-2025 - 5:10 IST -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియల్ ఎంక్వైరీ..
Tirupati Stampede : ఈ విచారణ మొదటి దశలో, న్యాయ విచారణ కమిషన్ ముందు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.
Date : 04-02-2025 - 11:29 IST -
#Devotional
Mahakumbh Mela Stampede : అఖాడా పరిషత్ కీలక నిర్ణయం
Mahakumbh Mela Stampede : వసంత పంచమి రోజున స్నానానికి రావాలని విజ్ఞప్తి చేసారు
Date : 29-01-2025 - 11:49 IST -
#Devotional
Mahakumbh Stampede: మౌని అమావాస్య కలిసి రావటంలేదా? కుంభమేళాలో గతంలో కూడా తొక్కిసలాట ఘటనలు!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభానికి దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు రెండవ అమృత స్నాన్ మహాకుంభంలో జరగనుంది.
Date : 29-01-2025 - 9:28 IST -
#Devotional
Mahakumbh Mela Stampede : కుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి..?
Mahakumbh Mela Stampede : మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా లక్షలాది భక్తులు సంగమం వద్దకు చేరుకున్నారు
Date : 29-01-2025 - 6:59 IST -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత
Tirupati Stampede : ఈ సందర్భంగా, టీటీడీ తరపున 25 లక్షల రూపాయల పరిహారం, బోర్డు సభ్యుల తరఫున 2.5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలలో ఒకరు టీటీడీలో పనిచేస్తుంటే, ఆ కుటుంబాలకు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా చదువుకుంటున్న పిల్లలకు సహాయం అందించేందుకు కూడా వాగ్దానాలు ఇచ్చారు.
Date : 12-01-2025 - 12:54 IST -
#Andhra Pradesh
Tirupati Stampede: తొక్కిసలాట మృతులకు రేపు ఎక్స్గ్రేషియా చెక్కుల పంపిణీ!
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది.
Date : 11-01-2025 - 3:39 IST -
#Andhra Pradesh
Stampede : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ
ఈరోజు సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు.
Date : 10-01-2025 - 1:59 IST