Sports News
-
#Sports
Hardik Pandya: పాక్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డు!
యూఏఈపై జరిగిన మొదటి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. తర్వాత 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 27 బంతుల్లోనే సునాయాసంగా ఛేదించింది.
Date : 14-09-2025 - 9:56 IST -
#Sports
BCCI: భారత్- పాక్ మ్యాచ్ జరగకుంటే.. బీసీసీఐకి ఎంత నష్టం?
ఇలాంటి హై-ప్రొఫైల్ మ్యాచ్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్లుగా మారడానికి క్యూ కడతాయి. ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాకు టైటిల్ స్పాన్సర్ లేదు. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్ చట్టం తర్వాత డ్రీమ్11, బీసీసీఐ ఒప్పందం ముగిసింది.
Date : 14-09-2025 - 7:15 IST -
#Sports
Gautam Gambhir: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. కోచ్ గంభీర్ స్పందన ఇదే!
టీమ్ ఇండియా హెడ్ కోచ్గా మారడానికి ముందు ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు జరగకూడదని చెప్పారు.
Date : 14-09-2025 - 2:19 IST -
#Sports
India-Pak Match: భారత్- పాకిస్థాన్ మ్యాచ్ రద్దు అవుతుందా?
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 మంది పర్యాటకులలో కాన్పూర్కు చెందిన శుభమ్ ద్వివేది కూడా ఉన్నారు. ఉగ్రవాదులు శుభమ్ను కూడా చంపేశారు.
Date : 13-09-2025 - 8:35 IST -
#Sports
Jersey Sponsorship: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్పై బిగ్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ!
బీసీసీఐ, డ్రీమ్ 11 మధ్య 2023లో ఒప్పందం కుదిరింది. ఇది మార్చి 2026 వరకు కొనసాగాలి. కానీ ఆగస్టు 2025లోనే ఈ ఒప్పందం ముగిసింది.
Date : 13-09-2025 - 5:50 IST -
#Sports
BCCI: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు దూరంగా బీసీసీఐ?!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను ఆపాలని కోరుతూ నలుగురు న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను వెంటనే విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
Date : 13-09-2025 - 2:49 IST -
#Sports
Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్లోకి అడుగుపెట్టే టీమిండియా ఆటగాడు ఎవరంటే?
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. గత 10 టీ20 ఇన్నింగ్స్లలో హార్దిక్ 250 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ హార్దిక్ అదరగొడుతున్నాడు.
Date : 12-09-2025 - 10:34 IST -
#Sports
Asia Cup 2025: ఎల్లుండి భారత్- పాక్ మ్యాచ్.. పిచ్ పరిస్థితి ఇదే!
దుబాయ్లోని ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 111 మ్యాచ్లు జరిగాయి. వీటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 51 మ్యాచ్లలో గెలిచింది. రన్స్ ఛేదించిన జట్లు 59 మ్యాచ్లలో విజయం సాధించాయి.
Date : 12-09-2025 - 8:28 IST -
#Sports
Asian T20I Team: బ్రెట్ లీ ఆల్-టైమ్ టీ20 ఆసియా జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు!
బ్రెట్ లీ తన జట్టులో ఇద్దరు పాకిస్థానీ ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఒకరు మాజీ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ కాగా, మరొకరు హారిస్ రౌఫ్. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో బాబర్ అనే పేరు ఉన్నప్పటికీ అది బాబర్ ఆజం కాదు.
Date : 12-09-2025 - 2:05 IST -
#Sports
IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్.. తీవ్రంగా శ్రమిస్తున్న ఇరు జట్లు!
భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ సెప్టెంబర్ 12న ఒమన్తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వారి సన్నాహాలకు ఒక మంచి అవకాశం. ఒమన్తో ఆడి తమ జట్టును పరీక్షించుకుని భారత్తో తలపడటానికి సిద్ధమవుతారు.
Date : 11-09-2025 - 11:04 IST -
#Sports
India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న జరగనున్న మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టడానికి కోర్టు నిరాకరించింది.
Date : 11-09-2025 - 4:45 IST -
#Sports
Womens World Cup 2025: చరిత్రలో తొలిసారిగా మహిళా అంపైర్లు, రిఫరీల ప్యానెల్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ లో మొదటిసారిగా పూర్తిగా మహిళా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది.
Date : 11-09-2025 - 4:00 IST -
#Speed News
Asia Cup 2025: యూఏఈపై భారత్ ఘన విజయం!
టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్లో యూఏఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది.
Date : 10-09-2025 - 10:10 IST -
#Sports
India vs UAE: 57 పరుగులకే కుప్పకూలిన యూఏఈ!
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే ఈ మ్యాచ్లో అత్యంత కీలకంగా మారారు. తమ అద్భుతమైన బౌలింగ్తో యూఏఈ బ్యాట్స్మెన్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. కులదీప్ యాదవ్ కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.
Date : 10-09-2025 - 9:33 IST -
#Sports
Rohit Sharma: ఆసియా కప్ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ షాకింగ్ పోస్ట్!
భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్కు ముందు కఠిన సాధన చేస్తున్నాడు. భారత జట్టు అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
Date : 10-09-2025 - 7:13 IST