Secunderabad
-
#Speed News
Secunderabad: తప్పతాగి పడిపోయిన తల్లిదండ్రులు.. చిన్నారి కిడ్నాప్?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది మద్యానికి బాగా అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎక్కడ ఉన్నారు అన్న సంగతిని కూడా మర్చిపోతున
Date : 06-07-2023 - 4:21 IST -
#Speed News
Hyderabad: నగరంలో పట్టుబడ్డ గంజాయి బ్యాచ్
తెలంగాణాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా ఇప్పటికే చాలా వరకు తగ్గింది. అయితే కొందరు కేటుగాళ్లు అతితెలివి ప్రదర్శించి గంజాయి రవాణాను యధేచ్చగా సాగిస్తున్నారు.
Date : 05-07-2023 - 2:01 IST -
#Speed News
Fake Doctor: వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?
సమాజంలో రోజురోజుకీ నకిలీ డాక్టర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకమైన ప్రజల జీవితాలతో ఆటాడుతున్నారు. కొందరు డాక్టర్లు అనే పేరు చెప్పుకుంటూ న
Date : 08-06-2023 - 3:53 IST -
#India
PM Narendra Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన
ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ కు వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి చెన్నైకి వెళ్లనున్నారు.
Date : 08-04-2023 - 10:41 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఎప్పుడంటే..!
భారతదేశపు మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రమైన తిరుపతిని తెలంగాణలోని సికింద్రాబాద్కు..
Date : 31-03-2023 - 12:00 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఏప్రిల్ 8న ప్రారంభం..?
మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) సికింద్రాబాద్-తిరుపతి మధ్య గుంటూరు మీదుగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ మార్గం అమల్లోకి వస్తే ఇది చాలా విజయవంతమైన లైన్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Date : 25-03-2023 - 12:27 IST -
#Speed News
CM KCR: సికింద్రాబాద్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా!
అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Date : 17-03-2023 - 12:31 IST -
#Telangana
Fire Accident: సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident)లో కనీసం ఆరుగురు మరణించారు. ప్రాణాలు కోల్పోయిన 6 మందిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
Date : 17-03-2023 - 6:54 IST -
#Speed News
Belagavi Express: బెలగావి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు
సికింద్రాబాద్ నుంచి బెలగావి (Belagavi)వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా విన్న ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు డాగ్స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో రైలులో తనిఖీ చేపట్టారు.
Date : 23-02-2023 - 8:51 IST -
#Telangana
Fire Breaks Out: సికింద్రాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లిలోని శ్రీ లా హాట్స్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం (Fire Breaks Out) జరిగింది. బీ బ్లాక్లోని ఏడో అంతస్తులో ఓ ఇంట్లోని పూజ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూజ గదిలో వెలిగించిన దీపం ద్వారా మంటలు అంటుకున్నాయి.
Date : 28-01-2023 - 7:41 IST -
#Telangana
Three More Vande Bharat Trains: తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు
ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Date : 22-01-2023 - 1:35 IST -
#Telangana
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గరు సజీవ దహనం!
అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని తెలుస్తోంది.
Date : 20-01-2023 - 12:00 IST -
#Speed News
Fire Accident: సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్లోని రాంగోపాల్పేట్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. డెక్కన్ నైట్వేర్ స్టోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో గోదాంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగాయి.
Date : 19-01-2023 - 2:51 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు నేడు ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Date : 15-01-2023 - 6:45 IST -
#South
Vande Bharath: వందేభారత్ రైలు పరుగులు.. వారంలో ఆరు రోజుల టైమింగ్స్ ఇవే!
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
Date : 13-01-2023 - 10:07 IST