Secunderabad
-
#Telangana
జనవరి 13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘కైట్ ఫెస్టివల్’
ప్రతి ఏడాది 'కైట్ ఫెస్టివల్' సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఎంతో అట్టహాసంగా జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుక కేవలం గాలిపటాల ఎగురవేతకే పరిమితం కాకుండా, దేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా అనేక వినూత్న ప్రదర్శనలతో ముందుకు రాబోతున్నారు.
Date : 19-12-2025 - 7:45 IST -
#India
South Central Railway : టికెట్ లేని ప్రయాణం.. రూ. కోటి ఫైన్ వసూలు
South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులు దొరికారు. మొత్తం 16 వేల మంది టికెట్ లేకుండా
Date : 15-10-2025 - 9:26 IST -
#Telangana
MMTS Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉదయం 4 గంటల వరకు రైళ్లు!
గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మేము అన్ని ఏర్పాట్లు చేశాము. అదనపు సిబ్బందిని కూడా నియమించాము. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని తెలిపారు.
Date : 06-09-2025 - 9:54 IST -
#Speed News
Gandhi Hospital: కడుపులో షేవింగ్ బ్లేడ్ ముక్కలు.. ఆపరేషన్ లేకుండా రోగిని కాపాడిన గాంధీ వైద్యులు
Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన ఘనత సాధించారు. కుటుంబ సమస్యల కారణంగా క్షణిక ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలుగా చేసి మింగిన ఘటనలో, శస్త్రచికిత్స లేకుండా వైద్యులు ఆయన ప్రాణాలను రక్షించారు.
Date : 23-08-2025 - 11:15 IST -
#Telangana
Telangana : సృష్టి ఫెర్టిలిటీ కేసు..నేరాన్ని అంగీకరించిన డాక్టర్ నమ్రత
పోలీసుల విచారణ ప్రకారం, డాక్టర్ నమ్రత విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం తదితర నగరాల్లో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపారు. సరోగసి (అక్రమ గర్భధారణ పద్ధతి) పేరుతో మహిళల మాయమాటలు చెప్పి, కుటుంబాలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె రూ.20 లక్షల నుండి రూ.30 లక్షల వరకు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Date : 16-08-2025 - 1:33 IST -
#India
Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త..దేశవ్యాప్తంగా 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై
మంత్రి పేర్కొన్నట్లుగా దేశంలోని ఎక్కువశాతం రైల్వే స్టేషన్ల పరిధిలో ఇప్పటికే టెలికాం సంస్థలు 4జీ మరియు 5జీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులు తమ మొబైల్ డేటా ద్వారా ఈ సేవలను వినియోగిస్తున్నారు. అయితే ప్రయాణికుల మరింత సౌలభ్యార్థం కోసం, 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం అని వెల్లడించారు.
Date : 12-08-2025 - 4:19 IST -
#Telangana
Illegal Surrogacy Racket : బిచ్చగాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరణ
Illegal Surrogacy Racket : రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు, శాంపిల్స్ సేకరించేటప్పుడు అసభ్య వీడియోలు చూపుతూ లైంగిక దృక్కోణంలో మానవ హక్కులను అతిక్రమించినట్లు చెబుతున్నారు
Date : 29-07-2025 - 8:06 IST -
#Telangana
Sec-bad Test Tube Baby Center : ఆ వీడియోలు చూపిస్తూ స్పెర్మ్ సేకరణ
Sec-bad Test Tube Baby Center : క్లినిక్ నిర్వాహకులు పోర్న్ వీడియోలు చూపిస్తూ, వీర్య కణాలను సేకరిస్తూ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు
Date : 27-07-2025 - 7:34 IST -
#Telangana
Lashkar Bonalu: నేడు ఘనంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు.. సీఎం రేవంత్ ఏం చేయనున్నారంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు కూడా బోనం, పట్టు వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Date : 13-07-2025 - 7:30 IST -
#India
Pakistani Spies : హర్యానాలో పాక్ గూఢచారుల ముఠా.. పహల్గాం ఉగ్రదాడితో లింక్ ?
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్(Pakistani Spies) కోసం గూఢచర్యం చేస్తూ గతవారమే అరెస్టయింది.
Date : 19-05-2025 - 10:50 IST -
#Telangana
Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
జనవరి 13న మహాకుంభ మేళా(Mahakumbh Trains) మొదలైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
Date : 20-02-2025 - 12:16 IST -
#Telangana
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని ఐకానిక్ ఆర్చ్లు ఇక కనిపించవు.. ఎందుకంటే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) అనగానే అందరికీ మూడు ఆర్చ్లు గుర్తుకు వస్తాయి.
Date : 15-02-2025 - 1:18 IST -
#Telangana
TGSRTC : శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రయాణం ఇక సులభం..
TGSRTC : హైదరాబాద్ నగరవాసులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణం ఇక సులభం కానుంది. టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) కొత్తగా పుష్పక్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి ఎయిర్పోర్ట్కు ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో క్యాబ్ ఛార్జీల భారాన్ని భరించాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఆర్టీసీ సేవలను సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.
Date : 12-02-2025 - 10:59 IST -
#India
Ashwini Vaishnaw : సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు..
కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1326కి.మీ కవచ్ టెక్నాలజీ పనిచేస్తోందని తెలిపారు.
Date : 03-02-2025 - 6:18 IST -
#Speed News
Secunderabad : సికింద్రాబాద్ – షాలీమార్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు
సికింద్రాబాద్(Secunderabad) నుంచి షాలీమార్ మధ్య ఈ ఎక్స్ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంటుంది.
Date : 09-11-2024 - 9:04 IST