Secunderabad
-
#Speed News
Hyderabad : హైదరాబాద్లో మరో సొరంగ మార్గం.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
చాలా సందర్భాల్లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేని స్థితిని ట్రాఫిక్ పోలీసులు(Hyderabad) ఎదుర్కొంటున్నారు.
Date : 24-10-2024 - 9:00 IST -
#Telangana
Konda Surekha: మరోసారి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి ఎవరికంటే?
సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు.
Date : 22-10-2024 - 11:47 IST -
#Telangana
BJP MPs : ఆలయాలపై దాడులు.. గవర్నర్కి బీజేపీ ఎంపీల వినతి
BJP MPs : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యాలమ్మ ఆలయం గురించి ఎందుకు స్పందించడం లేదని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Date : 21-10-2024 - 4:23 IST -
#Telangana
Etela House Arrest : ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్
Etela : ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని హిందూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి
Date : 19-10-2024 - 11:48 IST -
#Telangana
Muthyalamma : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంపై పవన్ రియాక్షన్
Muthyalamma : ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు
Date : 16-10-2024 - 12:39 IST -
#Telangana
secunderabad : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం..
secunderabad : ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసమైందని ఉదాయన్నే తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు
Date : 14-10-2024 - 11:46 IST -
#Telangana
Kishan Reddy : సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Kishan Reddy : ఇప్పటివరకు.. సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు.. డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదన్నారు. వారానికి ఒక రైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిసి గోవాకు వెళ్లేదన్నారు.
Date : 06-10-2024 - 2:01 IST -
#Telangana
Cm Revanth Reddy : కుటుంబ డిజిటల కార్డుల ప్రక్రియను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy : కొత్త రేషన్కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. ప్రతి పేదవాడికి ఈ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచమని అన్నారు.
Date : 03-10-2024 - 1:19 IST -
#Speed News
President Droupadi Murmu : 28న హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవాలు
రాష్ట్రపతి(President Droupadi Murmu) భద్రతా ఏర్పాట్లపైనా చర్చ జరిగింది.
Date : 21-09-2024 - 12:58 IST -
#Speed News
TG Number Plates: 18 లక్షలకు అమ్ముడుపోయిన టీజీ నంబర్ ప్లేట్
ఫ్యాన్సీ టీజీ నంబర్ ప్లేట్లను వేలం వేయగా సికింద్రాబాద్ ఆర్టీఓ ఒక నంబర్ ప్లేట్ కి రూ.18.28 లక్షలు దక్కించుకుంది. TG 10 9999 నంబర్ ప్లేట్ను రూ. 6,00,999కి విక్రయించారు. దానిని కొనుగోలు చేసేందుకు ఐదుగురు పోటీదారులు పోటీ పడ్డారు.
Date : 13-07-2024 - 3:23 IST -
#Telangana
Wine Shops : రేపు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్.. 144 సెక్షన్ అమలు
Lok Sabha Elections Counting: హైదరాబాద్లో రేపు వైన్ షాపులు(Wine Shops) బంద్ కానున్నాయి. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జంట నగరాలలో మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రేపు 4.6.2024 ఉదయము 6 గంటలనుండి 5.6.2024 ఉదయం 6 గంటల వరకు వైన్స్ మూసివేయాలని పేర్కొన్నారు హైదరాబాద్ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి. We’re now on WhatsApp. […]
Date : 03-06-2024 - 1:04 IST -
#Telangana
TS : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
Telangana : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు (Telangana Independence Day Celebration) అనుమతి ఇచ్చింది. ఈసీ అనుమతి లభించిన సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈమేరకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో(secunderabad parade ground) రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు ముందుగా గన్పార్క్(Gunpark)లోని అమరవీరుల స్థూపం(Martyrs Memorial […]
Date : 25-05-2024 - 10:44 IST -
#Speed News
Lok Sabha Polls: హైదరాబాద్ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం..!
ప్రస్తుతం దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగగా.. తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన ఎలక్షన్స్ జరగనున్నాయి.
Date : 08-05-2024 - 10:13 IST -
#Telangana
Secunderabad Railway Station : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మరో 5 టికెట్ కౌంటర్లు…
ఇప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అంత తమ సొంతర్లకు పయనం అవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది
Date : 24-04-2024 - 5:53 IST -
#Speed News
KTR: చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం: కేటీఆర్
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేరారు.
Date : 27-03-2024 - 12:33 IST