School Students
-
#India
Underwater Metro Train: విద్యార్థులతో కలిసి అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించిన మోడీ
Underwater Metro Train: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్తో కోల్కతాలో రవాణా వ్యవస్థ సులభతరం కానున్నది. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 11:30 AM, Wed - 6 March 24 -
#India
APAAR Card: విద్యార్థుల కోసం.. వన్ నేషన్ వన్ ఐడీ కార్డు.. ఎందుకంటే..?
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు కార్డును (APAAR Card) సిద్ధం చేయనున్నారు. ఈ ID ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లాగా ఉంటుంది.
Published Date - 11:35 AM, Wed - 18 October 23 -
#Speed News
MLC Kavitha: శాసన మండలిని సందర్శించిన స్కూల్ విద్యార్థులు, ప్రజాసేవపై కవిత పాఠాలు
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని సందర్శించారు.
Published Date - 04:00 PM, Sat - 5 August 23 -
#Speed News
Free Notebooks: విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ!
ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ. 56.24 కోట్ల విలువైన 1.17 కోట్ల ఉచిత నోట్బుక్లను పంపిణీ చేయనుంది.
Published Date - 12:46 PM, Thu - 1 June 23 -
#Speed News
50 Students Hospitalised: ఫుడ్ పాయిజనింగ్తో 50 మంది విద్యార్థులకు అస్వస్థత
తెలంగాణలోని కుమురభీం-ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు
Published Date - 12:54 PM, Tue - 20 September 22 -
#India
Himachal Pradesh Bus Accident: హిమాచల్ కులులో ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Published Date - 10:40 AM, Mon - 4 July 22 -
#Speed News
Curb Accidents: డ్రైవర్ స్పీడు పెంచినా.. కునుకు తీసినా అలర్ట్ చేసే పరికరం.. స్కూల్ విద్యార్థుల ఆవిష్కరణ
అనుభవాన్ని మించిన గురువు ఉండడు అంటారు. ఆ స్కూల్ స్టూడెంట్స్ కొందరికి ఒక చేదు అనుభవం ఎదురైంది.
Published Date - 08:15 AM, Wed - 29 June 22 -
#South
Dead Lizard: మధ్యాహ్న భోజనంలో బల్లి… 80 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్ణాటకలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. హవేరి జిల్లా రాణిబెన్నూరు సమీపంలోని వెంకటాపుర తండా లోని ప్రాథమిక పాఠశాలలో సాంబర్ లో బల్లి పండింది.
Published Date - 08:40 PM, Mon - 27 December 21 -
#Covid
Omicron Fear: స్కూళ్లకు పంపాలా.. వద్దా.. అయోమయంలో పేరెంట్స్!
ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. మళ్ళీ లక్డౌన్ వచ్చే అవకాశముందని, గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని ఎవరికితోచింది వారు చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించడం ద్వారా ఓమిక్రాన్ ను జయించగలమని వైద్యులు చెబుతున్నారు.
Published Date - 07:00 AM, Thu - 16 December 21