Review Meeting
-
#Andhra Pradesh
Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నసీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష
ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Published Date - 10:24 AM, Sat - 2 August 25 -
#Telangana
Warning : మహబూబ్నగర్ సీఈపై సీఎం రేవంత్ ఆగ్రహం
Warning : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, పునరావాస సమస్యలు పూర్తవ్వకముందే పైపుల బిల్లులు పెట్టడం వివాదాస్పదమవుతోంది
Published Date - 01:33 PM, Thu - 15 May 25 -
#Andhra Pradesh
Home Minister Anitha : ఏపీలో మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్..!
మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి.. అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Published Date - 09:14 PM, Fri - 21 February 25 -
#Devotional
Medaram Jathara : మినీ మేడారం జాతర పనుల పై మంత్రి సీతక్క సమీక్ష
రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Published Date - 06:43 PM, Tue - 7 January 25 -
#Andhra Pradesh
BC-Welfare : నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని సీఎం తెలిపారు.
Published Date - 08:16 PM, Mon - 23 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu : నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
CM Chandrababu : రాష్ట్రంలో మొత్తం రూ. 76 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు.
Published Date - 02:28 PM, Thu - 24 October 24 -
#India
Amit Shah: రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
Amit Shah: ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్ షా త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చత్తీస్గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:55 PM, Sun - 6 October 24 -
#Telangana
CM Revanth Reddy : ఫ్యామిలీ అంగీకరిస్తేనే ఫొటో తీయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
CM Revanth Reddy : కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే సర్వేలో భాగంగా ఆ కుటుంబం ఫోటో తీయాలని చెప్పారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని సూచించారు. కొత్త సభ్యులను చేర్చి చనిపోయిన వారిని తొలగించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Published Date - 06:03 PM, Mon - 30 September 24 -
#Andhra Pradesh
Chandrababu : పరిశ్రమల శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మూడు శాఖలు (గనులు, ఎక్సైజ్, పరిశ్రమల శాఖ)ల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Published Date - 02:57 PM, Wed - 31 July 24 -
#Telangana
Ponnam Prabhakar : రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకుందాం: మంత్రి పొన్నం
డ్రగ్స్ ఫ్రీ సిటీ కి తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని మెడికల్ షాపులలో డ్రగ్స్ సంబంధిత ఔషధాలు బయటపడుతున్నాయన్న ఎమ్మెల్యేల పిర్యాదు తో అలాంటివి ఏం ఉన్న తక్షణమే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
Published Date - 08:09 PM, Mon - 22 July 24 -
#Telangana
CM Revanth : హైడ్రా విధివిధానాలపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు
హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు.
Published Date - 07:02 PM, Fri - 12 July 24 -
#Telangana
Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలి : అధికారులకు సీఎం ఆదేశం
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Published Date - 09:42 PM, Thu - 11 July 24 -
#Telangana
Dharani Portal: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ ధరణి పోర్టల్ రద్దు అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. ఆనాటి నుండి ధరణి పోర్టల్ పై అరోపణలు వెల్లువెత్తాయి. ధరణి పేరిట అనేక భూ ఆక్రమణలకు గురయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగింది.
Published Date - 06:33 PM, Wed - 13 December 23 -
#Speed News
Independence Day 2023: ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరిపించాలని భావిస్తున్నది. వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు
Published Date - 08:01 PM, Tue - 8 August 23 -
#Telangana
Ration Dealers: రేషన్ డీలర్లు సమ్మె ఆలోచన విరమించుకోవాలి: మంత్రి గంగుల
డిమాండ్ల సాధన కోసం రేషన్ డీలర్లు (Ration Dealers) రాష్ట్రవ్యాప్తంగా సమ్మే చేయాలని నిర్ణయించుకున్నారు.
Published Date - 12:48 PM, Thu - 11 May 23