Praja Sangrama Yatra
-
#Telangana
Bandi Sanjay: ప్రజా క్షేత్రంలోకి బండి.. నిర్మల్ నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ షురూ!
కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Date : 23-11-2022 - 12:51 IST -
#Telangana
Bandi Sanjay Yatra: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా.. కారణమిదే..?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది.
Date : 03-10-2022 - 10:18 IST -
#Telangana
PrajaSangramaYatra: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్ పేటలో జరిగింది.
Date : 22-09-2022 - 11:28 IST -
#Speed News
Bandi Sanjay: గ్రేటర్లో బండి యాత్ర.. అడ్డంకులు తప్పవా ?
బీజేపీ తెలంగాణ దళపతి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు.
Date : 11-09-2022 - 8:49 IST -
#Speed News
TRS vs BJP : వరంగల్లో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల బావాబాహీ
వరంగల్లోని జఫర్గఢ్ మండలం కూనూరులో ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ, టీఆర్ఎస్....
Date : 26-08-2022 - 4:54 IST -
#Telangana
Bandi Sanjay: ఆగస్టు 26న పామునూరు నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.
Date : 26-08-2022 - 12:06 IST -
#Telangana
Bandi Sanjay : పాదయాత్రకు` సర్కార్` బ్రేక్ , `బండి` దీక్ష
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రభుత్వం నిలిపివేయడంతో కరీనగర్లోని ఆయన ఇంట్లో దీక్షకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం వాలకాన్ని సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ ను సంజయ్ దాఖలు పరిచారు. మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణకు రానుంది.
Date : 24-08-2022 - 12:48 IST -
#Telangana
Bandi Yatra: ప్రజాసంగ్రామ యాత్రను నిలిపివేయండి!
మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను తక్షణమే నిలిపివేయాలని వర్ధన్నపేట పోలీసులు
Date : 23-08-2022 - 6:03 IST -
#Telangana
Praja Sangrama Yatra 3rd Phase: రేపే బండి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ షురూ!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మంగళవారం మూడో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ (వాకథాన్)ను ప్రారంభించనున్నారు.
Date : 01-08-2022 - 5:13 IST -
#Speed News
Praja Sangrama Yathra : వరంగల్ లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న జేపీనడ్డా!
తెలంగాణలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా ఆగస్టు 26 న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలం పార్టీ యోచిస్తోంది.
Date : 28-07-2022 - 9:00 IST -
#Speed News
Bandi Sanjay: ఆగస్టు 2 నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర తేదీ ఖరారైంది.
Date : 10-07-2022 - 7:15 IST -
#Speed News
Bandi Sanjay: ఇంకెన్నాళ్లు ‘టీఆర్ఎస్’ అరాచక పాలనను భరిద్దాం? – బండి సంజయ్’..!
‘‘భారతీయ జనతా పార్టీకి అసలు సిసలైన బాస్ లు మీరే... రాష్ట్రంలో అవినీతి-నియంత-కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మీరు సాగిస్తున్న పోరాటాలవల్లే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదిగింది.
Date : 10-05-2022 - 11:13 IST -
#Telangana
Amit Shah in TS: బీజేపీపై తీవ్ర ఒత్తిడి.. అమిత్ షా సభకు భారీ జన సమీకరణ కోసం ప్రయత్నాలు
తెలంగాణ గడ్డ రాజకీయ సభలతో దద్దరిల్లుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయమున్నా ఇప్పటినుంచే పోటాపోటీగా భారీ సభలు పెడుతున్నాయి.
Date : 09-05-2022 - 10:33 IST -
#Speed News
TS BJP: అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ప్రజా ‘సంగ్రామ యాత్ర’ ముగింపు సభ. – బండి సంజయ్’..!
రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Date : 08-05-2022 - 8:06 IST -
#Telangana
T-BJP Promise: బీజేపీ అధికారంలోకి రాగానే.. భాగ్యలక్ష్మీ, బైంసా, ఉట్కూర్ గ్రామాలను దత్తత తీసుకుంటా – ‘బండి సంజయ్’
బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మీ దేవాలయం, బైంసా, ఊట్కూర్ ప్రాంతాలను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
Date : 27-04-2022 - 11:24 IST