HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ts People Looking For Change Will Choose Bjp In Next Polls Sadhvi Niranjan Jyoti

PrajaSangramaYatra: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్ పేటలో జరిగింది.

  • By Hashtag U Published Date - 11:28 PM, Thu - 22 September 22
  • daily-hunt
Sadhvi Imresizer
Sadhvi Imresizer

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్ పేటలో జరిగింది. కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారి ఇళ్లపైకి యోగి బుల్డోజర్లు పంపుతున్నారని.. ఇక్కడ కూడా పంపాలా..? వద్దా.? అని ప్రజలను ప్రశ్నించారు. బీజేపీని మతతత్వ పార్టీ అని అంటున్నారని.. టీఆర్ఎస్ ఓవైసీ గురించి ఎందుకు మాట్లాడని ప్రశ్నించారు. భారత్ ను ముక్కలు చేయాలనుకుంటున్న వారు ఎవరని ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలు ఒకటి అవుతున్నాయని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అపుతోందని ఆరోపణలు చేశారు.

కేసీఆర్ బెహామని, దోకాబాజీ అని విమర్శించారు. 190 కోట్ల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని.. రాష్ట్రప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదని ఆమె విమర్శించారు. పేదల మరుగుదొడ్లకు ఇచ్చిన డబ్బులను కూడా కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆమె విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామపంచాయతీలకు ఇవ్వడం లేదని..టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుతింటుందని ఆరోపించారు. పీఎఫ్ఐ ఉగ్రవాదిని పట్టుకుంటే ఓవైసీకి బాధకలుగుతోందని విమర్శించారు. అవినీతికి పాల్పడే వ్యక్తులు మనకు అవసరమా..? బీజేపీ అధికారంలోకి వస్తుంది.. దోపిడిదారులు బిస్తర్ సదురుకోవాల్సిందే అని ఆమె అన్నారు.-

 

Live : Conclusion of #PrajaSangramaYatra4 at Peddamberpet Municipality https://t.co/uLqSuODMMw

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 22, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • praja sangrama yatra
  • Sadhvi Niranjan Jyoti
  • Telangana BJP

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd