HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pm-modi News

Pm Modi

  • Pm Modis Village

    #India

    PM Modis Village: ప్రధాని మోడీ సొంతూరిలో ప్రాచీన నాగరికత ఆనవాళ్లు.. విశేషాలివీ

    PM Modis Village: గుజరాత్‌లోని వాద్​నగర్​.. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వస్థలం. ఇక్కడ 2,800 ఏళ్ల కిందటి మానవ నివాసాల ఆనవాళ్లు బయటపడ్డాయి.

    Date : 17-01-2024 - 10:49 IST
  • Modi Toopran

    #Speed News

    PM Modi: ప్రధాని మోడీ AP పర్యటన ఖరారు, షెడ్యూల్ ఇదే

    PM Modi: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పీఎం మోడీ వివిధ రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించనున్నారు. పాలసముద్రంలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ను సందర్శించనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ జవహర్‌ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ […]

    Date : 14-01-2024 - 10:28 IST
  • Kishan Reddy spoke about BJP MLA Candidates announcement in Telangana

    #Speed News

    Kishan Reddy: ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని పెకిలించారు: కిషన్ రెడ్డి

    Kishan Reddy: ప్రధాని మోడీ హాయంలో దేశంలో పౌరులు సురక్షితంగా జీవిస్తున్నారని, మత కలహాలు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అవ్వకముందు తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు ఉండేవారని చెప్పారు. హైదరాబాద్ గోకల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్, లుంబిని పార్క్‌లో మూడుచోట్ల ఒకేసారి బాంబు బ్లాస్ట్‌లు జరిగాయని చెప్పారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న రైళ్లలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. నరేంద్ర మోదీ […]

    Date : 14-01-2024 - 6:37 IST
  • Gifts From Abroad

    #India

    Ram Temple Event: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు శంకరాచార్యులు దూరం.. కారణాలివే..?

    సనాతన ధర్మంలో శంకరాచార్య పదవి చాలా ముఖ్యమైనది. శంకరాచార్య అనే పదవి హిందూ మతానికి అత్యున్నత గురువు. జనవరి 22న రామాలయంలో జరిగే రాంలాలా పట్టాభిషేక కార్యక్రమానికి (Ram Temple Event) నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు (Shankaracharyas) హాజరుకావడం లేదు.

    Date : 13-01-2024 - 8:55 IST
  • Price Tags Fall

    #India

    Price Tags Fall: లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. చౌకగా మారనున్న వస్తువుల ధరలు..?!

    లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల కానుక ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రోజువారీ ఉపయోగించే వస్తువులు చౌకగా (Price Tags Fall) మారుతాయని తెలుస్తోంది.

    Date : 12-01-2024 - 1:55 IST
  • 𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐓𝐫𝐚𝐜𝐭𝐨𝐫 𝐘𝐨𝐣𝐚𝐧𝐚

    #India

    Fact Check: రైతులకు ‘పీఎం కిసాన్‌ ట్రాక్టర్‌ స్కీమ్‌’.. అసలు నిజం ఇదే..!

    కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 'పీఎం కిసాన్‌ ట్రాక్టర్‌ స్కీమ్‌'ని (𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐓𝐫𝐚𝐜𝐭𝐨𝐫 𝐘𝐨𝐣𝐚𝐧𝐚) ప్రారంభించిందని ఇటీవల ప్రచారం జరిగింది.

    Date : 12-01-2024 - 1:30 IST
  • Modi Emotional

    #India

    Modi Emotional : తొలిసారి ఎమోషనల్ అవుతున్నా.. అయోధ్యలో 11 రోజుల పూజల ప్రారంభోత్సవ వేళ ప్రధాని మోడీ

    Modi Emotional : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతోంది. 

    Date : 12-01-2024 - 11:05 IST
  • Ram Mandir

    #India

    Ram Mandir: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీ

    అయోధ్యలో జరిగే ఆలయ ప్రతిష్ఠాపనకు బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ హాజరవుతారని వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.

    Date : 11-01-2024 - 3:17 IST
  • Lok Sabha Elections

    #India

    Lok Sabha Elections: 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు.. 164 మంది అభ్యర్థులతో తొలి జాబితా..?

    దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కూడా వరుసగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే ధీమాతో సిద్ధమైంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.

    Date : 11-01-2024 - 10:05 IST
  • Vibrant Gujarat Summit

    #India

    Vibrant Gujarat Summit: మోడీ పాలనను ఆకాశానికి ఎత్తిన అదానీ

    వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది.ఈరోజు జనవరి 10న గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమ్మిట్ ను ప్రారంభించారు.

    Date : 10-01-2024 - 4:24 IST
  • Modi Toopran

    #India

    Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు

    Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది.

    Date : 10-01-2024 - 4:02 IST
  • Vibrant Gujarat Global Summit

    #India

    Vibrant Gujarat Global Summit: యూఏఈ అధ్యక్షుడికి మోడీ స్వాగతం

    వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం సాయంత్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు.

    Date : 09-01-2024 - 8:23 IST
  • Lakshadweep

    #India

    Lakshadweep: లక్షద్వీప్‌లో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించడానికి భారతదేశం సన్నాహాలు

    భారతదేశం లక్షద్వీప్‌లోని మినీకాయ్ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇది యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాలను కూడా నడపడానికి వీలు కల్పిస్తుంది.

    Date : 09-01-2024 - 2:53 IST
  • Tribal2

    #Andhra Pradesh

    AP Tribals: నెరవేరనున్న సొంతింటి కల, గిరిజనుల కోసం 53 వేల ఇళ్లు సిద్ధం!

    AP Tribals: పీఎంఏవై-గ్రామీణ పథకం కింద ఎనిమిది ఏపీ జిల్లాల్లోని పేద గిరిజనులకు 53,000 ఇళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ గృహాలు జనవరి 10న కేటాయించబడతాయి. పంపిణీని లాంఛనంగా జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ రూపొందించిన పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 32 లక్షల మంది ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు చేయడం కంటే ఎక్కువ. కేంద్ర నిధులతో కూడిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-G రాష్ట్రంలోని ‘ముఖ్యంగా […]

    Date : 09-01-2024 - 12:44 IST
  • Indians Visited Maldives

    #India

    Indians Visited Maldives: మాల్దీవులను గతేడాది ఎంతమంది భారతీయులు సందర్శించారో తెలుసా..?

    ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన చిత్రాలతో భారత్, మాల్దీవుల (Indians Visited Maldives) మధ్య వివాదం మొదలైంది. ప్రధాని మోదీ చిత్రాలపై మాల్దీవుల మంత్రులు కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

    Date : 09-01-2024 - 8:20 IST
  • ← 1 … 76 77 78 79 80 … 98 →

Trending News

    • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

    • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

    • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

    • డిజిటల్ జనగణన.. 5.72 లక్షలకు పైగా కుటుంబాలు సెల్ఫ్-ఎన్యూమరేషన్!

    • భారత్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

Latest News

  • Inter Results : రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!!

  • Skill Training: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

  • Dacoit First Day Collections : బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్’ వసూళ్ల సునామీ.. !!

  • Gold Price : ఆగని బంగారం ధర..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

  • రెడ్ మీట్ వల్ల నిజంగా క్యాన్సర్ వస్తుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd