Pm Modi
-
#Speed News
PM Modi : దీపావళికి లోకల్ బ్రాండ్స్ కొనండి.. ‘నమో యాప్’లో సెల్ఫీని అప్లోడ్ చేయండి
PM Modi : దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలకమైన పిలుపునిచ్చారు.
Published Date - 07:31 PM, Wed - 8 November 23 -
#Speed News
LK Advani Turns 96: అద్వానీకి బీజేపీ అగ్ర నేతల జన్మదిన శుబకాంక్షలు
మాజీ ఉప ప్రధాని, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ బుధవారం 96వ ఏట అడుగుపెట్టారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీనియర్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్కె అద్వానీ మన దేశాన్ని బలోపేతం చేసే దిశగా సేవలు అందించారని కొనియాడారు.
Published Date - 05:26 PM, Wed - 8 November 23 -
#Speed News
Demonetization: కలకలం రేపిన నోట్ల రద్దుకు ఏడేళ్లు.. నోట్ల రద్దు ఫలితం దక్కిందా..?
నవంబర్ 8, 2016 రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేశారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లను హఠాత్తుగా రద్దు (Demonetization) చేశారు.
Published Date - 01:46 PM, Wed - 8 November 23 -
#Telangana
BJP BC Atma Gourava Sabha: మోడీ నాయకత్వంలో భారత్ 30 ఏళ్ల ప్రగతిని సాధించింది: పవన్
బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బిసి ఆత్మగొరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
Published Date - 07:44 PM, Tue - 7 November 23 -
#India
PM Modi : కాంగ్రెస్ గెలిచినప్పుడల్లా నక్సలైట్లు, టెర్రరిస్టులు బలోపేతమయ్యారు : ప్రధాని మోడీ
PM Modi : ఓ వైపు ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నక్సలిజం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:59 PM, Tue - 7 November 23 -
#Telangana
PM Modi: హైదరాబాద్ కు మోడీ రాక, నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఎల్బీ స్టేడియంను సందర్శించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
Published Date - 11:59 AM, Tue - 7 November 23 -
#Telangana
Telangana BJP Manifesto 2023 : బిఆర్ఎస్ ‘దళిత బంధు’ కు పోటీగా బిజెపి ‘దళిత్ రత్నా’ ..?
బిఆర్ఎస్ ఎలాగైతే దళిత బంధు తో రాష్ట్ర దళితులను ఆకట్టుకుందో..బిజెపి సైతం అదే తరహాలో పధకాన్ని తీసుకరాబోతున్నట్లు తెలుస్తుంది
Published Date - 01:46 PM, Mon - 6 November 23 -
#Speed News
CM Yogi Adityanath: ట్విట్టర్ కింగ్ యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
Published Date - 01:03 PM, Mon - 6 November 23 -
#India
Free Ration Scheme: దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో 5 సంవత్సరాలు ఫ్రీ..!
కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (Free Ration Scheme)ను 5 సంవత్సరాల పాటు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Published Date - 10:15 AM, Sun - 5 November 23 -
#Telangana
PM Modi: నవంబర్ 7న హైదరాబాద్ కు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 7న హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
Published Date - 09:42 PM, Sat - 4 November 23 -
#Speed News
Rishi Sunak- PM Modi: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ఫోన్ లో మాట్లాడిన మోదీ..!
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak- PM Modi)తో టెలిఫోన్లో మాట్లాడారు.
Published Date - 08:34 AM, Sat - 4 November 23 -
#India
PM Modi: గిరిజన మహిళ రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది: మోడీ
ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి, ప్రగతి ప్రయోజనం అందేలా చూడాలన్నదే బీజేపీ విధానమని చెప్పారు.
Published Date - 05:47 PM, Thu - 2 November 23 -
#Telangana
BC Atma Gourava Sabha : ఈ నెల 07 న హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ..
ఈ నెల 07 హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో భారీ సభకు ప్లాన్ చేసారు. బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటీకే ప్రకటించిన బిజెపి..ఇప్పుడు ఈ సభ ద్వారా ప్రధాని మోడీ చేత ప్రకటించాలని చూస్తుంది
Published Date - 01:44 PM, Thu - 2 November 23 -
#India
Apple threat: ప్రతిపక్ష ఎంపీల ఫోన్లు హ్యాక్
ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు యాపిల్ ముప్పు నోటిఫికేషన్ల స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Published Date - 03:52 PM, Tue - 31 October 23 -
#Andhra Pradesh
Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాద ఘటన ఫై మోడీ దిగ్బ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా (Ex Gratia) ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.
Published Date - 11:10 AM, Mon - 30 October 23