Pm Modi
-
#India
Lok Sabha Polls 2024: మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదా..
రానున్న లోకసభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలతో ఇతరత్రా పార్టీలను కలుపుకుని ముందుకెళుతున్నాయి.
Date : 03-02-2024 - 3:44 IST -
#India
Bharat Ratna: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న..!
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న (Bharat Ratna) అందుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Date : 03-02-2024 - 11:52 IST -
#Cinema
Rakul Preet Singh Wedding: రకుల్ప్రీత్-జాకీ భగ్నానీల వివాహ వేదిక మార్పు.. ప్రధాని మోదీ కారణమా..?
బాలీవుడ్ నటి రకుల్ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి (Rakul Preet Singh Wedding)పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకోనుంది.
Date : 03-02-2024 - 7:33 IST -
#India
PM Modi: ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : పీఎం మోడీ
PM Modi: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, మూడవసారి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రసంగించిన ప్రధాని ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి ఫేజ్-1లో 1,000 ఆధునిక విశ్రాంతి గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు. “మా ప్రభుత్వం మూడవ దఫాలో భారతదేశం ప్రపంచంలో మూడవ […]
Date : 02-02-2024 - 7:53 IST -
#Speed News
PM Suryoday Yojana: ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం అంటే ఏమిటి..? దాని వలన సామాన్యులకు ప్రయోజనం ఉందా..?
కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (PM Suryoday Yojana) పేరుతో ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించారు.
Date : 02-02-2024 - 12:30 IST -
#India
Budget 2024: లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!
సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి.
Date : 01-02-2024 - 11:20 IST -
#Speed News
Budget 2024: మరికాసేపట్లో బడ్జెట్.. ఈ రంగాలపై మోదీ ప్రభుత్వం వరాలు కురిపించే ఛాన్స్..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వం రెండో పర్యాయం చివరి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇది మధ్యంతర బడ్జెట్.
Date : 01-02-2024 - 10:25 IST -
#Speed News
Interim Budget: మరికొన్ని గంటల్లో మధ్యంతర బడ్జెట్.. వీరికి గుడ్ న్యూస్ అందనుందా..?
లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Interim Budget) ద్వారా అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఉంది.
Date : 31-01-2024 - 11:54 IST -
#India
Budget 2024: రేపే కేంద్ర బడ్జెట్… మధ్యతరగతి ప్రజలకు తీపికుబురు.. ?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టునున్న మధ్యంతర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోదీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలేమైనా ప్రకటిస్తుందా ?
Date : 31-01-2024 - 5:35 IST -
#Andhra Pradesh
Letter To Modi : ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. ఏయే అంశాలను ప్రస్తావించారంటే..
Letter To Modi : ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా ఫిబ్రవరి 2న ధర్నా చేసేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడీ అవుతున్నారు.
Date : 30-01-2024 - 6:37 IST -
#India
Top News Today: దేశవ్యాప్తంగా జరిగిన నేటి ముఖ్యంశాలు
రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.
Date : 30-01-2024 - 2:55 IST -
#India
PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం
నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నుంచి బయటకు వచ్చి ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష 'ఇండియా కూటమి' ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Date : 30-01-2024 - 2:47 IST -
#South
INDIA Alliance: మహాకూటమి విచ్ఛిన్నంపై బీజేపీ
బీహార్లో మహాకూటమి విచ్ఛిన్నంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా భారత కూటమి విచ్ఛిన్నమవుతుందని బిజెపి ఎంపి రాధా మోహన్ దాస్ అగర్వాల్ పేర్కొన్నారు.
Date : 28-01-2024 - 9:49 IST -
#India
Supreme Court – 75 : 75వ వసంతంలోకి సుప్రీంకోర్టు.. చారిత్రక విశేషాలివీ
Supreme Court - 75 : 1950 జనవరి 28న ఏర్పాటైన భారత సుప్రీంకోర్టు.. ఈరోజు 75వ వసంతంలోకి అడుగు పెట్టింది.
Date : 28-01-2024 - 9:06 IST -
#India
Mallikarjun Kharge: “ఇండియా” కూటమికి ఖర్గే సారథ్యం
దేశంలో రాజకీయాలు క్రమక్రమంగా ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఇండియా కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోవడంతో ఈ స్పష్టతకు ఒక సంపూర్ణత వచ్చింది.
Date : 26-01-2024 - 4:40 IST