HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pm-modi News

Pm Modi

  • Price Of Wheat

    #Speed News

    Price Of Wheat: గోధుమల కనీస మద్దతు ధర ఎంతో తెలుసా..? కొనుగోలు ల‌క్ష్యాన్ని త‌గ్గించిన కేంద్రం.. కార‌ణ‌మిదే..?

    2024-25 మార్కెటింగ్ సీజన్‌లో కనీస మద్దతు ధరకు గోధుమలను (Price Of Wheat) కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.

    Date : 01-03-2024 - 9:05 IST
  • Lok Sabha Elections

    #India

    Lok Sabha Elections: ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోని 80 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక

    ఈసారి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సన్నాహానికి పదును పెట్టింది. దీనికి సంబంధించి దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు బుధవారం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.

    Date : 28-02-2024 - 11:57 IST
  • Pm Modi

    #Telangana

    PM Modi: మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన

    తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ

    Date : 28-02-2024 - 11:40 IST
  • Space Port

    #India

    Space Port : దేశంలో రెండో అంతరిక్ష కేంద్రం విశేషాలివీ..

    Space Port : ఇప్పటికే మన దేశానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది.

    Date : 28-02-2024 - 2:22 IST
  • PM Kisan Nidhi

    #Speed News

    PM Kisan: పీఎం కిసాన్ ద్వారా ఎన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందతున్నారో తెలుసా

    PM Kisan: రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రూ.21వేల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మందికి రైతులకు రూ.3 లక్షల కోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ […]

    Date : 28-02-2024 - 11:14 IST
  • Kishan Reddy

    #Speed News

    Kishan Reddy: దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలి : కిషన్ రెడ్డి

    Kishan Reddy: తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.2014లో 278 సీట్లు వస్తే, 2019లో బీజేపీకి 302 సీట్లు వచ్చాయని, బీజేపీకి 375 సీట్లు రావాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వెళ్ళాలని ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్‌ రెడ్డి. కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుండి, మరోటి వికారాబాద్ జిల్లా […]

    Date : 28-02-2024 - 12:12 IST
  • Lok Sabha Polls 2024

    #India

    Lok Sabha Polls 2024: కేరళలో రెండంకెల సీట్లు గెలుస్తాం: మోదీ

    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను నిజం చేసేలా చర్యలు

    Date : 27-02-2024 - 6:58 IST
  • PM Modi

    #India

    PM Modi: కేర‌ళ‌లో బీజేపీకి రెండు అంకెల‌ సీట్లు వ‌స్తాయిః ప్ర‌ధాని మోడీ

      PM Modi: రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లో బీజేపీ(bjp)కి రెండు అంకెల‌ సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌ధాని మోడీ(PM Modi) అన్నారు. సెంట్ర‌ల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. కేర‌ళ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను, ఆశ‌యాలు నిజం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం త‌న గ్యారెంటీగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కేర‌ళ రాష్ట్రాన్ని తమ పార్టీ ఎన్న‌డూ ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌తో చూడ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. 2019లో బీజేపీ(bjp) ఓట్ల శాతం రెండు అంకెలు […]

    Date : 27-02-2024 - 3:02 IST
  • Reveals Gaganyaan Crew

    #India

    Reveals Gaganyaan Crew: అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్ర‌క‌టించిన‌ ప్రధాని మోదీ..!

    ఇస్రో గగన్‌యాన్ (Reveals Gaganyaan Crew) మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లు వెల్లడయ్యాయి. వారి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

    Date : 27-02-2024 - 1:10 IST
  • Gaganyaan Mission

    #India

    Gaganyaan Mission: అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరేనా..?

    భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' (Gaganyaan Mission) కోసం సిద్ధంగా ఉంది. గగన్‌యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందారు.

    Date : 27-02-2024 - 11:00 IST
  • BJP MP Etala Rajender

    #Speed News

    TBJP: బీజేపీ హ్యాట్రిక్ సాధించి, మోదీ మూడోసారి ప్రధాని అవుతారు : ఈటల

    TBJP: గజ్వేల్‌లో సోమవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేశారని.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు.మహిళలు, యువత ప్రధాని మోదీ వెంట ఉన్నాని, ఆయనను మరోసారి గెలిపించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ పాలన ఎటు చూసినా కుంభకోణాలే కనిపించేవని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు, ప్రధాన […]

    Date : 26-02-2024 - 11:57 IST
  • Ap Special Status

    #Andhra Pradesh

    AP Special Status: లోకసభ ఎన్నికలకు ముందు తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం

    దేశంలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపనున్నారు. అయితే పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్

    Date : 25-02-2024 - 1:39 IST
  • Sudarshan Setu

    #India

    Sudarshan Setu: సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన మోదీ

    దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధాని మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సుదర్శన్ సేతును ప్రారంభించారు.

    Date : 25-02-2024 - 10:47 IST
  • PM Modi

    #India

    Sudarshan Setu: నేడు సుద‌ర్శ‌న్ సేతును ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ..!

    ద్వారకా, భేట్ ద్వారక దీవులను కలుపుతూ నిర్మించిన అత్యాధునిక సుదర్శన్ సేతు (Sudarshan Setu)ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

    Date : 25-02-2024 - 7:50 IST
  • PM Modi

    #India

    PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.!

    సహకార రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం హాజరయ్యారు.

    Date : 24-02-2024 - 8:55 IST
  • ← 1 … 67 68 69 70 71 … 96 →

Trending News

    • Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

Latest News

  • Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

  • Divi Vadthya Bikini : బికినీ లో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసిన దివి

  • Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం

  • Telangana- ASEAN Partnership: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలంటూ ASEAN కంపెనీలను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్

  • New Features in Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd