Pm Modi
-
#Speed News
PM Modi Emotional: కంటతడి పెట్టిన ప్రధాని మోదీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..!
మహారాష్ట్రలోని షోలాపూర్ చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగాని (PM Modi Emotional)కి గురయ్యారు.
Published Date - 03:47 PM, Fri - 19 January 24 -
#India
SC Sub Quota : Govt of India: ఎస్సీ వర్గీకరణపై ఐదుగురితో కేంద్ర కమిటీ
SC Sub Quota : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ 2023 నవంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
Published Date - 12:35 PM, Fri - 19 January 24 -
#India
Ayushman Bharat : ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య బీమా పరిమితి రూ.10 లక్షలకు పెంపు ?
Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాను కేంద్ర సర్కారు రూ. 10 లక్షలకు పెంచనుందని సమాచారం.
Published Date - 05:58 PM, Wed - 17 January 24 -
#Cinema
PM Modi : మలయాళ నటుడు సురేష్ గోపి కూతురి వివాహానికి హాజరయిన ప్రధాని మోదీ..
మలయాళం స్టార్ నటుడు, కేరళ బీజేపీ నేత సురేష్ గోపి(Suresh Gopi) కూతురి వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.
Published Date - 03:34 PM, Wed - 17 January 24 -
#India
PM Modis Village: ప్రధాని మోడీ సొంతూరిలో ప్రాచీన నాగరికత ఆనవాళ్లు.. విశేషాలివీ
PM Modis Village: గుజరాత్లోని వాద్నగర్.. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వస్థలం. ఇక్కడ 2,800 ఏళ్ల కిందటి మానవ నివాసాల ఆనవాళ్లు బయటపడ్డాయి.
Published Date - 10:49 AM, Wed - 17 January 24 -
#Speed News
PM Modi: ప్రధాని మోడీ AP పర్యటన ఖరారు, షెడ్యూల్ ఇదే
PM Modi: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పీఎం మోడీ వివిధ రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించనున్నారు. పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను సందర్శించనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ జవహర్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ […]
Published Date - 10:28 PM, Sun - 14 January 24 -
#Speed News
Kishan Reddy: ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని పెకిలించారు: కిషన్ రెడ్డి
Kishan Reddy: ప్రధాని మోడీ హాయంలో దేశంలో పౌరులు సురక్షితంగా జీవిస్తున్నారని, మత కలహాలు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అవ్వకముందు తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు ఉండేవారని చెప్పారు. హైదరాబాద్ గోకల్చాట్, దిల్సుఖ్నగర్, లుంబిని పార్క్లో మూడుచోట్ల ఒకేసారి బాంబు బ్లాస్ట్లు జరిగాయని చెప్పారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న రైళ్లలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు భారత్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. నరేంద్ర మోదీ […]
Published Date - 06:37 PM, Sun - 14 January 24 -
#India
Ram Temple Event: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు శంకరాచార్యులు దూరం.. కారణాలివే..?
సనాతన ధర్మంలో శంకరాచార్య పదవి చాలా ముఖ్యమైనది. శంకరాచార్య అనే పదవి హిందూ మతానికి అత్యున్నత గురువు. జనవరి 22న రామాలయంలో జరిగే రాంలాలా పట్టాభిషేక కార్యక్రమానికి (Ram Temple Event) నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు (Shankaracharyas) హాజరుకావడం లేదు.
Published Date - 08:55 AM, Sat - 13 January 24 -
#India
Price Tags Fall: లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్.. చౌకగా మారనున్న వస్తువుల ధరలు..?!
లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల కానుక ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రోజువారీ ఉపయోగించే వస్తువులు చౌకగా (Price Tags Fall) మారుతాయని తెలుస్తోంది.
Published Date - 01:55 PM, Fri - 12 January 24 -
#India
Fact Check: రైతులకు ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్’.. అసలు నిజం ఇదే..!
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 'పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్'ని (𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐓𝐫𝐚𝐜𝐭𝐨𝐫 𝐘𝐨𝐣𝐚𝐧𝐚) ప్రారంభించిందని ఇటీవల ప్రచారం జరిగింది.
Published Date - 01:30 PM, Fri - 12 January 24 -
#India
Modi Emotional : తొలిసారి ఎమోషనల్ అవుతున్నా.. అయోధ్యలో 11 రోజుల పూజల ప్రారంభోత్సవ వేళ ప్రధాని మోడీ
Modi Emotional : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతోంది.
Published Date - 11:05 AM, Fri - 12 January 24 -
#India
Ram Mandir: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీ
అయోధ్యలో జరిగే ఆలయ ప్రతిష్ఠాపనకు బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ హాజరవుతారని వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.
Published Date - 03:17 PM, Thu - 11 January 24 -
#India
Lok Sabha Elections: 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు.. 164 మంది అభ్యర్థులతో తొలి జాబితా..?
దేశంలో 2024 లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కూడా వరుసగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే ధీమాతో సిద్ధమైంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.
Published Date - 10:05 AM, Thu - 11 January 24 -
#India
Vibrant Gujarat Summit: మోడీ పాలనను ఆకాశానికి ఎత్తిన అదానీ
వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది.ఈరోజు జనవరి 10న గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ప్రధాని నరేంద్ర మోడీ సమ్మిట్ ను ప్రారంభించారు.
Published Date - 04:24 PM, Wed - 10 January 24 -
#India
Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు
Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది.
Published Date - 04:02 PM, Wed - 10 January 24