Pm Modi
-
#India
PM Modi: జమ్ముకశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛః ప్రధాని మోడీ
PM Modi Kashmir: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కశ్మీర్ లోయలోని శ్రీనగర్(Srinagar)లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియం(Bakshi Stadium)లో ప్రధాని మోడీ రూ.6400 కోట్ల విలువైన 53 ప్రాజెక్ట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో(Bakshi Stadium) ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్ముకశ్మీర్’ […]
Date : 07-03-2024 - 2:52 IST -
#India
PM Modi: శంకరాచార్య కొండను చూసే అవకాశం కలిగిందిః ప్రధాని మోడీ
PM Modi: ఈరోజు శ్రీనగర్(Srinagar)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.6400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్ట్లను మోడీ ప్రారంభించనున్నారు. PM Modi tweets, "Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance." […]
Date : 07-03-2024 - 1:28 IST -
#India
PM Modi: నేడు శ్రీనగర్లో ప్రధాని మోదీ పర్యటన.. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన..!
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 35ఎ, 370లను తొలగించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి కాశ్మీర్కు వెళ్తున్నారు.
Date : 07-03-2024 - 9:55 IST -
#India
MK Stalin : ప్రధాని మోడీ సవాల్ విసిరిన సీఎం ఎంకే స్టాలిన్
MK Stalin : ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తమిళనాడు(Tamil Nadu)కు నిధుల కేటాయింపు(Allocation funds)పై అసత్యాలు చెబుతున్నారని సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stali)n బుధవారం ఆరోపించారు. ఏయే లబ్ధిదారులకు(beneficiaries) నిధులు కేటాయించారో ప్రధాని మోడీ వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. ఎవరెవరికి మీరు నిధులు పంపిణీ చేశారో వారి వివరాలు వెల్లడిస్తే ఆయా వ్యక్తులకు ఏమైనా ఆర్ధిక సాయం అందిందా లేదా అని తాము విచారణ చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. విపత్తు సమయంలో […]
Date : 06-03-2024 - 3:42 IST -
#India
Underwater Metro Train: విద్యార్థులతో కలిసి అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించిన మోడీ
Underwater Metro Train: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్తో కోల్కతాలో రవాణా వ్యవస్థ సులభతరం కానున్నది. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 06-03-2024 - 11:30 IST -
#India
Underwater Metro: నేడు నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధాని ..రైలు మార్గం విశేషాలు..
Underwater Metro: పశ్చిమ బెంగాల్(West Bengal) రాజధాని కోల్కతా(kolkata)లో నీటి అడుగు నడిచే మెట్రో రైలు(Underwater Metro) పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది(Hooghly River) గర్భంలో నిర్మించారు. అయితే, నదిలో ఈ మెట్రోరైలు మార్గం ఎంతదూరం విస్తరించి ఉంది? నదీ కింద ఎన్ని మీటర్లలోతులో దీనిని నిర్మించారు? దీనిలో […]
Date : 06-03-2024 - 10:49 IST -
#India
Nirmala Sitharaman: లాలూకి ఇచ్చి పడేసిన మంత్రి నిర్మలా సీతారామన్
ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా నిరాశ కలిగించిందని ఆర్థిక మంత్రి అన్నారు.
Date : 05-03-2024 - 11:11 IST -
#Speed News
Vande Bharat Express: అందుబాటులోకి మరో రెండు వందే భారత్ రైళ్లు..!
దేశంలోని ప్రముఖ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) నెట్వర్క్ను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 05-03-2024 - 5:58 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎం: ప్రధాని మోదీ
రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.
Date : 05-03-2024 - 4:22 IST -
#Telangana
PM Modi : ప్రధాని మోడీకి సీఎం రేవంత్ 11 విజ్ఞప్తులు
తెలంగాణలో ప్రధాని మోడీ (Modi) రెండు రోజుల పర్యటన (Telangana Tour) ముగిసింది. కొద్దిసేపటి క్రితం సంగారెడ్డి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) వీడ్కోలు పలికారు. ఆపై బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒరిస్సాకు ప్రధాని బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని మోడీ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండగా… […]
Date : 05-03-2024 - 3:11 IST -
#India
Death Threat: ప్రధాని మోడీ, సిఎం యోగిని చంపేస్తామంటూ బెదిరింపులు
Death Threat: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath)కు బెదిరింపులు (Death Threat) వచ్చాయి. ఓ వ్యక్తి వారిద్దరినీ చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ( Karnataka man)పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. We’re now on WhatsApp. Click to Join. నిందితుడు కర్ణాటకలోని యాదగిరి జిల్లా సిర్పూర్ వాసి మహ్మద్ రసూల్గా […]
Date : 05-03-2024 - 12:49 IST -
#Telangana
Modi : దక్షిణ భారత్ కు గేట్ వేలా తెలంగాణ – మోడీ
దక్షిణ భారత్కు గేట్వేలా తెలంగాణ అన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ లో ప్రధాని మోడీ (PM Modi ) పర్యటన కొనసాగుతుంది. సోమవారం ఆదిలాబాద్లో రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని.. నేడు సంగారెడ్డి నుంచి మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో రూ.9021 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన బీజేపీ […]
Date : 05-03-2024 - 12:45 IST -
#Telangana
pm Modi: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని మోడీ పూజలు
Ujjaini Mahankali Temple : ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలంగాణ(telangana)లో రెండు రోజుల పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు (మంగళవారం) సికింద్రాబాద్ మహంకాళి(Ujjaini Mahankali) అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల్లో మోడీ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి దర్శనానంతరం బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకొని, అక్కడి నుంచి సంగారెడ్డి పర్యటనకు వెళ్లారు. సంగారెడ్డి(Sangareddy)పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డిలో పలు […]
Date : 05-03-2024 - 11:22 IST -
#India
PM Modi: సుప్రీం కోర్టు తీర్పు.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందిః ప్రధాని మోడీ
PM Modi: సుప్రీం కోర్టు(Supreme Court)ఈరోజు లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ (Bribery Cases) ఇవ్వకూడదంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) స్వాగతించారు. ఇదో గొప్ప తీర్పు(great judgment) అంటూ ప్రశంసించారు. సుప్రీం తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది. అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తూ.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది’ […]
Date : 04-03-2024 - 2:19 IST -
#Telangana
PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ
PM Modi Speech at Adilabad Meeting: నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలుగులో ప్రసంగాన్ని(Telugu Speech) ప్రారంభించారు. ఈరోజు ఆదిలాబాద్(Adilabad) లోని ఇందిర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదు.. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్-భారత్ లక్ష్యంగా మా పాలన సాగుతోంది. ఇంత మంది ప్రజలు […]
Date : 04-03-2024 - 1:35 IST