Pm Modi
-
#India
PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం
నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నుంచి బయటకు వచ్చి ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష 'ఇండియా కూటమి' ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Published Date - 02:47 PM, Tue - 30 January 24 -
#South
INDIA Alliance: మహాకూటమి విచ్ఛిన్నంపై బీజేపీ
బీహార్లో మహాకూటమి విచ్ఛిన్నంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా భారత కూటమి విచ్ఛిన్నమవుతుందని బిజెపి ఎంపి రాధా మోహన్ దాస్ అగర్వాల్ పేర్కొన్నారు.
Published Date - 09:49 AM, Sun - 28 January 24 -
#India
Supreme Court – 75 : 75వ వసంతంలోకి సుప్రీంకోర్టు.. చారిత్రక విశేషాలివీ
Supreme Court - 75 : 1950 జనవరి 28న ఏర్పాటైన భారత సుప్రీంకోర్టు.. ఈరోజు 75వ వసంతంలోకి అడుగు పెట్టింది.
Published Date - 09:06 AM, Sun - 28 January 24 -
#India
Mallikarjun Kharge: “ఇండియా” కూటమికి ఖర్గే సారథ్యం
దేశంలో రాజకీయాలు క్రమక్రమంగా ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఇండియా కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోవడంతో ఈ స్పష్టతకు ఒక సంపూర్ణత వచ్చింది.
Published Date - 04:40 PM, Fri - 26 January 24 -
#India
PM Modi UPI Payments: యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన ప్రధాని మోదీ..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు గురువారం రాజస్థాన్లోని జైపూర్కు చేరుకుని అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కలిసి రోడ్షో కూడా చేశారు. దీని తరువాత వారిద్దరూ హవా మహల్కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ కూడా UPI డిజిటల్ ద్వారా చెల్లింపులు (PM Modi UPI Payments) చేశారు.
Published Date - 10:10 AM, Fri - 26 January 24 -
#India
Nitish With Modi: నితీష్ జంప్.. మళ్లీ ఎన్డీఏ గూటికి.. 4న ప్రధాని మోడీతో సభ
Nitish With Modi : బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమికి బైబై చెప్పి.. మళ్లీ ఎన్డీఏ గూటిలో చేరబోతున్నారు.
Published Date - 08:01 AM, Fri - 26 January 24 -
#India
Republic Day: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం.. 14 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు..!
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం (Republic Day) కోసం భారతదేశం సిద్ధమైంది. జనవరి 26న జరిగే పరేడ్కు సంబంధించి ఢిల్లీ డ్యూటీ పాత్లో సైనికులు కవాతు చేస్తున్నారు.
Published Date - 12:00 PM, Thu - 25 January 24 -
#India
Republic Day: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు..?
భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) శుక్రవారం (జనవరి 26, 2024) జరుపుకోబోతోంది. గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్ రానున్నారు.
Published Date - 09:49 AM, Thu - 25 January 24 -
#India
French President: రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మాక్రాన్ పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం (జనవరి 25) భారతదేశానికి రెండు రోజుల పర్యటనకు వస్తున్నారు. ఆయన రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి పర్యటనను ప్రారంభిస్తారు.
Published Date - 08:29 AM, Thu - 25 January 24 -
#India
Union Budget 2024: బడ్జెట్ కి ముందు నిర్మలా సీతారామన్ హల్వా వేడుక
ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం హల్వా వేడుకను నిర్వహించింది. ఈ వేడుకను ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో నిర్వహిస్తారు. దీంతో బడ్జెట్ లాక్-ఇన్ ప్రారంభమవుతుంది
Published Date - 08:32 PM, Wed - 24 January 24 -
#India
PM Modi: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి: పీఎం మోడీ
PM Modi: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మోడీ మహిళలు, అమ్మాయిలు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. “జాతీయ బాలికా దినోత్సవం నాడు, మేము ఆడపిల్లల తిరుగులేని స్ఫూర్తి, విజయాలకు వందనం చేస్తున్నాము. అన్ని రంగాలలో ప్రతి ఆడపిల్ల యొక్క గొప్ప సామర్థ్యాన్ని మేము గుర్తించాము” అని ప్రధాని మోదీ అన్నారు. “ఆడ పిల్లలు మన దేశాన్ని, సమాజాన్ని మెరుగుపరిచే మార్పు-నిర్మాతలు. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది” […]
Published Date - 02:17 PM, Wed - 24 January 24 -
#India
Bharat Ratna: బీహార్ మాజీ సీఎంకు భారతరత్న.. ఎవరీ కర్పూరీ ఠాకూర్..?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) అవార్డును మంగళవారం ప్రకటించింది. నేడు ఆయన 100వ జయంతి వేడుకలు జరుపుకోనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 07:21 AM, Wed - 24 January 24 -
#India
Advani: అయోధ్యకు రాని అద్వానీ, అసలు కారణమిదే
Advani: అయోధ్యలో రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ తీవ్రమైన చలి కారణంగా ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరుకావడం లేదు. 96 ఏళ్ల అద్వానీ ఆరోగ్యం, విపరీతమైన చలిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల మొదట్లో ఆర్ఎస్ఎస్ నేతలు కృష్ణగోపాల్, రామ్లాల్తో పాటు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్కుమార్ అద్వానీ ఇంటికి వెళ్లి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆహ్వానించారు. విహెచ్పి నాయకుడు అలోక్ […]
Published Date - 03:36 PM, Mon - 22 January 24 -
#Devotional
Ram Mandir: రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోడీ షెడ్యూల్
శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక ఈ రోజుతో తీరనుంది. దేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులకు ఈ రోజు మర్చిపోలేని రోజుగా చరిత్రకెక్కనుంది.
Published Date - 08:47 AM, Mon - 22 January 24 -
#Speed News
Kishan Reddy: 350కి పైగా లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుంది: కిషన్ రెడ్డి
Kishan Reddy: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమంక్షలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఇక తెలంగాణలో ఎక్కువ లోక్సభ స్థానాలను బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారని చెప్పారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామని అన్నారు. అయితే.. రేవంత్రెడ్డి సర్కార్ మాత్రం ప్రస్తుతం […]
Published Date - 01:42 PM, Sun - 21 January 24