Pm Modi
-
#Speed News
PM Modi Distributes Appointment Letters: 51,000 మంది యువతకు ఉద్యోగాలు.. ఆఫర్ లెటర్లను అందించిన ప్రధాని మోదీ!
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ధన్తేరస్ సందర్భంగా పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం రెండు రోజుల్లో మనం కూడా దీపావళి జరుపుకోనున్నాం.
Date : 29-10-2024 - 11:30 IST -
#India
PM Modi : శ్రీరాముడు కొలువైన వేళ..ఇది తొలి ప్రత్యేక దీపావళి: ప్రధాని మోడీ
PM Modi : నేడు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నాం'' అని ప్రధాని పేర్కొన్నారు. ఈ దీపావళి కోసం ఎన్నో తరాలు గడచిపోయాయని, లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, హింసను భరించారని ప్రధాని మోడీ అన్నారు. అటువంటి ప్రత్యేకమైన, ప్రత్యేకమైన, గొప్ప దీపావళిని చూసేందుకు మనమందరం చాలా అదృష్టవంతులం అన్నారు.
Date : 29-10-2024 - 2:11 IST -
#Telangana
Rosegar Mela : యువ శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
Rosegar Mela : ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి భారత్ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు దేశానికి అమృత కాలం అని ఆయన తెలిపారు.
Date : 29-10-2024 - 1:05 IST -
#India
PM Modi : టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi : టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ దీన్ని నెలకొల్పింది. ఐరోపాకు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేయడం కూడా ఇదే తొలిసారి. స్పెయిన్ లో తయారైన ఈ రకానికి చెందిన కొన్ని విమానాలు గతేడాది నుంచే భారత్ కు చేరుకుంటున్నాయి.
Date : 28-10-2024 - 1:13 IST -
#India
Mann ki Baat : ‘డిజిటల్ అరెస్ట్’లపై ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచనలు
నేరగాళ్ల నుంచి ఇలాంటి కాల్స్ వస్తే 1930 నంబర్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్కు(Mann ki Baat) ఫిర్యాదు చేయాలని సూచించారు.
Date : 27-10-2024 - 1:21 IST -
#India
BJP : మహారాష్ట్ర ఎన్నికలు.. 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన బీజేపీ
BJP : మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించింది.
Date : 26-10-2024 - 2:04 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan : గతంలో ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ కొంతమంది వలన అర్ధ శతాబ్దం విలువైన సమయం వృధా అయిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Date : 24-10-2024 - 6:07 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
Amaravati : రూ.₹2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్, కోల్కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Date : 24-10-2024 - 5:22 IST -
#India
Russia : ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జీ జిన్పింగ్ భేటీ
Russia : గాల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత పెట్రోలింగ్ ఏర్పాటులో పురోగతి వచ్చింది. రెండు దేశాలు సరిహద్దు వెంబడి వేలాది మంది సైనికులను మోహరించిన ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగు ముందుకుపడింది.
Date : 23-10-2024 - 8:14 IST -
#India
Delhi : విద్యుత్ స్తంభం పైకెక్కిన వ్యక్తి.. ప్రధాని సీఎంతో మాట్లాడతానంటూ డిమాండ్
Delhi : ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చివరకు ఆ వ్యక్తిని హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైనుంచి కిందకు దించారు. తాను టీచర్ అని ఆ వ్యక్తి తెలిపాడని, కాసేపు బెంగాల్, ఆ తర్వాత బీహార్కు చెందినట్లుగా అతడు చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు.
Date : 23-10-2024 - 7:26 IST -
#India
PM Modi : యుద్దానికి భారత్ ఎప్పటికీ మద్దతు ఇవ్వదు..దౌత్యానికే : ప్రధాని మోడీ
PM Modi : సైబర్ సెక్యూరిటీ, సురక్షిత ఏఐ కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనల కోసం పని చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి అందే ఆర్థిక సహకారం పై బ్రిక్స్ దేశాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
Date : 23-10-2024 - 6:21 IST -
#India
PM Modi : రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోడీ భేటీ
PM Modi : ఇరువురు నేతల భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై శాంతియుత పరిష్కారం గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ''రష్యా-ఉక్రెయిన్ సమస్యలో మేము అన్ని వర్గాలతో టచ్లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది మా వైఖరి.
Date : 22-10-2024 - 5:47 IST -
#India
PM Modi : బ్రిక్స్ సమావేశాలు..రష్యా బయలుదేరిన ప్రధాని మోడీ
PM Modi : భారతదేశం నుండి బయలుదేరే ముందు, PM మోడీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X లో ఒక సందేశాన్ని పంచుకున్నారు, "బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి రష్యాలోని కజాన్కు బయలుదేరుతున్నాను. భారతదేశం బ్రిక్స్కు అపారమైన ప్రాముఖ్యతనిస్తుంది మరియు నేను విస్తృతమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నాను.
Date : 22-10-2024 - 2:20 IST -
#India
Narendra Modi : ప్రపంచ సంక్షోభం మధ్య భారతదేశం అపూర్వమైన వృద్ధి బాటలో ఉంది
Narendra Modi : దేశ రాజధానిలో జరిగిన రెండు రోజుల 'ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ 2024 - ది ఇండియా సెంచరీ' కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసం చేస్తూ, సెమీకండక్టర్ల నుండి పునరుత్పాదకత వరకు , డిజిటల్ భవిష్యత్తు నుండి టెలికాం వరకు ప్రపంచం మన వైపు చూస్తోందని అన్నారు. దేశం విధాన కొనసాగింపును అందిస్తున్నందున భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఆశాకిరణం.' అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 21-10-2024 - 11:11 IST -
#Andhra Pradesh
Nara Lokesh : కేంద్రమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ
Nara Lokesh : ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం సహకారం మరియు వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది
Date : 21-10-2024 - 10:21 IST