Pm Modi
-
#Speed News
Union Cabinet Decisions: పండగకు ముందు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వర్గం తెలిపింది.
Date : 09-10-2024 - 8:26 IST -
#India
Free Rice Scheme : 2028 డిసెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ : కేంద్రం
ఉచిత బియ్యం పంపిణీకి ఉద్దేశించిన ఈ స్కీంకు(Free Rice Scheme) రూ.17,082 కోట్లను ఖర్చు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
Date : 09-10-2024 - 4:22 IST -
#India
PM Modi : ప్రధాని మోడీని కలిసిన హర్యానా సీఎం యాబ్ సింగ్ సైనీ
PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించినందుకు ఆయనను ప్రశంసించారు.
Date : 09-10-2024 - 1:26 IST -
#India
PM Modi : నేడు మహారాష్ట్రలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన
PM Modi : షిర్డీ విమానాశ్రయంలో రూ.645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణ కార్యక్రమాలను మోడీ ప్రారంభించబోతున్నారు. ఇది నాగ్పూర్- విదర్భ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
Date : 09-10-2024 - 12:29 IST -
#India
PM Modi : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
PM Modi : హర్యానాలో హ్యాట్రిక్ విజయం తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని పేర్కొన్నారు.
Date : 09-10-2024 - 11:24 IST -
#India
Haryana Election Result: బీజేపీకి కొత్త ఊపిరి పోసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. హర్యానా ఎన్నికలకు ముందు రాజకీయ నిపుణులు, ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్దే గెలుపు అని చెప్పుకొచ్చాయి.
Date : 09-10-2024 - 8:45 IST -
#India
PM Modi – Israel : మోడీ రావాలి.. యుద్ధం ఆపాలి.. ఇజ్రాయెల్ మాజీ పీఎం కీలక వ్యాఖ్యలు
ఈ దిశగా అడుగులు వేయాలని భారత ప్రధాని మోడీకి యహూద్ ఓల్మెర్ట్ (PM Modi - Israel) విజ్ఞప్తి చేశారు.
Date : 08-10-2024 - 2:12 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ప్రధాని మోడీతో గంట పాటు సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu : హిందూ ధర్మంపై దాడి చేసేందుకు ఓ ప్రణాళికాబద్దమన కుట్ర జరిగిందని దాన్ని తమ ప్రభుత్వం చేధిచిందని ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలపైనా చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది.
Date : 07-10-2024 - 8:44 IST -
#India
PM Modi : భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి : ప్రధాని మోడీ
PM Modi : భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి అని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశం మాల్దీవులకు అత్యంత సన్నిహిత పొరుగు, సన్నిహిత మిత్రుడు అన్నారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, సాగర్ విజన్లో మాల్దీవులకు ముఖ్యమైన స్థానం ఉంది అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 07-10-2024 - 4:01 IST -
#India
PM Modi : ‘గర్బా’ నృత్యంపై పాట రాసిన ప్రధాని మోడీ
PM Modi : మనందరిపైనా ఆమె కృప ఉండాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు. ఈసందర్భంగా వర్ధమాన గాయని పూర్వా మంత్రి తన అద్భుతమైన స్వరంతో దీనిని ఆలపించారని ప్రధాని మరో పోస్టులో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 07-10-2024 - 12:13 IST -
#Andhra Pradesh
CM Chandrababu Naidu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ!
సీఎం చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు.
Date : 07-10-2024 - 7:38 IST -
#India
Congress : ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే : మల్లికార్జున ఖర్గే
Congress : జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైంది'' అని ఖర్గే 'ఎక్స్'లో పేర్కొన్నారు. '
Date : 06-10-2024 - 5:57 IST -
#India
Mohamed Muizzu: ఉత్కంఠగా మారిన ముయిజ్జూ భారత్ పర్యటన.. మాల్దీవుల అధ్యక్షుడి షెడ్యూల్ ఇదే..!
మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటన సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారత్లో పర్యటిస్తున్నారు.
Date : 06-10-2024 - 1:35 IST -
#India
Muizzu Visit India: రేపు భారత్కు రానున్న మాల్దీవుల అధ్యక్షుడు.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ..!
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ముయిజ్జూ కూడా ఉన్నారు. ముయిజూ నవంబర్ 2023లో మాల్దీవుల అధ్యక్షుడయ్యాడు. 'ఇండియా అవుట్' ప్రచారానికి సంబంధించి ఆయన వార్తల్లో ఉన్నారు.
Date : 05-10-2024 - 8:55 IST -
#Business
PM-KISAN: నేడు అకౌంట్లోకి డబ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?
రైతులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన ప్రారంభించారు. గతంలో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ప్రారంభించింది. దీని తర్వాత 1 ఫిబ్రవరి 2019న ఈ పథకం భారతదేశం మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2019లో దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్గా అమలు చేయబడింది.
Date : 05-10-2024 - 7:44 IST