Pakistan
-
#Speed News
Pakistan Protests Turn Violent: పాకిస్థాన్లో అల్లకల్లోలం.. 4 వేల మంది అరెస్ట్, ఆరుగురు మృతి
పిటిఐ కార్యకర్తల దాడి అని ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు. నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని ఆయన తెలిపారు. రేంజర్లు కాల్పులు జరిపారని పీటీఐ ఆరోపించింది. ఈ ఘటనలో ఇద్దరు ఆందోళనకారులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
Date : 26-11-2024 - 9:14 IST -
#Life Style
Countries Without Indians : ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఏంటో తెలుసా?
Countries Without Indians : ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విస్తృతంగా ఉన్నప్పటికీ, భారతీయులు నివసించని కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ కథనం వాటికన్ సిటీ, శాన్ మారినో, బల్గేరియా , ఎల్లిస్ దీవులతో సహా భారతీయులు నివసించని కొన్ని దేశాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
Date : 22-11-2024 - 10:10 IST -
#Speed News
Suicide Attack : ఉగ్రవాది సూసైడ్ ఎటాక్.. 10 మంది పాక్ సైనికులు మృతి
ఈ సూసైడ్ దాడి(Suicide Attack) వల్ల మాలీ ఖేల్ ఆర్మీ చెక్ పాయింట్ నిర్మాణం తీవ్రంగా దెబ్బతింది.
Date : 20-11-2024 - 9:34 IST -
#Speed News
VPN : ‘వీపీఎన్’ వినియోగం ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకం.. పాక్లో ఫత్వా
వీపీఎన్ల(VPN) ద్వారా నిషేధిత కంటెంట్ను చూడటం అనేది ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం నిషిద్ధమని ఆయా మత సంస్థలు ప్రకటించాయి.
Date : 17-11-2024 - 5:15 IST -
#Speed News
Shocking Incident : నిండు గర్భిణిని 25 ముక్కలుగా నరికి కెనాల్లో వేశారు
జహ్రాకు(Shocking Incident), తన అత్త మామలతో పలు విషయాల్లో గొడవ జరిగింది.
Date : 17-11-2024 - 11:45 IST -
#Speed News
Champions Trophy Host: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ICC రూపొందించిన టోర్నమెంట్ ముసాయిదా షెడ్యూల్లో భారతదేశం, పాకిస్తాన్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి.
Date : 15-11-2024 - 11:45 IST -
#Speed News
Pakistan Blast: పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు.. 20 మంది మృతి, 30 మందికి గాయాలు!
సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలంలో సహాయ బృందం యుద్ధప్రాతిపదికన పని చేస్తోంది. ఘటనాస్థలిని పరిశీలించేందుకు బాంబు నిర్వీర్య స్క్వాడ్లను కూడా రప్పించారు.
Date : 09-11-2024 - 11:46 IST -
#India
Manoj Sinha : ఉగ్రవాదులకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరిక..
Manoj Sinha : లోయలో చిందించిన ప్రతి అమాయకుడి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు భద్రతా బలగాల సామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తామని తెలిపారు. పాకిస్థాన్పై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Date : 26-10-2024 - 5:24 IST -
#India
Jammu and Kashmir : అక్టోబర్ 26.. జమ్మూ & కాశ్మీర్ చారిత్రక ప్రాముఖ్యత తెలుసా..?
Jammu and Kashmir : ఈ రోజున, అప్పటి జమ్మూ & కాశ్మీర్ పాలకుడైన మహారాజా హరి సింగ్ అధికారికంగా ఆక్సెస్ పత్రంపై సంతకం చేసి, ఈ రాజ్యాన్ని కొత్తగా ఏర్పడిన భారత దేశంలో అంతర్భావించించాడు.
Date : 26-10-2024 - 12:21 IST -
#India
Baba Hamas : కశ్మీరులో ‘ఉగ్ర’ నెట్వర్క్.. తెరపైకి బాబా హమాస్.. అతడు ఎవరు ?
జమ్మూకశ్మీరులో ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ (Baba Hamas) సంస్థ కార్యకలాపాలకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నాడని వెల్లడైంది.
Date : 22-10-2024 - 1:00 IST -
#India
Farooq Abdullah : కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్లో భాగం కాదు : ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah : ''కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్లో భాగం కాదు. ఇక్కడి ప్రజలు తమ జీవితాలను గౌరవంగా జీవించాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. భారత్ హెచ్చరికలను పాకిస్థాన్ పెడచెవిన పెడితే.. ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి'' అని ఫరూక్ అబ్దుల్లా దాయాది దేశాన్ని హెచ్చరించారు.
Date : 21-10-2024 - 3:45 IST -
#India
Terror Attack : కశ్మీరు ఉగ్రదాడి బాధ్యత మాదే : ది రెసిస్టెన్స్ ఫ్రంట్
ఈ దాడికి ప్రధాన సూత్రధారి టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్(Terror Attack) అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
Date : 21-10-2024 - 10:29 IST -
#India
Online Marriage: ఆన్లైన్లో పాకిస్థాన్ యువతిని పెళ్లి చేసుకున్న బీజేపీ నేత కుమారుడు.. కారణమిదే!
వాస్తవానికి జౌన్పూర్ బీజేపీ కౌన్సిలర్ తెహసీన్ షాహిద్ తన పెద్ద కొడుకు పెళ్లిని లాహోర్లో నిశ్చయించుకున్నాడు. కానీ వీసా పొందలేకపోయాడు. అందుకే ఇద్దరి పెళ్లి ఆన్లైన్లో జరిగింది.
Date : 20-10-2024 - 11:50 IST -
#Sports
Pakistan Beats England: పాకిస్థాన్కు ఊరటనిచ్చే గెలుపు.. 11 టెస్టుల తర్వాత విజయం, ఇద్దరే 20 వికెట్లు!
టెస్టు క్రికెట్లో వరుస పరాజయాల పరంపరకు పాక్ జట్టు బ్రేక్ వేసింది. షాన్ మసూద్ సారథ్యంలో ముల్తాన్ టెస్టులో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఎట్టకేలకు 11 టెస్టుల తర్వాత స్వదేశంలో పాకిస్థాన్ విజయం సాధించింది.
Date : 18-10-2024 - 3:36 IST -
#India
Nawaz Sharif : ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం: మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
Nawaz Sharif : ఒకప్పుడు భారత్లో కరెంటు కొరత ఉండేదని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్థాన్ నుంచి కరెంటును కొనుగోలు చేయాలని భావించినట్లు, తనతో చర్చించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. మోడీ మమ్మల్ని కలవడానికి రావల్పిండి రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
Date : 17-10-2024 - 7:47 IST