Pakistan
-
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు
Published Date - 05:21 PM, Fri - 30 August 24 -
#India
Jaishankar : పాక్తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది: జైశంకర్
పాకిస్థాన్ (Pakistan)తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు.
Published Date - 03:50 PM, Fri - 30 August 24 -
#Sports
Pakistan Cricket Board: పాక్ బోర్డులో సరికొత్త నిర్ణయం.. ఏఐ ద్వారా ఆటగాళ్ల ఎంపిక..!
బంగ్లాదేశ్తో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాకిస్థాన్లో ఆటగాళ్ల కొరత ఉందని, అయితే ఇప్పుడు ఛాంపియన్స్ కప్ దేశంలోనే జరుగుతుందని చెప్పారు.
Published Date - 10:09 AM, Wed - 28 August 24 -
#Sports
Champions Trophy 2024: జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
ఆసియాకప్ తరహాలోనే హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అయితే జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండొచ్చని స్పష్టం అవుతుంది.
Published Date - 09:43 PM, Tue - 27 August 24 -
#Sports
Women’s T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ . భారత్ షెడ్యూల్ ను చూస్తే తొలి మ్యాచ్ లో అక్టోబర్ 4న న్యూజిలాండ్ తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక అక్టోబర్ 9న శ్రీలంకతోనూ, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతోనూ భారత్ తలపడనుంది.
Published Date - 11:28 PM, Mon - 26 August 24 -
#India
PM Modi : ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం.. ఇస్లామాబాద్కు వెళ్తారా ?
గత సంవత్సరం ఎస్సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. అప్పట్లో భారత ప్రధాని మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు.
Published Date - 02:15 PM, Sun - 25 August 24 -
#Business
Polymer Plastic Notes: డిసెంబర్ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఉపయోగం ఏంటంటే..?
కొత్త ప్లాస్టిక్ నోట్లను రీడిజైన్ చేయనున్నట్లు జమీల్ అహ్మద్ సెనేట్ కమిటీకి తెలిపారు. అదనంగా కొత్త భద్రతా ఫీచర్లు, హోలోగ్రామ్ యాడ్ చేయనున్నారు. రూ.10, రూ.50, రూ.100, 500, రూ.1000, రూ.5000 కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Published Date - 01:30 PM, Sun - 25 August 24 -
#automobile
Pakistan: పాకిస్థాన్కు 365 రోజులు.. ఢిల్లీకి కేవలం 15 రోజులే, ఏ విషయంలో అంటే..?
2023లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దేశ రాజధానిలో 6.5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఢిల్లీలో రోజుకు 1800కు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి.
Published Date - 11:53 PM, Thu - 22 August 24 -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్లో మార్పు.. పాక్ బోర్డు స్పందన ఇదే..!
భద్రతా కారణాల దృష్ట్యా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తేదీలను మార్చే అవకాశంపై నిన్న మీడియా ఇంటరాక్షన్లో పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన ప్రకటనను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించడం నిరాశపరిచింది.
Published Date - 12:00 PM, Wed - 21 August 24 -
#Speed News
Pakistan : ఇరాన్లో ఘోర బస్సు ప్రమాదం.. 28 మంది పాకిస్తానీల మృతి
ఈ ప్రమాదంలో 28 మంది పాకిస్తానీయులు ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 11:39 AM, Wed - 21 August 24 -
#Sports
PAK vs BAN Test: సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్ , పీసీబీపై ట్రోల్స్
బంగ్లాదేశ్ సిరీస్కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ధరలను భారీగా తగ్గించడం ద్వారా పిసిబి సోషల్ మీడియా ట్రోలింగ్ను ఎదుర్కొంటోంది.టెస్ట్ సిరీస్ కోసం ఒక్క టికెట్ కేవలం 50 రూపాయలకే అమ్ముతుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ టికెట్ ధర కేవలం 15 రూపాయలు మాత్రమే
Published Date - 09:36 PM, Wed - 14 August 24 -
#India
CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై
1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్, పాకిస్థాన్లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు.
Published Date - 02:26 PM, Wed - 14 August 24 -
#India
Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు
జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్ఎఫ్కు చెందిన రెండు బెటాలియన్లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి బీఎస్ఎఫ్కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు
Published Date - 11:45 PM, Sat - 27 July 24 -
#Sports
Champions Trophy 2025: తేల్చేసిన పాకిస్థాన్.. ఇంకా మిగిలింది బీసీసీఐ నిర్ణయమే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) పాకిస్థాన్లో జరగనుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ ప్రకటన.
Published Date - 08:23 AM, Sat - 20 July 24 -
#India
Doda Encounter: ఇంతకీ కాశ్మీర్ టైగర్స్ ఎవరు ?
కాశ్మీర్ టైగర్స్ ఇటీవల ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. జమ్మూ కాశ్మీర్ నుండి సెక్షన్ 370 తొలగించబడిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ ఉనికిలోకి వచ్చింది. దీనితో పాటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరో మూడు ఉగ్రవాద సంస్థలు TRF, PAFF, లష్కరే ముస్తఫా (LEM) కూడా ఏర్పడ్డాయి
Published Date - 04:22 PM, Tue - 16 July 24