Pahalgam Terror Attack
-
#India
Terrorist Hideout : పంజాబ్లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు
పంజాబ్లోని ఓ అటవీ ప్రాంత సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు భారీ మోతాదులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దర్యాప్తులో భారీగా గ్రెనేడ్లు, ఐఈడీలు (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైసులు), మరియు ఉగ్రవాదుల కమ్యూనికేషన్కి ఉపయోగించే వైర్లెస్ హార్డ్వేర్ను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 11:39 AM, Tue - 6 May 25 -
#India
United Nations : భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు..
“భావోద్వేగాలు మితిమీరిన సమయంలో కొందరు ప్రతిస్పందనగా హింసను ఎంచుకోవచ్చు. కానీ శాంతియుత చర్చలే ఏకైక మార్గమన్న విషయం మరిచిపోకూడదు” అని గుటెరస్ అన్నారు.
Published Date - 11:08 AM, Tue - 6 May 25 -
#India
India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడికి జరుగుతున్న సైనిక ఏర్పాట్లపై సమీక్షించేందుకే మోడీ(India Vs Pakistan) ఈ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Published Date - 02:08 PM, Mon - 5 May 25 -
#India
Indian Air Force: ప్రధాని మోడీతో వాయుసేన చీఫ్ భేటీ.. కారణం అదేనా ?
వాయుసేన(Indian Air Force) అధిపతితో ప్రధాని మోడీ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగింది.
Published Date - 01:19 PM, Sun - 4 May 25 -
#India
India-Pak : పాక్ నుంచి వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేత :కేంద్ర ప్రకటన
పాకిస్థాన్ నుంచి వాయు, ఉపరితల మార్గాల ద్వారా భారత్కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చినట్లు సంబంధిత శాఖలు స్పష్టం చేశాయి.
Published Date - 05:08 PM, Sat - 3 May 25 -
#India
PM Modi : ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు: ప్రధాని మోడీ
ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం అని మోడీ పునరుద్ఘాటించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు.
Published Date - 03:27 PM, Sat - 3 May 25 -
#India
CWC Meeting: ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం
CWC Meeting: ఉగ్రవాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ అది అనుకూలించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది
Published Date - 08:37 PM, Fri - 2 May 25 -
#Speed News
Pakistan PM Shehbaz: పాక్ ప్రధానికి షాక్ ఇచ్చిన భారత్!
పాకిస్తాన్లోని ఎఫ్ఎం రేడియో కేంద్రాలు గురువారం (మే 1, 2025) నాడు భారతీయ పాటల ప్రసారాన్ని నిలిపివేశాయి. ఫల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతల మధ్య ఈ చర్య తీసుకోబడింది.
Published Date - 06:40 PM, Fri - 2 May 25 -
#Speed News
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. వెలుగులోకి మరో కీలక విషయం!
దర్యాప్తు బృందం బైసరన్ లోయలో దాడి 3D మ్యాపింగ్, సంఘటనల పునర్నిర్మాణం చేసింది. దీని ద్వారా ఆయుధాలు బీటాబ్ లోయలో దాచబడ్డాయని తెలిసింది.
Published Date - 01:22 PM, Fri - 2 May 25 -
#Trending
Pak Citizens : మళ్లీ వాఘా సరిహద్దును తెరిచిన పాకిస్థాన్
భారత్ మొత్తం మూడు రకాల వీసాల వారిని దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. కానీ, వీరికి ఉపశమనం ఇచ్చినట్లు గురువారం వార్తలు వచ్చినా.. అధికారిక సమాచారం ఏమీ లేదు. అయితే పాకిస్థాన్ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీస్ జారీ చేసేవరకు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది.
Published Date - 01:00 PM, Fri - 2 May 25 -
#Trending
1000 Madrassas: పాక్లో మొదలైన భయం.. 1000 మదరసాలు మూసివేత!
పాకిస్థాన్ సైన్యం అధిపతి అసీమ్ మునీర్ గురువారం మరోసారి భారతదేశం ప్రతి చర్యకు సమాధానం ఇవ్వబడుతుందని పునరుద్ఘాటించారు.
Published Date - 09:48 AM, Fri - 2 May 25 -
#Trending
India- Pakistan: ఓ రహస్య నివేదిక.. భారత్- పాక్ మధ్య యుద్ధం తప్పదా!
CIA నివేదికలో 1993లో భారతదేశం పాకిస్థాన్ కంటే చాలా ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. అది సైనిక పాలన, రాజకీయ సంక్షోభం, ఆర్థిక పతనం మధ్య ఊగిసలాడుతోంది.
Published Date - 09:12 AM, Fri - 2 May 25 -
#India
Pakistan In Panic: భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సైన్యాన్ని మోహరిస్తున్న పాక్!
భారత్- పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ సమయంలో పాకిస్తాన్ సరిహద్దు వద్ద తన సైన్యాల సంఖ్యను పెంచుతోంది. పాకిస్తాన్ సరిహద్దు వద్ద రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, చైనీస్ హోవిట్జర్ ఫిరంగులను మోహరించింది.
Published Date - 10:46 PM, Thu - 1 May 25 -
#Speed News
Amit Shah: “ఇది మోదీ ప్రభుత్వం”.. ఉగ్రవాదులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్!
కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి అర్పించడానికి రెండు నిమిషాల మౌనం పాటించారు.
Published Date - 08:06 PM, Thu - 1 May 25 -
#South
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. పహల్గామ్ కంటే ముందు ఈ ప్రదేశాల్లో రెక్కీ!
జమ్మూ-కశ్మీర్లోని పహల్గామ్లో ఉన్న బైసరన్ వ్యాలీ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. కానీ అమర్నాథ్ యాత్ర ట్రాక్ నుండి కొంత దూరంలో ఉంటుంది.
Published Date - 03:05 PM, Thu - 1 May 25